బయోలాజికల్ పార్క్లో విషాదం..! పులి దాడిలో పారిశుధ్య కార్మికురాలు దుర్మరణం..!
రాజస్థాన్లోని జైపూర్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నహర్గఢ్ బయోలాజికల్ పార్క్లో శివాజీ అనే పులి దాడి చేయడంతో ఓ మహిళ మృతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో పార్క్ పరిసరాల్లో కలకలం రేగింది. మృతురాలిని జైపూర్లోని నంగల్ ప్రాంతానికి చెందిన సుగ్నగా గుర్తించినట్లు తెలుస్తోంది. సుగ్న పార్క్లో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఉదయం శివాజీ పులి ఎన్క్లోజర్ పరిసరాల్లో ఆమె పనులు చేస్తుండగా ఈ దాడి జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న…