rajeshchukka117@gmail.com

ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!

ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!

భక్తికి నిలయాలైన ఆలయాలే ఆ దొంగలకు టార్గెట్ అయ్యాయి. తాళం వేసి ఉన్న గుడులను ఎంచుకుని మరీ వారు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు.దైవ చింతన లేని కేటుగాళ్లు వరుసగా నాలుగు ఆలయాలను టార్గెట్ చేసి అందినకాడికి దోచుకెళ్లారు.ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. ఇక అసలు వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేట గ్రామంలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. గ్రామంలోని ఎల్లమ్మ తల్లి, మడేలయ్య, గంగమ్మ, మరియు పెద్దమ్మ ఆలయాల తాళాలు పగలగొట్టి…

Read More
ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!

టేస్ట్‌కి టేస్ట్.. డబుల్ ఎనర్జీ.. ఎవ్వరికీ తెలియని రాగి లడ్డు తయారీ రహాస్యం ఇదే.. ఎంత సింపులంటే..

ఉరుకులు పరుగుల జీవితం.. చాలా మంది బయట ఏది దొరికితే.. ఆ ఫుడ్ తీసుకుంటారు.. చివరకు స్నాక్స్ కూడా బయటవే తెచ్చుకుని తింటారు. అయితే.. కొన్ని ఆహార పదార్థాలను ఇంట్లో తయారు చేసుకుని.. తింటే.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. బలానికి బలం చేకూరుతాయి.. అలాంటి స్నాక్స్ లో రాగి లడ్డు ఒకటి.. శరీరానికి పుష్టినిచ్చే ఆహారపదార్థాల్లో రాగి లడ్డు ముందు వరుసలో ఉంటుంది.. రాగి లడ్డు కాల్షియం, ఐరన్, ఫైబర్‌తో కూడిన అత్యంత ఆరోగ్యకరమైన సాంప్రదాయ తీపి పదార్థం….

Read More
ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!

Mallu Ravi: అందుకే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు.. ఎంపీ మల్లు రవి కీలక వ్యాఖ్యలు

మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంపై ఎంపీ మల్లురవి కీలక వ్యాఖ్యలు చేశారు.రాజ్యసభ అవకాశం దొరకలేదని జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయారన్నారు. బిఆర్ఎస్ వలలో జీవన్ రెడ్డి చిక్కుకున్నారని.. బీఆర్ఎస్ లోకి వెళ్లిన పొన్నాల లక్ష్మయ్య ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియదు, జీవన్ రెడ్డి అలాంటి పరిస్థితి రావొద్దు అని కోరుకుంటున్నానని అన్నారు. తెలంగాణ ఉద్యమం చేసిన ఈటెల రాజేందర్, రాజయ్య లాంటి వారిని బయటికి పంపించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని…

Read More
ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!

ఇతను మాజీ ఆర్మీ జవాన్.. తాగుడుకు అలవాటు పడి ఎలా తయారయ్యాడో చూడండి..

దేశ రక్షణలో సేవలందించిన ఒక మాజీ సైనికుడు.. విలాసాలకు బానిసై నేరబాట పట్టడం అధికారులను సైతం షాక్‌కు గురిచేసింది. కత్తులతో బెదిరిస్తూ, మహిళలు–పిల్లలను బంధించి దోపిడీలు చేస్తున్న గ్యాంగ్‌ను సిద్దిపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట రూరల్ పరిధిలోని బురుగుపల్లిలో ఈ నెల 4వ తేదీ రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఘోర ఘటన జరిగింది. ఒక డాక్టర్ ఇంట్లోకి చొరబడిన దుండగులు కత్తులతో బెదిరించి భీభత్సం సృష్టించారు. ఇంట్లో ఉన్న మహిళలు,…

Read More
ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!

Hyderabad: డ్రంక్ అండ్ డ్రైవ్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు.. ఒకవేళ మద్యం తాగి దొరికితే..

తెలంగాణ హైకోర్టు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. మద్యం సేవించి వాహనం నడిపినట్టు నిర్ధారణ అయితే కేసు నమోదు చేయవచ్చని, అయితే కేవలం ఆ కారణంతో వాహనాన్ని సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ప్రాసిక్యూషన్‌కు వెళ్లాలి. వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం మాత్రం చట్టబద్ధం కాదని తెలిపింది. డ్రంక్ అండ్ డ్రైవ్…

Read More
ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!

రోల్డ్ గోల్డ్, వన్ గ్రామ్ నగలకు ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా మెరుగు పెట్టొచ్చు..

