ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించినది.. మా అభ్యంతరాలను పట్టించుకోండి.. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ ఘాటు లేఖ!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన లేఖ రాశారు. ఈ లేఖ రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. నియోజకవర్గాల పునర్విభజన, లోక్సభ స్థానాల పెంపు అంశాలపై దక్షిణాది రాష్ట్రాల గళాన్ని ఆయన బలంగా వినిపించారు. దేశ ప్రజాస్వామ్య భవిష్యత్తును ప్రభావితం చేసే ఈ అంశంపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. లోక్సభ స్థానాలను జనాభా ప్రాతిపదికన పెంచితే, జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన…