
Tirumala: భక్తుల ఇబ్బందులకు చెక్.. దేశంలోనే తొలిసారి తిరుమలలో ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్!
తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వచ్చే వేల మంది భక్తుల ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు టీటీడీ కృతిమ మేదస్సును వినియోగించాలని నిర్ణయించుకుంది. ఏఐ టెక్నాలజీ పై ముందు నుంచి ఫోకస్ చేసిన టీటీడీ చైర్మన్ ఎన్ఆర్ఐల సహకారంతో దేశంలో తొలిసారిగా తిరుమలలో ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)ను టీటీడీ అందుబాటులోకి తీసుకురానుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 లోని 25 వ నంబర్ కంపార్టమెంటులో ఈ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా భక్తుల…