రోల్డ్ గోల్డ్, వన్ గ్రామ్ నగలు రోజువారీ ఉపయోగంలో తరచుగా రంగు కోల్పోతుంటాయి, నల్లబడి, మెరుపు తగ్గిపోతాయి. ఈ సమస్యకు పరిష్కారంగా, ఒక అద్భుతమైన, ఖర్చు లేని గృహ చిట్కాను మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ పద్ధతి ద్వారా కేవలం 15 నిమిషాల్లోనే మీ పాత, రంగు మారిన ఆభరణాలను కొత్తవాటిలా మెరిపించుకోవచ్చు. ఈ చిట్కాకు అవసరమైన వస్తువులన్నీ ప్రతి ఇంటి వంటగదిలో లభించేవే కావడం విశేషం … కావలసిన పదార్థాలు: బేకింగ్ సోడా (ఒక స్పూన్)…

Read More
ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!

పిల్లలకు ఇస్తున్న క్రీమ్ బిస్కెట్లలో అసలు క్రీమ్ ఉందా?

ఉదయం నిద్ర లేవగానే టీలో ఓ బిస్కెట్ ముంచుకుని తినడం.. పిల్లలు అడగగానే క్రీమ్ బిస్కెట్లు కొనివ్వడం మనలో చాలా మందికి అలవాటు. అయితే మనం కొనే ఆ క్రీమ్ బిస్కెట్లలో నిజంగా పాలతో చేసిన క్రీమ్ ఉందా? లేక మోసపోతున్నామా? ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన చేదు నిజం. ప్యాకెట్ల మీద కనిపించే చిన్న స్పెల్లింగ్ మార్పు వెనుక ఫుడ్ ఇండస్ట్రీ ఆడుతున్న పెద్ద గేమ్‌ ఇప్పుడు బయటపడింది. మనం సాధారణంగా క్రీమ్ అనగానే.. పాలపై…

Read More
ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండుగలాంటి వార్త.. బ్యాంకింగ్ తరహాలో సేవలు.. దేశంలో ఎక్కడినుంచైనా..

ఈపీఎఫ్‌వో సేవలను మరింత మెరుగపర్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా పీఎఫ్ క్లెయియ్ ప్రాసెస్‌ను మరింత వేగవంతం చేసింది. దాదాపు దేశంలో 7 కోట్ల మందికిపైగా పీఎఫ్ ఖాతాదారులు ఉన్నారు. వీరందరికీ సులభంగా, వేగంగా సేవలను అందించేందుకు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లను మెరుగుపర్చడంపై దృష్టి పెట్టింది. ఇందుకోసం త్వరలో ఈపీఎఫ్‌వో 3.0 సిస్టమ్‌ను ప్రవేశపెట్టేందుకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రెడీ అవుతోంది. ఈ కొత్త వ్యవస్ధ బ్యాంకింగ్ సేవల తరహాలో ఉంటుంది. బ్యాంక్ ట్రాన్సాక్షన్లను రియల్…

Read More
ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!

ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే బల్లులకు చుక్కలే.. ఇలా చేస్తే ఒక్కటి కూడా కనిపించదు..

వేసవి వచ్చిందంటే చాలు.. ఎండలతో పాటు ఇంట్లో బల్లుల హల్ చల్ కూడా మొదలవుతుంది. కిటికీలు, గోడలు, చివరకు వంటగదిలో కూడా బల్లులు కనిపిస్తూ అసహ్యం కలిగిస్తాయి. వీటిని తరిమికొట్టడానికి మార్కెట్లో దొరికే రసాయనాలు వాడినా అవి మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి. అయితే మన ఇంట్లో ఉండే పవిత్రమైన తులసి మొక్కతో బల్లులకు చెక్ పెట్టవచ్చని మీకు తెలుసా..? రసాయనాల అవసరం లేకుండా, తులసి మొక్కను ఉపయోగించి బల్లులను ఎలా తరిమికొట్టవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. బల్లులకు…

Read More
ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!

SSC Results: పదో తరగతి విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఎగ్జామ్స్ పూర్తైన వెంటనే రిజల్ట్.. ఎప్పుడంటే?

ఇప్పటికే రాష్ట్రంలోని ఇంటర్ ఫలితాల విడుదల తేదీని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం పరీక్షలు పూర్తి అయిన 20 రోజుల్లోనే పదో తరగతి ఫలితాలను కూడా విడుదల చేసేందుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలో 2,676 పరీక్ష కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలు కొనసాగుతుండగా ఇవి ఈనె 16తో ముగియనున్నాయి. అయితే ఎగ్జామ్స్ ముగిసిన వెంటనే మూల్యాంకన ప్రక్రియపై చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. వీలైనంత త్వరగా ఫలితాలను వెల్లడించాలనే ఉద్దేశంతో ఓ వైపు పరీక్షలు జరుగుతుండగానే…

Read More