Headlines

rajeshchukka117@gmail.com

అప్పటికప్పుడు క్రిస్పీగా హోటల్ స్టైల్ రవ్వ దోశ చేసి ఈ కొబ్బరి చట్నీతో తింటే ఆహా..

హోటల్ స్టైల్‌లో నోరూరించే క్రిస్పీ రవ్వ దోశను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవడం ఎలాగో ఈ పూర్తి గైడ్‌లో తెలుసుకుందాం. దోశలు క్రిస్పీగా రావడానికి, వాటికి సరైన జోడీ అయిన కొబ్బరి చట్నీని ఎలా సిద్ధం చేయాలో ఇక్కడ వివరించబడింది. క్రిస్పీ రవ్వ దోశ తయారీకి కావలసినవి: * ఉప్మా రవ్వ (బొంబాయి రవ్వ/సుజి): 1/2 కప్పు * బియ్యప్పిండి: 1/2 కప్పు * మైదా: 1/4 కప్పు * ఉప్పు: రుచికి సరిపడా * జీలకర్ర:…

Read Full News

హైట్ తక్కువ.. ఆకులు ఎక్కువ.. ఆర్గానిక్ మునగ చెట్టు ఎలా పెంచాలంటే..?

మునగ చెట్టు, దాని ఆకులు, కాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిసిందే. అయితే, సాధారణంగా పొడవుగా పెరిగే ఈ చెట్టును తక్కువ ఎత్తులో, ఇంటిపట్టున సేంద్రీయ పద్ధతిలో ఎలా పెంచాలో, దాని ఆకులతో పోషకమైన పొడిని ఎలా తయారుచేసుకోవాలో ఈ కథనం క్లియర్‌గా వివరిస్తుంది. సేంద్రీయ మునగ సాగు పద్ధతి మునగ చెట్టును చిన్న ప్రదేశంలో, కుండీల్లో లేదా టెర్రస్ గార్డెన్‌లో కూడా పెంచవచ్చు. దీనికి అవసరమైన పోషకాలను కిచెన్ వ్యర్థాల నుంచే సులభంగా అందించవచ్చు….

Read Full News

Vaibhav Sooryavanshi: అఫ్గాన్ సిరీస్‌కు ముందే మరోసారి విధ్వంసం సృష్టించనున్న వైభవ్ సూర్యవంశీ

Vaibhav Sooryavanshi: ప్రస్తుతం ఎక్కడ చూసినా వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది. ఈ చిన్న వయసులోనే అద్భుతమైన షాట్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న ఈ కుర్రాడు సెప్టెంబర్ 6న మళ్లీ బ్యాట్ పట్టుకోనున్నాడు. దులీప్ ట్రోఫీ 2026 టోర్నమెంట్‌లో ఈస్ట్ జోన్ తరఫున వైభవ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈస్ట్ జోన్ జట్టు సెప్టెంబర్ 1న జరిగిన తొలి సెమీఫైనల్లో సెంట్రల్ జోన్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. చెన్నైలోని…

Read Full News

ఇన్వెస్ట్ తెలంగాణ 2026: డిఫెన్స్ ఎక్స్‌పోకు రాజ్‌నాథ్ సహకారం కోరిన రేవంత్ రెడ్డి

తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ప్రభుత్వం నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ సదస్సులో భాగంగా నిర్వహించనున్న రక్షణ ఎక్స్‌పో-2026ను ప్రారంభించాల్సిందిగా కోరారు. ఢిల్లీలో బుధవారం రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో రక్షణ రంగానికి సంబంధించిన పలు అంశాలతో పాటు రాష్ట్రానికి…

Read Full News

నేపాల్‌ విలయంపై చలించిన సోనూ సూద్‌..బాధితులకు అండగా ‘రియల్ హీరో’!

నేపాల్‌లో ప్రకృతి సృష్టించిన బీభత్సం ఇంకా కళ్లముందే కనిపిస్తోంది. ఎటు చూసినా శిథిలాలు, దెబ్బతిన్న ఇళ్లు, ఆప్తుల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలే దర్శనమిస్తున్నాయి. విపత్తు జరిగి రోజులు గడుస్తున్నా అక్కడి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోలేదు.  కరోనా లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులను ఆదుకుని ‘రియల్ హీరో’ అనిపించుకున్న నటుడు సోనూ సూద్, ఇప్పుడు నేపాల్ వరద బాధితుల సహాయక చర్యల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. నేపాల్‌ను సందర్శించి పరిస్థితులను అంచనా వేశారు. బాధితులకు అండగా నిలవడమే కాకుండా, మనమందరం…

Read Full News

చెర్రీలా కనిపిస్తుంది.. కానీ చెర్రీ కాదా? .. దానికి కోటింగ్ వేసి..

