Health Tips: ఈ పండు రాత్రి తింటే మ్యాజిక్ జరుగుతుంది.. అసలు విషయం తెలిస్తే అవాక్కే..

Health Tips: ఈ పండు రాత్రి తింటే మ్యాజిక్ జరుగుతుంది.. అసలు విషయం తెలిస్తే అవాక్కే..

చాలామంది రాత్రి భోజనం తర్వాత తేలికపాటి ఆహారం తినాలని అనుకుంటారు. అందులో బొప్పాయి ఒక అద్భుతమైన ఎంపిక. కేవలం రుచికరంగా ఉండటమే కాకుండా రాత్రిపూట బొప్పాయి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇది బరువు తగ్గడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. బొప్పాయి తినడం వల్ల కలిగే రోజువారీ ప్రయోజనాలు: రోగనిరోధక శక్తి పెరుగుతుంది: బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి జబ్బులు రాకుండా కాపాడుతుంది….

Read More
1000 ఉద్యోగ ప్రయత్నాలు హుష్ కాకి.. పట్టుదలతో న్యూయార్క్‌ స్ట్రీట్ లో ఆ యువకుడు ఏం చేశాడంటే..

1000 ఉద్యోగ ప్రయత్నాలు హుష్ కాకి.. పట్టుదలతో న్యూయార్క్‌ స్ట్రీట్ లో ఆ యువకుడు ఏం చేశాడంటే..

జీవితం కష్టతరమైనా.. చుట్టూ చీకటి కనిపిస్తున్నా… బతుకు మీద ఆశని వదులుకోరు కొంతమంది. తాము అనుకున్న దానిని సాధించడానికి దృఢనిశ్చయంతో పని చేస్తారు. ఓటమిపాలయ్యే కొద్దీ మునుపటి కంటే మరింత కష్టపడి ప్రయత్నిస్తారు.. తమ లక్ష్యాన్ని సాధించడానికి ఏదోక మార్గాన్ని కనుగొంటారు. ఇటీవల ఇలాంటి పరిస్థితిని అధిగమించడం ద్వారా ఫ్లోరిడాకు చెందిన 25 ఏళ్ల సామ్ రాబినోవిట్జ్ సోషల్ మీడియాలో ఇంటరెస్టింగ్ పర్సన్ గా నిలిచాడు. ఈ యువకుడు తనలాంటి వారికీ స్పూర్తిగా నిలిచాడు. ఎందుకంటే సామ్…

Read More
OG Movie: పవన్ కల్యాణ్ ‘ఓజీ’లో నేను కూడా నటించాను.. కానీ ఎడిటింగ్‌లో లేపేశారు: టాలీవుడ్ హీరో

OG Movie: పవన్ కల్యాణ్ ‘ఓజీ’లో నేను కూడా నటించాను.. కానీ ఎడిటింగ్‌లో లేపేశారు: టాలీవుడ్ హీరో

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం ఓజీ. సాహో డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాలో . ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించింది. అలాగే బాలీవుడ్ హీరో ఇమ్రాన హష్మీ విలన్ గా కనిపించనున్నాడు. శ్రియా రెడ్డి, అర్జున్‌ దాస్‌, జగపతి బాబు, ప్రకాశ్‌ రాజ్‌, శుభలేఖ సుధాకర్, రావు రమేష్, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, వెన్నెల కిశోర్,  వెంకట్ ఇలా భారీ తారగణమే ఓజీలో…

Read More
నడి వీధిలో సింగరేణి మాజీ ఉద్యోగి దారుణ హత్య..! ఏం జరిగిందో..?

నడి వీధిలో సింగరేణి మాజీ ఉద్యోగి దారుణ హత్య..! ఏం జరిగిందో..?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో నుంచి బయటకు లాక్కెళ్లి మరీ గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు సింగరేణి విశ్రాంత ఉద్యోగిని కిరాతకంగా హత్య చేశారు. మృతుడిని కొత్తగూడెం 3 టౌన్ పరిధిలోని గణేష్ టెంపుల్ ఏరియాలో గుబ్బల రామ్మోహన్ రావుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం 3 టౌన్ పరిధిలో నివాసం ఉంటున్న గుబ్బల రామ్మోహన్ రావు (60) సింగరేణి విశ్రాంత ఉద్యోగి. కొత్తగూడెం…

Read More
రాజకీయ కక్షపూరిత కేసులపై వాడి వేడి చర్చ.. హోంమంత్రి అనిత రియాక్షన్ ఇదే..

రాజకీయ కక్షపూరిత కేసులపై వాడి వేడి చర్చ.. హోంమంత్రి అనిత రియాక్షన్ ఇదే..

ఏపీ శాసనమండలిలో రాజకీయ కక్షపూరిత కేసులపై వాడి వేడి చర్చ జరిగింది. గత ప్రభుత్వంలో పెట్టిన రాజకీయ కక్షపూరిత కేసులు ఎత్తేయాలని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ప్రభుత్వాన్ని కోరారు. అయితే.. 2019- 24తో పాటు నేటి వరకు ఉన్న తప్పుడు కేసులు కూడా ఎత్తేయాలని వైసీపీ ఎమ్మెల్సీ యేసురత్నం అన్నారు. MLC యేసురత్నం గతంలో పోలీస్ అధికారిగా పనిచేశారని..ఆయన పెట్టిన తప్పుడు కేసులు కూడా బయటికి తీస్తామన్నారు హోంమంత్రి అనిత.. గత ఐదేళ్లలో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు తప్పుడు…

Read More
Gold Rates: ఈ 7 కారణాల వల్లే గోల్డ్ రేట్లు మారుతుంటాయని తెలుసా?

