ఆపరేషన్ క్రాక్ డౌన్.. తెలంగాణలో ఎంత మంది మ్యూల్ అకౌంట్ హోల్డర్లు ఉన్నారో తెలుసా?
సైబర్ నేరాలపై కఠినంగా వ్యవహరిస్తున్న సైబర్ సెక్యూరిటీ బ్యూరో (Telangana Cyber Security Bureau) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో తనిఖీలు చేపట్టింది. “ఆపరేషన్ క్రాక్ డౌన్” పేరుతో నిర్వహించిన ఈ ప్రత్యేక దాడుల్లో సైబర్ మోసాలకు వినియోగిస్తున్న మ్యూల్ అకౌంట్లపై దృష్టి సారించారు. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో ఒకేసారి దాడులు నిర్వహించి అనుమానాస్పద బ్యాంక్ లావాదేవీలను సమగ్రంగా పరిశీలించారు. ఈ ఆపరేషన్లో మొత్తం 137 మంది సైబర్ సెక్యూరిటీ పోలీసులు పాల్గొన్నారు. 137 బ్యాంక్…