చూడటానికి అచ్చం చెర్రీ పండులానే ఉంది. ఎర్రగా.. మెరుస్తూ.. చూడగానే కొనాలనిపించేలా ఆకట్టుకుంటోంది. కానీ కోసి చూస్తే మాత్రం అసలు విషయం బయటపడుతుందనే ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెర్రీ పేరుతో వాక్కాయను ఉడకబెట్టి, దానికి ఎరుపు రంగు, కోటింగ్ వేసి చెర్రీలా తయారు చేసి అమ్ముతున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో మార్కెట్‌లో కనిపించే చెర్రీ నిజమైనదేనా? లేక ఇలా ప్రాసెస్ చేసిన వాక్కాయనా? అనే సందేహం వినియోగదారుల్లో మొదలైంది. సాధారణంగా చెర్రీ చిన్నగా,…

Read Full News

గన్ కొని లైసెన్స్ తీసుకోవాలా? లైసెన్స్ వచ్చిన తర్వాత గన్ కొనాలా? రూల్స్ ఇవే..

మన దేశంలో తుపాకీని కలిగి ఉండటం చట్టపరంగా పూర్తిగా నిషేధం కాదు. అయితే ఆయుధాన్ని కొనుగోలు చేయాలన్నా, కలిగి ఉండాలన్నా తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే గన్ లైసెన్స్ ఉండాలి. ఆయుధాల చట్టం 1959, ఆయుధాల రూల్స్ 2016 ప్రకారం లైసెన్సింగ్ అధికారులు దరఖాస్తుదారుడి అర్హతలు, అవసరం, పోలీస్ వెరిఫికేషన్ వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే అనుమతి మంజూరు చేస్తారు. 21 ఏళ్లు నిండితేనే దరఖాస్తు సాధారణంగా 21 సంవత్సరాలు పూర్తైన వ్యక్తి ఆయుధ లైసెన్స్ కోసం దరఖాస్తు…

Read Full News

Hibiscus Plant: రూపాయి ఖర్చు లేకుండా ఈ మూడు కలిపితె చాలు.. మందార విరగ పూస్తుంది

మార్కెట్లో దొరికే ఖరీదైన కెమికల్ ఎరువులు వాడాల్సిన అవసరం లేకుండా, మన వంటింట్లో ప్రతిరోజూ పారబోసే పదార్థాలతోనే మందార మొక్కలకు బలాన్నిచ్చే అమృతం లాంటి ఆర్గానిక్ లిక్విడ్ ఫెర్టిలైజర్‌ను ఎలా తయారు చేసుకోవచ్చో, మొక్క సంరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు వివరంగా చూద్దాం. ముఖ్య చిట్కాలు:  రాలిన ఎండిన ఆకులు, పువ్వులను ఎప్పటికప్పుడు కుండీలోంచి తొలగించాలి. లేకపోతే తేమ పెరిగి ఫంగస్ చేరి వేర్లు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. తరువాత  మొక్కపై ముదిరిన పెద్ద ఆకులను…

Read Full News

Hyderabad: హైదరాబాద్‌లో మరో ఘాతుకం.. నడిరోడ్డుపై రౌడీషీటర్‌ దారుణ హత్య!

రాజేంద్రనగర్‌ డీసీపీ జోన్‌.. హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. జనాభా పెరుగుతోంది.. కొత్త కాలనీలు విస్తరిస్తున్నాయి. కానీ అదే సమయంలో నేరాలు కూడా ఆందోళన కలిగించే స్థాయిలో వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా హత్యలు, హత్యాయత్నాల ఘటనలు వరుసగా చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రౌడీషీటర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. నడిరోడ్డుపై గుర్తుతెలియని వ్యక్తులు అతడిని వెంబడించి.. కిరాతకంగా నరికి చంపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు…

Read Full News

ఎవరీ జితేంద్ర మిశ్రా? అయోధ్య రామ మందిర తొలి CEO మామూలు వ్యక్తి కాదు.. బ్యాగ్రౌండ్ ఇదే!

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్యలో నిర్మితమైన రామ మందిర పరిపాలనను మరింత వ్యవస్థీకృతం చేసేందుకు జితేంద్ర మిశ్రాను ట్రస్ట్ తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా నియమించింది. ఇటీవల విరాళాలకు సంబంధించిన ఘటన నేపథ్యంలో ఈ నియామకానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. దీంతో జితేంద్ర మిశ్రా ఎవరు? ఆయన గతంలో ఏం చేశారు? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ క్రమంలో జితేంద్ర మిశ్రా గురించి వీలైనంత సమాచారం ఇప్పుడు…

Read Full News