Tirumala: భక్తుల ఇబ్బందులకు చెక్.. దేశంలోనే తొలిసారి తిరుమలలో ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్!

Tirumala: భక్తుల ఇబ్బందులకు చెక్.. దేశంలోనే తొలిసారి తిరుమలలో ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్!

తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వచ్చే వేల మంది భక్తుల ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు టీటీడీ కృతిమ మేదస్సును వినియోగించాలని నిర్ణయించుకుంది. ఏఐ టెక్నాలజీ పై ముందు నుంచి ఫోకస్ చేసిన టీటీడీ చైర్మన్ ఎన్ఆర్ఐల సహకారంతో దేశంలో తొలిసారిగా తిరుమలలో ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)ను టీటీడీ అందుబాటులోకి తీసుకురానుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 లోని 25 వ నంబర్ కంపార్టమెంటులో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా భక్తుల…

Read More
Ultraviolette X47: ప్రపంచంలోనే ఫస్ట్ రాడార్ బైక్.. ఫీచర్లు తెలిస్తే మతి పోవాల్సిందే!

Ultraviolette X47: ప్రపంచంలోనే ఫస్ట్ రాడార్ బైక్.. ఫీచర్లు తెలిస్తే మతి పోవాల్సిందే!

అల్ట్రావయొలెట్ అనే ఎలక్ట్రిక్ బైక్ కంపెనీ ఎక్స్ 47 క్రాస్ ఓవర్ (Ultraviolette X-47 Crossover) అనే ఎలక్ట్రి్క్ అడ్వెంచర్ బైక్ ను లాంఛ్ చేసింది. ఇది ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతుంది. ఇది సిటీ రోడ్లలోనే కాదు, కష్టమైన ప్రదేశాల్లోనూ దుమ్ము రేపుతుంది. అంతేకాదు ఇందులో రాడార్ టెక్నాలజీ, డ్యాష్ క్యామ్ సెటప్.. ఇలా బోలెడు ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి. రాడార్ టెక్నాలజీ ఎక్స్ 47 బైక్.. ప్రపంచంలోనే మొదటి రాడార్ బైక్. ఇందులో హైపర్‌సెన్స్…

Read More
నవరాత్రుల్లో జాగ్రత్త.. ఇలా చేస్తే చేతబడికి బలి అవ్వడమేనంట!

నవరాత్రుల్లో జాగ్రత్త.. ఇలా చేస్తే చేతబడికి బలి అవ్వడమేనంట!

ఎంతో మందికి ఇష్టమైన దుర్గా మాత శరన్నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22నప్రారంభమైన విషయం తెలిసిందే. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తారు. అయితే ఈ సంవత్సరం మాత్రం అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను పది రోజులు జరుపుకోనున్నారు. ఇప్పటికే నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై రెండు రోజులు పూర్తైది. అయితే ఈ క్రమంలో ఎవ్వరైనా సరే ఈ నవరాత్రి ఉత్సవాల సమయంలో కొన్ని విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలంట. ఎందుకంటే నవరాత్రి ఉత్సవాల సమయంలో తాంత్రికశక్తులు…

Read More
Gold Price: బంగారం ధరలు తగ్గబోతున్నాయా

Gold Price: బంగారం ధరలు తగ్గబోతున్నాయా

పసిడి ధరలు అమాంతం పెరుగుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర ఇప్పటికే లక్షా 20 వేలను అందుకుంటోంది. ఈ పెరుగుదలకు జియోపాలిటిక్స్, ఆర్థిక అనిశ్చితి, డాలర్ బలహీనత, ఫెడ్ వడ్డీ రేట్లు, మరియు సెంట్రల్ బ్యాంకుల అధిక కొనుగోళ్లు కారణాలు. అయితే, విశ్లేషకులు భవిష్యత్తులో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. భారత్, చైనా వంటి దేశాల కొనుగోలు శక్తి పరిమితం, అంతర్జాతీయ పెట్టుబడి ఫండ్స్ లాభాల కోసం అమ్మకాలు చేయవచ్చు. దేశీయంగా కూడా, అధిక…

Read More
వాస్తు టిప్స్ : ఇంట్లో ఎప్పుడూ గొడవలేనా..ఈ టిప్స్ మీకోసమే!

వాస్తు టిప్స్ : ఇంట్లో ఎప్పుడూ గొడవలేనా..ఈ టిప్స్ మీకోసమే!

వాస్తు శాస్త్రం అనేది ఇంటిపై ఇంటిలో ఉన్న వ్యక్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే ప్రతి ఒక్కురూ తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలని, లేకపోతే అది అనేక ఇబ్బందులకు కారణం అవుతుందని చెబుతున్నారు పండితులు. అయితే కొందరి ఇంట్లో ఎప్పుడూ కలహాలే జరుగుతుంటాయి. అయితే ఇలా ఇంట్లో గొడవలు జరగకూడదు అంటే ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలో ఇప్పుడు చూద్దాం. వాస్తు శాస్త్రానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎవరైతే వాస్తు నియమాలను సరిగ్గా…

Read More
Health Tips: కిడ్నీలను సైలెంట్‌గా చంపేస్తున్న ఆహారాలు.. వెంటనే ఫుల్‌స్టాప్ పెట్టకపోతే అంతే సంగతులు..

