ఆ తర్వాత అందులో సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, పావు టీస్పూన్ పసుపు, ఒక టీస్పూన్ ధనియాల పొడి మరియు చిటికెడు ఇంగువ వేసి మసాలాలన్నీ నూనెలో బాగా వేగేలా కలుపుకోవాలి. మసాలాలు వేగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న మినప వడియాలు వేసి బాగా కలిపి, అందులో ఒక కప్పు చింతపండు రసం మరియు ఒక కప్పు నీళ్లు పోసి కలపాలి.