Andhra: మాధవి ఆ సమయంలో ఎవరితో మాట్లాడింది.. రాత్రి ఇంటికి వెళ్లిన తర్వాత..
అందరితో సరదాగా గడిపే స్కూల్ టీచర్ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలిలో విషాదంగా మారింది. బొబ్బిలి కుమ్మరివీధికి చెందిన సుంకరి మాధవీదేవి (40) గత 16 ఏళ్ల క్రితం నరేష్ అనే వ్యక్తిని ప్రేమించింది. అనంతరం పెద్దలకు చెప్పి వారిని ఒప్పించి ప్రేమ వివాహం చేసుకుంది. భర్త నరేష్ బాడంగి మండలం చిన్న భీమవరానికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం కారు డ్రైవర్గా పనిచేస్తుండగా, మాధవీదేవి ఓ ప్రైవేటు పాఠశాలలో మ్యాథ్స్ టీచర్ గా…