Ayesha Meera: 18 ఏళ్ళు అలుపెరగక పోరాడినా.. మాకు న్యాయం జరగలేదు

Ayesha Meera: 18 ఏళ్ళు అలుపెరగక పోరాడినా.. మాకు న్యాయం జరగలేదు

ఆయేషా మీరా హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినప్పటికీ, 18 ఏళ్లు గడిచినా న్యాయం జరగలేదని బాధిత కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. సీబీఐ విచారణ సైతం బాధ్యులను తేల్చలేకపోయిందని ఆరోపణలున్నాయి. “నన్ను చంపింది ఎవరు?” అనే ప్రశ్నకు సమాధానం దొరకకుండానే కేసు మూతపడటంపై ఆయేషా తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: 90 డేస్ పిటిషన్‌పై నిర్మాతల మౌనం.. కారణమేంటి..? Court Issue Movies: కోర్టు…

Read More
Vijay: విజయ్‌తో రిలేషన్ కామెంట్స్‌పై గతంలోనే త్రిష సీరియస్

Vijay: విజయ్‌తో రిలేషన్ కామెంట్స్‌పై గతంలోనే త్రిష సీరియస్

తమిళ సినీ నటుడు, టీవీకే చీఫ్ విజయ్ వ్యక్తిగత జీవితంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన భార్య సంగీత, చెంగల్ పట్టు కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. విజయ్ వివాహేతర సంబంధం పెట్టుకున్న కారణంగానే తాను విడాకులు కోరుతున్నట్లు ఆమె తన పిటిషన్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ వార్త దక్షిణాది సినీ వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: 90 డేస్ పిటిషన్‌పై నిర్మాతల…

Read More
Kavitha: కోర్టు చెప్పింది సత్యం..నేను కడిగిన ముత్యం

Kavitha: కోర్టు చెప్పింది సత్యం..నేను కడిగిన ముత్యం

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. ఈ తీర్పు తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసిందని, న్యాయం గెలిచిందని ఆమె పేర్కొన్నారు. “కోర్టు చెప్పింది సత్యం. నేను కడిగిన ముత్యం” అని కవిత వ్యాఖ్యానించారు. ఈ కేసు రాజకీయ దురుద్దేశంతో పెట్టిందేనని, ఇప్పుడు అది తేలిపోయిందని ఆమె అన్నారు. తన కుటుంబ సభ్యులకు, జాగృతి, తెలంగాణ కుటుంబాలకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని…

Read More
Kolkata Earthquake: కోల్‌కతాలో భూకంపం.. భయాందోళనలో ప్రజలు

Kolkata Earthquake: కోల్‌కతాలో భూకంపం.. భయాందోళనలో ప్రజలు

ఈ మధ్యాహ్నం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో స్వల్ప భూకంపం సంభవించింది. నగరంలోని పలుచోట్ల భూమి కంపించడంతో తీవ్ర ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ ఘటనతో భయభ్రాంతులకు గురైన స్థానికులు తమ నివాసాల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రజల భయాందోళనలకు సంబంధించిన దృశ్యాలు చోటు చేసుకున్నాయి. భూకంప తీవ్రతకు నగరంలోని పర్వశ్రీ ప్రాంతంలో నిర్మించిన ఒక రోడ్డు రెండుగా చీలిపోయింది. ఆశ్చర్యకరంగా, ఈ రోడ్డు నిర్మాణం నిన్ననే పూర్తయింది. భూకంప ప్రభావంతో నిన్నటి రోడ్డు ధ్వంసమైంది. ప్రస్తుతం…

Read More
HPV వ్యాక్సినేషన్ ఎవరు, ఎప్పుడు, ఎలా వేసుకోవాలంటే.

HPV వ్యాక్సినేషన్ ఎవరు, ఎప్పుడు, ఎలా వేసుకోవాలంటే.

భారత ప్రభుత్వం 2026లో సర్వైకల్ క్యాన్సర్ మరియు ఇతర హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) సంబంధిత వ్యాధుల నుండి రక్షణ కల్పించడానికి ఒక ముఖ్యమైన ఉచిత HPV వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించింది. ఈ మహమ్మారిని నివారించడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుంది. సర్వైకల్ క్యాన్సర్‌కు ప్రధాన కారణమైన HPV వైరస్, ముఖ్యంగా HPV 16 మరియు 18 రకాలు, టీకా ద్వారా సమర్థవంతంగా నివారించబడతాయి. ఈ టీకా 9 నుండి 14 సంవత్సరాల వయస్సు వారికి సిఫార్సు…

