Headlines

rajeshchukka117@gmail.com

2026లోనే అట్టర్ ప్లాప్.. ఓటీటీలోకి వచ్చిన వెంటనే ట్రెండింగ్ నంబర్ వన్.. ఏ మూవీ అంటే..

బాలీవుడ్‌లో ఒక సినిమా థియేటర్లలో ఆశించిన విజయం సాధించకపోయినా, ఓటీటీలో దాని తలరాత మారిపోవచ్చు. దీనికి తాజా ఉదాహరణ ఈ సినిమానే. థియేటర్లలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందని ఈ స్పై-యాక్షన్ చిత్రం, ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయిన వెంటనే ఈ చిత్రం ట్రెండింగ్‌లో నంబర్ 1 స్థానానికి చేరుకుంది. స్టార్ హీరోయిన్ ఉన్నప్పటికీ ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో దుమ్మురేపుతుంది. శివ్ రావైల్ దర్శకత్వం వహించిన 'ఆల్ఫా',…

Read Full News

డబ్బు ఆశ చూపి.. నమ్మించి నట్టేట ముంచారు! కిలాడీ దంపతుల క్రైమ్ స్టోరీ

అమాయక ప్రజలను నమ్మించడమే పెట్టుబడిగా.. అమాయకత్వమే ఆసరాగా సామాన్యులను నట్టేట ముంచారు కిలాడి దంపతులు. నెలనెలా అధిక వడ్డీలు ఇస్తాం అని, మా దగ్గర డబ్బులు పెడితే మీ భవిష్యత్తు బంగారమే అంటూ కాయ కష్టం చేసి డబ్బులు కూడా బెట్టుకున్న వారిని నమ్మబలికారు. తీరా నమ్మి కోట్ల రూపాయలు చేతిలో పెట్టాక రాత్రికి రాత్రే బోర్డు తిప్పేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం చిత్రియాల గ్రామంలో ఈ దారుణం వెలుగుచూసింది. నిజామాబాద్…

Read Full News

ICC Rankings 2026: ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ దాయాదుల పోరు.. టాప్‎లో ఇండియా..పాతాళంలో పాక్

ICC Rankings 2026: ప్రపంచ క్రికెట్‌లో భారత జట్టు తన అజేయ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్ ప్రకారం వన్డే, టీ20 ఫార్మాట్లలో టీమిండియా నంబర్ వన్ స్థానంలో నిలిచింది. టెస్టుల్లో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ, మరో విజయం సాధిస్తే మూడో స్థానానికి చేరే అవకాశం స్పష్టంగా ఉంది. పాకిస్థాన్ జట్టు విషయానికొస్తే వన్డేల్లో మాత్రమే ఐదో స్థానంలో నిలిచి టాప్-5లో చోటు దక్కించుకుంది. టెస్టుల్లో ఎనిమిదో స్థానానికి పడిపోగా, టీ20ల్లో…

Read Full News

Tanikella Bharani: ఆ సినిమాతోనే నా జీవితం మలుపు తిరిగింది.. ఆయన మూవీ అప్పట్లో సంచలనం.. తనికెళ్ల భరణి.

తనికెళ్ల భరణి.. నటుడిగా, రచయితగా, విలన్ పాత్రలతో మెప్పించాడు. ఇటీవల ఓ వేడుకలో దర్శకుడు వంశీతో తన సుదీర్ఘ అనుబంధాన్ని, లేడీస్ టైలర్ చిత్రం గురించిన మధుర స్మృతులను భావోద్వేగంగా పంచుకున్నారు. ఈ ప్రసంగం కేవలం గత స్మృతులను మాత్రమే కాకుండా, సినిమా అనేది ఒక సామూహిక కృషి అని, దాని విజయం అందరి సహకారంతోనే సాధ్యమవుతుందని తెలియజేసింది. తనికెళ్ల భరణి తన ప్రసంగాన్ని లేడీస్ టైలర్ చిత్రంతో ప్రారంభించారు. “ఇరవై ఐదు ఏళ్ల క్రితం లేడీస్…

Read Full News

కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ కొనసాగింపు.. పొంగులేటి ప్రకటన

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. వెయ్యిరోజుల పాలన సూపర్‌ హిట్‌ అని, ఆర్థిక పరిస్థితి బాలేకపోయినా సుపరిపాలన అందించామని తెలిపారు. గత పాలనలో రూ.8 లక్షల కోట్లకుపైగా అప్పులు చేశారని ఎద్దేశా చేశారు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ…