Gold Rates: ఈ 7 కారణాల వల్లే గోల్డ్ రేట్లు మారుతుంటాయని తెలుసా?

మనదేశంలో బంగారానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  ముఖ్యంగా మనదేశంలో బంగారాన్ని ఒక ఆర్థిక ఆసరాగా భావిస్తుంటారు. అందుకే బంగారం కొనుగోళ్లు మనదేశంలో చాలా ఎక్కువ.  అయితే బంగారం కొనేవాళ్లు వాటి ధరల్లో వచ్చే మార్పులను గమనించే ఉంటారు. ఇటీవల గోల్డ్ రేట్స్ ఆల్ టైం హయ్యెస్ట్ కు చేరుకున్నాయి. కొన్ని సార్లు తగ్గుతాయి కూడా.. అసలు ఈ మార్పులు ఎందుకు జరుగుతాయంటే.. 1. కరెన్సీ ఎక్స్‌ఛేంజ్ బంగారం ధరలు మారడానికి చాలా కారణాలున్నాయి….

Read More
Tirumala: బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం.. సామాన్య భక్తుడికి పెద్ద పీట.. ఎక్కువ మందికి దర్శనం కలిగేలా చర్యలు

Tirumala: బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం.. సామాన్య భక్తుడికి పెద్ద పీట.. ఎక్కువ మందికి దర్శనం కలిగేలా చర్యలు

శ్రీవారి భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు రానే వచ్చేశాయి. ఈ రోజు సాయంత్రం ఈ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. స్వామివారి వైభవాన్ని కనులారా వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి కూడా భక్తులు తిరుమలకు చేరుకుంటారు. ఈ నెల 24 నుంచి అక్టోబరు 2 వరకు జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. అంతేకాదు ఈ ఏడాది భక్తుల…

Read More
జోధ్‌పూర్‌కు చేరుకున్న మహంత్ స్వామి మహారాజ్! 25న స్వామినారాయణ్ ఆలయ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం

జోధ్‌పూర్‌కు చేరుకున్న మహంత్ స్వామి మహారాజ్! 25న స్వామినారాయణ్ ఆలయ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం

BAPS స్వామినారాయణ సంస్థ ప్రస్తుత అధిపతి, ఆధ్యాత్మిక గురువు, ప్రపంచ ప్రఖ్యాత సాధువు బ్రహ్మస్వరూప్ మహంత్ స్వామి మహారాజ్ శుక్రవారం సాయంత్రం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో పర్యటించారు. ఆయనను స్వాగతించడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. అమెరికాలోని అక్షరధామ్ ఆలయం, అబుదాబిలోని BAPS హిందూ దేవాలయం సృష్టికర్త మహంత్ స్వామీజీ మహారాజ్ సెప్టెంబర్ 25న BAPS జోధ్‌పూర్ స్వామినారాయణ్ ఆలయ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. సెప్టెంబర్ 19 నుండి 28 వరకు జరిగే ఈ ఆలయ ఉత్సవంలో…

Read More
Telangana: ఈ గ్రామస్తులు చేసిన పనికి మీరు సలాం కొట్టాల్సిందే.. అదేంటో తెలియాలంటే

Telangana: ఈ గ్రామస్తులు చేసిన పనికి మీరు సలాం కొట్టాల్సిందే.. అదేంటో తెలియాలంటే

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం అబ్బిడిపల్లి గురించే ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు నేత్రదానం చేయడానికి ముదుకు వచ్చారు. చిన్నాపెద్ద తేడా లేకుండా నేత్రల ఇస్తామని సంకల్ప పత్రం ఇచ్చారు. ఈ గ్రామంలో, సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మార్పు మొదలైంది. మొదట ఒక్కరిద్దరు నేత్రాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అయితే వాళ్లు చనిపోయిన తరువాత నేత్రలను సేకరించారు. తరువాత మేము కూడా ఎందుకు ఇవ్వకూడదని ఆలోచించారు. దీంతో కొంతమంది ఇవ్వడానికి ముందుకు వచ్చారు….

Read More
Katrina Kaif: తల్లి కాబోతున్న ‘మల్లీశ్వరి’.. బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసి శుభవార్త చెప్పిన కత్రినా కైఫ్

Katrina Kaif: తల్లి కాబోతున్న ‘మల్లీశ్వరి’.. బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసి శుభవార్త చెప్పిన కత్రినా కైఫ్

టాలీవుడ్ మల్లీశ్వరి తల్లి కాబోతుంది. అదేనండి.. బాలీవుడ్ హీరోయిన్, విక్కీ కౌశల్ భార్య కత్రినా కైఫ్ త్వరలోనే అమ్మగా ప్రమోషన్ పొందనుంది. ప్రస్తుతం ఆమె గర్భంతో ఉంది. త్వరలోనే ఆమె ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ విషయాన్ని కత్రినా దంపతులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా బేబీ బంప్ తో ఉన్న కత్రినా ఫొటోలను కూడా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు,…

Read More