Read More
Haleem: కొండెక్కి కూర్చున్న హలీమ్ రేటు

Haleem: కొండెక్కి కూర్చున్న హలీమ్ రేటు

హైదరాబాద్‌ రుచికి, రంజాన్ మాసానికి ప్రత్యేకమైన హలీం ధరలు ఈ సంవత్సరం గణనీయంగా పెరిగాయి. నోరూరించే ఈ వంటకం ధర కొండెక్కి కూర్చుందని ఆహార ప్రియులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఒక సింగిల్ ప్లేట్ హలీం ధర ₹350 నుండి ₹450 వరకు పలుకుతోంది, ఇది సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం అవుతోంది. పదేళ్ల క్రితం 2014లో ₹130 ఉన్న హలీం ధర, 2024లో ₹300కి చేరి, 2026 నాటికి ₹450కి పెరిగే…

Read More
Ram Charan: మాలతో చరణ్‌ పార్టీకి వెళ్లడంపై వివాదం !! శిరీష్‌ క్లారిటీ

Ram Charan: మాలతో చరణ్‌ పార్టీకి వెళ్లడంపై వివాదం !! శిరీష్‌ క్లారిటీ

అల్లు కుటుంబంలో పెళ్లి సందడి షురూ అయింది. మార్చి 6న అల్లు శిరీష్‌-నయనికల గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన నివాసంలో గ్రాండ్ గా పార్టీ ఇచ్చాడు. అందులో అల్లు శిరీష్- నయనిక, స్నేహా రెడ్డి, రామ్ చరణ్, ఉపాసన లో పాటు.. బన్నీ నియర్ అండ్ డియర్స్‌ పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. అయితే…

Read More
అరటిపండు తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది..? ఈ విషయాలు తెలియకపోతే మీ ప్రాణాలకే రిస్క్..

అరటిపండు తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది..? ఈ విషయాలు తెలియకపోతే మీ ప్రాణాలకే రిస్క్..

కఫ సమస్యలు: ఆయుర్వేదం ప్రకారం, అరటిపండ్లు శరీరంలో కఫను పెంచుతాయి. అరటిపండు తిన్న వెంటనే ముఖ్యంగా చల్లటి నీళ్లు తాగడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత అకస్మాత్తుగా మారి, గొంతు నొప్పి, తీవ్రమైన దగ్గు లేదా జలుబుకు దారితీస్తుంది. ఇప్పటికే కఫ సమస్యలు ఉన్నవారు ఈ తప్పు అస్సలు చేయకూడదు. Source link

Read More
ఫేస్ చూసి అమాయకుడనుకునేరు.. అసలు విషయం తెలిస్తే..

ఫేస్ చూసి అమాయకుడనుకునేరు.. అసలు విషయం తెలిస్తే..

నల్లనివన్నీ నీళ్లు.. తెల్లనివన్నీ పాలు కానట్టు చూడటానికి అమాయకంగా కనిపించే వాళ్లంతా అమాయకులనుకుంటే పొరపాటే. పైకి అమాయక చక్రవర్తిలా కనిపిస్తూ తన తెలివితేటలతో రెండు రాష్ట్రాలపోలీసులకు సవాలుగా మారాడు ఓ కేటుగాడు. ఏటీఎం సెంటర్ల వద్ద కాపుకాసి వృద్ధులను, నిరక్షరాస్యులను బురిడీ కొట్టించడంలో ఆరితేరిన ‘ఇంటర్ స్టేట్’ క్రిమినల్ మువ్వ వీరయ్య చౌదరి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 20కి పైగా నేరాలకు పాల్పడిన ఈ కిలాడీ దొంగను అనకాపల్లి జిల్లా పోలీసులు…

Read More
Tamilanadu: ఆ ఒక్క రాష్ట్రంలో ఏకంగా 134 రాజకీయ పార్టీలు.. మన పక్కనే.. ఎక్కడంటే..?

Tamilanadu: ఆ ఒక్క రాష్ట్రంలో ఏకంగా 134 రాజకీయ పార్టీలు.. మన పక్కనే.. ఎక్కడంటే..?

తమిళనాడులో ఇప్పటిదాకా అక్కడ అధికారంలోకి వచ్చింది డీఎంకే, లేదంటే అన్నా డీఎంకే.. ఈ రెండే.. వాటితో కలిసి మరో నాలుగైదు పార్టీలు ఉంటాయి . ఇక్కడంటే రెండు తెలుగు రాష్ట్రాలు కాబట్టి జాతీయ పార్టీలతో కలుపుకుని పది పార్టీలు దాకా అనుకున్నాం.. అక్కడ ఒకే రాష్ట్రం.. మహా అయితే పది కంటే ఉంటాయా అనుకుంటున్నారా… అస్సలు కాదు.. అక్కడ పార్టీల సంఖ్య ఎప్పుడో సెంచరీ దాటేసింది.. అవును తమిళనాడు అంటే కేవల తమిళం మాతృ భాష కలిగిన…

Read More