Read Full News

అటుకుల పాయసం.. ఇలా చేస్తే తినే కొద్దీ తింటూనే ఉంటారు.. నోట్లోనే కరిగిపోయేంతలా

అటుకుల పాయసానికి కావాల్సిన పదార్థాలు: మూడు కప్పుల అటుకులు , అర లీటర్ పాలు , పావు కేజీ బెల్లం, 15 కిస్మిస్ లు, 15 జీడిపప్పులు, రెండు టీ స్పూన్స్ నెయ్యి , ఒక టీ స్పూన్ యాలకుల పొడి, ఇంకా రెండు టీ స్పూన్స్ కొబ్బరి, అర కప్పు సగ్గుబియ్యం కూడా వేస్తే టేస్టీగా ఉంటుంది. ఇవి కలిపి తీసుకుంటే ఎంతో మంచిది. Source link

Read Full News

సీజన్ అయిపోతోంది ఇప్పుడే తినండి.. అడవి కాకరకాయ అసలు స్పెషాలిటీ ఇదే..

వర్షాకాలంలో లభించే అతి ముఖ్యమైన కూరగాయల్లో బోడ కాకరకాయ ఒకటి.. దీనిని అడవి కాకరకాయ అని కూడా పిలుస్తారు. ఈ సీజనల్ కూరగాయ జూన్ నుండి సెప్టెంబర్ మాసం వరకు ఎక్కువగా లభిస్తుంది. నగర మార్కెట్లలో, ముఖ్యంగా రైతు బజార్లలో బోడ కాకరకాయలు విస్తృతంగా విక్రయిస్తారు. ఈ కూరగాయకు ప్రస్తుతం అసాధారణమైన డిమాండ్ ఉంది.. ప్రధానంగా దాని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల వల్ల ఎంతో మంది దీనిని తినేందుకు ఇష్టపడతారు. బోడ కాకరకాయలో విటమిన్లు, ఖనిజాలు, పీచు…

Read Full News

వచ్చేశాడ్రోయ్ మరో తోపుగాడు.. 10 సిక్సర్లు, 7 ఫోర్లతో బీభత్సమైన ఇన్నింగ్స్.. అభిషేకే షాకయ్యాడుగా..!

Naman Dhir Century: షేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్‌లో ముంబయి ఇండియన్స్ ఆటగాడు నమన్ ధీర్ విధ్వంసక శతకంతో మెరిశాడు. జలంధర్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అమృత్‌సర్ సూర్మాస్ తరపున 56 బంతుల్లో 117 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. 52 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన ధీర్.. కెప్టెన్ అభిషేక్ శర్మతో కలిసి రెండో వికెట్‌కు 151 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అభిషేక్ 36 బంతుల్లో 82 పరుగులు చేయడంతో అమృత్‌సర్…

Read Full News

చనిపోయేలోపు స్వర్గాన్ని చూడాలనుకుంటే.. మంచు శిఖరాల మధ్య ఉన్న పుణ్యక్షేత్రాన్ని ఒక్కసారైనా సందర్శించండి!

హిమాలయాల మంచు శిఖరాల మధ్య వెలసిన ఉత్తరాఖండ్ దేవభూమిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి పంచ కేదారాలు..కేదారనాథ్, తుంగనాథ్, రుద్రనాథ్, మధ్యమహేశ్వర్, కల్పనాథ్ శివభక్తులకు అత్యంత పవిత్రమైన క్షేత్రాలు. పంచ కేదారాలలో నాల్గవ స్థానమైన మధ్యమహేశ్వర్ క్షేత్రం అత్యంత పవిత్రమైనది. సుందరమైనది. మధ్యమహేశ్వర్ ఆలయం సముద్ర మట్టానికి సుమారు 3,497 మీటర్ల ఎత్తులో కొలువై ఉంది. ఇక్కడ పరమశివుని నాభి భాగం లింగరూపంలో పూజించబడుతుంది. ఢిల్లీ నుండి ప్రారంభమయ్యే ఈ యాత్రకు ఎలా వెళ్లాలి..? పూర్తి వివరాలు ఇప్పుడు…

Read Full News

పాకిస్తాన్ నీచబుద్ధి .. ఎస్‌సీవో సదస్సులో పీఎం మోదీ ఫొటో కట్ చేసి..

ఈ సదస్సులో భారత్, పాకిస్తాన్‌లతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సహా మొత్తం 10 దేశాల అధినేతలు పాల్గొన్నారు. అందరూ కలిసి దిగిన గ్రూప్ ఫొటోను సాధారణంగా దేశాలన్నీ గౌరవప్రదంగా షేర్ చేస్తాయి. కానీ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కార్యాలయం మాత్రం ఫొటోలో మోదీ ఉన్న భాగాన్ని కత్తిరించి, కేవలం తమ ప్రధాని ప్రాధాన్యతను హైలైట్ చేసేలా ఓవరాక్షన్‌  చేసింది. అంతర్జాతీయ వేదికలపై దౌత్యపరమైన మర్యాదలు పాటించాల్సిన ఒక…

Read Full News