rajeshchukka117@gmail.com

అంతా నీళ్ల పాలు..! ఆకలి తీర్చే పాలను ఆగం చేశారు.. పర్యావరణవేత్తల ఆగ్రహం

అంతా నీళ్ల పాలు..! ఆకలి తీర్చే పాలను ఆగం చేశారు.. పర్యావరణవేత్తల ఆగ్రహం

మధ్యప్రదేశ్‌లో జరిగిన ఒక మతపరమైన వేడుక ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నర్మదా నది పట్ల భక్తులకు ఉన్న అపారమైన విశ్వాసం ఒకవైపు, వనరుల వృథాపై జరుగుతున్న విమర్శలు మరోవైపు ఈ ఘటనను వివాదాస్పదం చేశాయి. నర్మదా జయంతి ఉత్సవాల్లో భాగంగా స్థానిక భక్తులు మరియు కొందరు నిర్వాహకులు కలిసి నదికి భారీ స్థాయిలో పాలతో అభిషేకం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ట్యాంకర్ల ద్వారా వేల లీటర్ల పాలను తీసుకువచ్చి నదిలోకి వదిలేశారు. నదిని…

Read More
అంతా నీళ్ల పాలు..! ఆకలి తీర్చే పాలను ఆగం చేశారు.. పర్యావరణవేత్తల ఆగ్రహం

మందుబాబులూ జాగ్రత్త.. ఖాళీ కడుపుతో మద్యం తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

ఈ మధ్య మద్యం తాగడం ప్రతి ఒక్కరికి ఒక సాదారణ అలవాటు అయిపోయింది. సండె వచ్చిందంటే చాలూ ఫ్రెండ్స్‌తో కలిసి సిట్టింగ్‌ వేస్తుంటారు జనాలు. అయితే కొందరు ఏమి తినకుండానే మద్యం సేవిస్తారు. కానీ ఇలా చేయడం ఎంత ప్రమాదకరమో వాళ్లకు తెలియదు. అవును తినకుండా ఖాళీ కడుపుతో తాగడం అనేది మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మద్యం మన మెదడు, కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం వంటి శరీరంలోని దాదాపు అన్ని…

Read More
అంతా నీళ్ల పాలు..! ఆకలి తీర్చే పాలను ఆగం చేశారు.. పర్యావరణవేత్తల ఆగ్రహం

Video: అడవిలో నుంచి వెళ్తున్న బస్సు.. సైడ్ ఇవ్వలేదని ఈ మందుబాబు ఏం చేశాడో మీరే చూడండి..

చుట్టూ దట్టమైన అడవి.. సాయంత్రం వేళ ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు. ఇంతలో వెనుక నుంచి ఒక బైక్.. పదే పదే హారన్ కొడుతూ బీభత్సం. బస్సు సైడ్ ఇవ్వలేదన్న చిన్న కారణంతో ఓ మద్యం మత్తులో ఉన్న వ్యక్తి రెచ్చిపోయాడు. సినిమా సీన్‌ను తలపించేలా బస్సును వెంబడించి, అడ్డగించి, రాళ్లతో దాడికి పాల్పడిన ఈ ఘటన వరంగల్ జిల్లాలో కలకలం రేపింది. నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శనివారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం…

Read More
అంతా నీళ్ల పాలు..! ఆకలి తీర్చే పాలను ఆగం చేశారు.. పర్యావరణవేత్తల ఆగ్రహం

Andhra Pradesh: ఇంటి వద్దకే రేషన్.. ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకం.. వారందరికీ పండుగే..

ఏపీలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటించారు. దీంతో విద్యాసంస్థలు రాష్ట్రవ్యాప్తంగా మూతపడ్డాయి. అయితే ప్రభుత్వ స్కూళ్లల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్న విషయం తెలిసిందే. సాధారణ రోజుల్లో పిల్లలకు ఈ పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నారు. అయితే వేసవి సెలవుల్లో స్కూల్స్ మూతపడటం వల్ల మధ్యాహ్న భోజనం అందుబాటులో ఉండదు. ఈ క్రమంలో డ్రై రేషన్ కార్యక్రమాన్ని అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. తొలిసారి రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో…

Read More
అంతా నీళ్ల పాలు..! ఆకలి తీర్చే పాలను ఆగం చేశారు.. పర్యావరణవేత్తల ఆగ్రహం

Rocket Raghava : జీవితంలో చెరుపుకోలేని తప్పు చేశా.. ఇప్పటికీ గిల్టీగా ఫీల్ అవుతున్నా.. సారీ అన్నా.. రాకేట్ రాఘవ..

నటుడు, జబర్దస్త్ కమెడియన్ రాకెట్ రాఘవ తన కెరీర్ ఆరంభ కష్టాలను, సినీ ప్రయాణంలో ఎదురైన అనుభవాలను, ముఖ్యంగా నటుడు శ్రీనివాస్ రెడ్డితో ముడిపడిన ఒక సంఘటన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. పరిశ్రమకు వచ్చినప్పుడు తనకు కన్నీటి గాథలు తక్కువేనని, పరిస్థితులను చూసి భయపడటం తప్ప ఎక్కువగా కష్టాలను ఎదుర్కోలేదని తెలిపారు. తాను పనిచేసినవారంతా లైక్ చేసేవారని, ఎంకరేజ్ చేసేవారని పేర్కొన్నారు. అయితే, సినీరంగ ప్రవేశానికి ముందు రాఘవ తండ్రి ఆయనను టీచర్ ట్రైనింగ్ పూర్తయినందున ప్రైవేట్…

Read More
అంతా నీళ్ల పాలు..! ఆకలి తీర్చే పాలను ఆగం చేశారు.. పర్యావరణవేత్తల ఆగ్రహం

ఆంధ్రాలో ఆదివారం వాతావరణం ఎలా ఉంటుందంటే…?