Health Tips: కిడ్నీలను సైలెంట్‌గా చంపేస్తున్న ఆహారాలు.. వెంటనే ఫుల్‌స్టాప్ పెట్టకపోతే అంతే సంగతులు..

ఉప్పు: ప్రాసెస్ చేసిన ఆహారాలు, ప్యాకేజ్డ్ చిప్స్, ఇన్‌స్టాంట్ ఫుడ్స్‌లో సోడియం ఎక్కువగా ఉంటుంది. అధిక ఉప్పు మూత్రపిండాలపై ఒత్తిడి పెంచుతుంది. ఇది అధిక రక్తపోటుకు దారితీస్తుంది. రెడ్ మీట్: ఇందులో ప్రోటీన్, ప్యూరిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచి మూత్రపిండాల్లో రాళ్లకు, వాటి పనితీరు తగ్గడానికి కారణమవుతుంది. ప్రాసెస్ చేసిన ఫుడ్స్: ప్యాక్ చేసిన స్నాక్స్, డబ్బాల్లో ఉంచిన సూప్‌లు వంటి వాటిలో ఉండే అధిక సోడియం, ప్రిజర్వేటివ్‌లు మూత్రపిండాల…

Read More
Samantha: ప్రియుడితో దొరికిపోతున్న సమంత.. దాని కోసమేనా

Samantha: ప్రియుడితో దొరికిపోతున్న సమంత.. దాని కోసమేనా

విడాకుల తర్వాత సమంత కాన్సట్రేషన్ అంతా బాలీవుడ్‌పైనే ఉంది. తెలుగు ఇండస్ట్రీకి రమ్మన్నా రావట్లేదు. పైగా సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్‌లు మాత్రమే చేస్తున్నారీమే. రెండేళ్ల కింద విజయ్ దేవరకొండ ఖుషీ సినిమాలో నటించాక.. తెలుగులో కనిపించడమే మానేసారు స్యామ్. ప్రస్తుతం ఈమెపై క్రేజీ రూమర్స్ వస్తున్నాయి. కొన్నేళ్లుగా బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత డేట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ సిరీస్‌లను తెరకెక్కించిన దర్శకుల్లో రాజ్…

Read More
Guntur Cholera Cases: గుంటూరు జిల్లాలో 7కి చేరిన కలరా కేసులు

Guntur Cholera Cases: గుంటూరు జిల్లాలో 7కి చేరిన కలరా కేసులు

గుంటూరు జిల్లాలో కలరా కేసులు విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయి. TV9 న్యూస్ ప్రకారం, గుంటూరు నగరంలో ఇప్పటికే మూడు కేసులు నమోదు కాగా, మరో ఏడు కేసులు గుర్తించారు. ఇందులో నాలుగేళ్ల చిన్నారి కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం పది కేసులు నమోదు కావడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. హై రిస్క్ ప్రాంతాల్లో ఏడు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, 50 సర్వేలెన్స్ బృందాల ద్వారా ఇంటి ఇంటి సర్వే నిర్వహిస్తున్నారు. బాధితులందరూ 40 ఏళ్ల…

Read More
Batthula Prabhakar: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ కోసం కొనసాగుతున్న వేట

Batthula Prabhakar: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ కోసం కొనసాగుతున్న వేట

పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రాజమండ్రి పరిసరాల్లో అతని కోసం గాలింపు జరుగుతోంది. ఏఆర్ డీసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూడు ప్రత్యేక బృందాలు, డ్రోన్ల సాయంతో ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో గాలిస్తున్నాయి. ప్రభాకర్ సన్నిహితులు, స్నేహితులను విచారిస్తున్నారు. అతను పరారైన రోజు హైవేపై ఉన్న వాహనాలు మరియు సీసీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రభాకర్ చేతికి…

Read More
OG: హైయ్యస్ట్ బిజినెస్ చేసిన సినిమాల్లో ఓజి ప్లేస్ ఎక్కడ ఉంది అంటే

OG: హైయ్యస్ట్ బిజినెస్ చేసిన సినిమాల్లో ఓజి ప్లేస్ ఎక్కడ ఉంది అంటే

ఓజి.. ఓజి.. తెలుగు సినిమాకు ఇప్పుడు ఓజి ఫీవర్ పట్టుకుంది. ట్రైలర్ విడుదలయ్యాక అంచనాలు మరింత పెరిగిపోయాయి. సుజీత్ స్టైలిష్ మేకింగ్, పవన్ గ్యాంగ్ స్టర్ లుక్.. మాఫియా బ్యాక్‌డ్రాప్ అన్నీ టెంప్ట్ చేస్తున్నాయి. మామూలుగానే పవన్ సినిమా అంటే బిజినెస్‌కు రెక్కలొస్తాయి.. ఓజికి ఇంకాస్త ఎక్కువే. వరల్డ్ వైడ్‌గా 170 కోట్లకు పైగానే బిజినెస్ చేసింది OG. ప్యాన్ ఇండియన్ రిలీజ్ అవుతున్నా.. మిగిలిన హీరోలతో పోలిస్తే పెద్దగా ఓజిని ప్రమోట్ చేయలేదు పవన్. దాంతో…

Read More