అంతర ఒడిశా నుంచి మన్నార్ గల్ఫ్ వరకు ఉత్తర -దక్షిణ ద్రోణి/గాలి అంతరాయం దక్షిణ చత్తీశ్ఘడ్ ,విదర్భ, మరట్వాడ , అంతర కర్ణాటక ,అంతర తమిళనాడు ప్రాంతములో నున్న ఉపరితల ఆవర్తనం మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. శుక్రవారం నాటి ఉత్తర తమిళనాడు, పరిసర ప్రాంతాలపై నున్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1 .5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఈరోజు తక్కువగా గుర్తించబడినది . ఆంధ్ర ప్రదేశ్,  యానంలో…

Read More
అంతా నీళ్ల పాలు..! ఆకలి తీర్చే పాలను ఆగం చేశారు.. పర్యావరణవేత్తల ఆగ్రహం

అక్షయ తృతీయకు బంగారం షాక్.. గతేడాదితో పోలిస్తే ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..

హిందూ సంప్రదాయంలో బంగారం, వెండి కొనుగోలుకు అక్షయ తృతీయ అత్యంత పవిత్రమైన రోజు. కానీ ఈ ఏడాది ఏప్రిల్ 19న రానున్న అక్షయ తృతీయ కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ధరలు సామాన్యుడి ఊహకు అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. గతంలో ఒక నిర్ణీత బడ్జెట్‌లో భారీగా లభించిన పసిడి, వెండి.. ఇప్పుడు అవే ధరలకు సగం కూడా రాకపోవడం గమనార్హం. 2025 అక్షయ తృతీయ సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం…

Read More
అంతా నీళ్ల పాలు..! ఆకలి తీర్చే పాలను ఆగం చేశారు.. పర్యావరణవేత్తల ఆగ్రహం

Vaibhav Suryavanshi : రికార్డుల వేటలో బుడ్డోడు.. ఆర్సీబీపై ఊచకోత.. కానీ సెలబ్రేషన్స్‌కు మాత్రం నో.. కారణం ఇదే

Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026 సీజన్‌లో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేశాడు, ముంబై ఇండియన్స్‌కు చుక్కలు చూపించాడు.. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పని పట్టాడు. గౌహతి వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఈ రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ చూసి క్రికెట్ ప్రపంచం నోరెళ్లబెడుతోంది. అయితే, ఇంతటి ఘన విజయం తర్వాత కూడా ఈ బుజ్జి స్టార్…

Read More
అంతా నీళ్ల పాలు..! ఆకలి తీర్చే పాలను ఆగం చేశారు.. పర్యావరణవేత్తల ఆగ్రహం

సైబీరియా నుంచి కర్నూలుకు వలస.. వేలాది పక్షుల అద్భుత దృశ్యం

సైబీరియన్ పక్షులు సందడి చేస్తున్నాయి. ఎక్కడో రష్యాలో వుండే సైబీరియన్ పక్షులు ఖండాంతరాలు దాటీ తమజాతిని పెంచుకునేందుకు కర్నూలును ఆవాసంగా చేసుకుంటున్నాయి. వేలాది పక్షులు రంగు రంగుల శరీరాకృతిలో ఆకట్టుకుంటున్నాయి. కర్నూలు సమీపంలోని గార్గేయపురం చెరువు అందుకు వేదికగా మారింది. కర్నూలు మండలంలో గార్గేయపురం చెరువు సమీపంలోనే నగర వనం పేరుతో పర్యాటకులను ఆకట్టుకునేందుకు చిట్టడవిని తయారు చేశారు. ఆ పక్కనే సహజంగా ఉన్న చెరువులో బోటింగ్ ఏర్పాటు చేశారు. సెలవుల్లో కుటుంబసభ్యులతో సరదాగా గడిపేందుకు నగరవాసులు…

Read More
అంతా నీళ్ల పాలు..! ఆకలి తీర్చే పాలను ఆగం చేశారు.. పర్యావరణవేత్తల ఆగ్రహం

అమృత ఫలం.. ఒక్కసారి రుచి చూస్తే వెంటపడాల్సిందే.. తునికిపండు స్పెషాలిటీ ఇదే

తునికిపండు.. అలియాస్ అమర్‌ఫల్‌.. పేరులోనే అమరత్వం వుంది. దీని విశేషాలు కూడా అంతే గొప్పగా ఉంటాయి. వేసవి కాలంలో ఆరోగ్యాన్ని ప్రసాదించి, ఆయువును పెంచే పండు కావడంతోనే దీనికి అమర్‌ఫల్‌ అన్న పేరు వచ్చిందని చెబుతారు. దీనిని అడవి సపోటా అనికూడా పిలుస్తారు. చూడటానికి చిన్నగా ఉంటూ.. తింటే చిత్ర విచిత్రంగా అనిపించే ఈ పండులో పోషకాలు పుష్కలం. ఈ పండు పైభాగం గట్టిగా ఉండటుంది.. లోపల మాత్రం గుజ్జు చాలా మెత్తగా నాజూగ్గా ఉంటుంది. అందులోనే…

Read More