Headlines

Asian Games 2026: గోల్డ్ కోసం మొనగాళ్లనే పంపుతాం..: బీసీసీఐ

Asian Games 2026, India Cricket Squad: ఆసియా క్రీడలు 2026లో క్రికెట్ ఈవెంట్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. మొదట వచ్చిన వదంతులను తోసిపుచ్చి, భారత్ తన ప్రధాన జట్టునే పంపాలని నిర్ణయించుకుంది. ఈమేరకు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా అధికారికంగా ఈ విషయాన్ని ధృవీకరించారు. గోల్డ్ మెడల్ సాధించడం తమ ప్రధాన లక్ష్యమని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ నిర్ణయం పురుషుల, మహిళల క్రికెట్…

Read Full News

రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం ఆపే దౌత్య పావుగా భారత్‌.. మోదీ ఎండ్‌ గేమ్‌ ఏంటి?

రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం మొదలై అప్పుడే నాలుగేళ్లు దాటింది. యుద్ధం ఆపాలని అమెరికా నుంచి ఐరోపా వరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ క్షిపణుల దాడులు మాత్రం ఆగడం లేదు. తాజాగా కీవ్‌పై రష్యా దాడులు చేసింది. మరోవైపు ఉక్రెయిన్‌ కూడా రష్యాపై దాడులు చేస్తోంది. ట్రంప్‌ పుతిన్‌తో మాట్లాడుతున్నారు. అమెరికా బృందాలు మాస్కో, కీవ్‌ వెళ్లి చర్చలు జరుపుతున్నాయి. అయినా శాంతి మాత్రం ఇంకా దూరంగానే ఉంది. యుద్ధం ఎక్కడ మొదలైంది? రష్యా–ఉక్రెయిన్‌ గొడవ 2022తో మొదలుకాలేదు. 2014లో…

Read Full News

IND vs AUS: ఆస్ట్రేలియాతో తలపడే భారత జట్టు ఇదే.. హార్దిక్ పాండ్యాకు కండీషన్స్ అప్లై.. ఎందుకంటే..?

India A vs Australia A Series Squad: ఆస్ట్రేలియా ‘A’తో జరగనున్న సిరీస్‌కు భారత్ ‘A’ జట్లను బీసీసీఐ బుధవారం ప్రకటించింది. 2 మల్టీడే మ్యాచ్‌లు, 3 వన్డేలు ఈ సిరీస్‌లో ప్లాన్ చేశారు. అందరి దృష్టినీ ఆకర్షించిన అంశం వన్డే జట్టులో హార్దిక్ పాండ్యాకు చోటు దక్కడం. అయితే ఈ ఆల్ రౌండర్ పాల్గొనడం ఫిట్‌నెస్ క్లియరెన్స్‌పై ఆధారపడి ఉంటుంది. మల్టీడే జట్టులో ఎంపికైన విజయ్‌కుమార్ వైశాఖ్‌కు కూడా ఇదే నిబంధన వర్తించనుంది. మల్టీడే…

Read Full News

ఈ తరం ఈయన గురించి తెలుసుకోవాలి.. టాలీవుడ్ టాప్ యాక్టర్స్ తండ్రి…

P.J. Sarma పాత సినిమాలను నిశితంగా పరిశీలనగా చూసేవారికి బాగా గుర్తుండే నటుడు పి.జె.శర్మ. తెరమీద లాయర్‌గా, జడ్జిగా, పోలీస్ అధికారిగా ఓ పెద్దమనిషి పాత్రల్లో ఆయన అభినయం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కేవలం నటుడిగానే కాకుండా, ఎం.జి.ఆర్, శివాజీగణేశన్‌, నంబియార్, మనోహర్, అశోకన్‌ వంటి తమిళ హీరోలు, విలన్లకు తన గంభీరమైన గొంతుతో తెలుగులో డబ్బింగ్ చెప్పి డబ్బింగ్ కళకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన ప్రతిభావంతుడు పి.జె.శర్మ. ఆయన కుటుంబ నేపథ్యం కూడా చిత్ర పరిశ్రమతో విడదీయరానిది….

Read Full News

పోలేరమ్మ గుడిలో అద్భుతం.. అమ్మవారి విగ్రహంపై మరో రెండు కళ్లు ప్రత్యక్షం

ప్రకాశం జిల్లాలో అద్భుత ఘటన చోటుచేసుకుంది. పోలేరమ్మ గుడిలో అమ్మవారి విగ్రహంపై అదనంగా రెండు కళ్లు ప్రత్యక్షమయ్యాయి. మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం క్రిష్టంశెట్టిపల్లెలో ఈ వింత చోటుచేసుకుంది. ఈ వింతను చూసేందుకు స్థానికులు ఆలయానికి పోటెత్తారు. ప్రస్తుతం ఈ ఆలయ 9వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే, గత ఐదు రోజులుగా అమ్మవారి విగ్రహానికి ఉన్న కళ్ళకు తోడు, వాటి పైన అదనంగా మరో రెండు కళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే.. ఇవి పెట్టుడు…

Read Full News

300 ఏళ్ల తర్వాత రామప్ప ఆలయంలో అరుదైన ఘట్టం..

తెలుగు రాష్ట్రాలలో యునెస్కో గుర్తింపు పొందిన ఏకైక చారిత్రక ఆలయం ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయం. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని కాలంలో ఆయన సేనాధిపతి రేచర్ల రుద్రుడు క్రీ.శ. 1213లో అద్భుత శిల్పకళతో సుమారు 40 సంవత్సరాలు శ్రమించి ఈ ఆలయాన్ని నిర్మించారు. భారతదేశంలో ఒక శిల్పి పేరు మీద పిలువబడుతున్న ఏకైక చారిత్రక ఆలయం ఇదే కావడం విశేషం. పూర్తిస్థాయిలో సాండ్ బాక్స్ టెక్నాలజీ, నీటిపై తేలే ఇటుకలతో నిర్మించడం వల్ల ఎంతటి భారీ…

Read Full News

India Post GDS Recruitment: టెన్త్ పాసైతే చాలు.. తపాలా శాఖలో 23,757 ఉద్యోగాలు! ఇలా అప్లై చేయండి

India Post GDS Recruitment 2026 Telugu: పదో తరగతి పాసైన నిరుద్యోగులకు తపాలా శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో మొత్తం 23,757 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నియామకాల్లో ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM), డాక్ సేవక్ హోదాల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణత ప్రధాన…

Read Full News

ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్‌ చేసిన పోలీసుల కళ్లు జిగేల్‌!

బీహార్‌లో మద్యం అక్రమ రవాణా యదేచ్ఛగా సాగుతోంది అనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఓ రైల్లోని ఏసీ కోచ్‌లో మహిళా ప్రయాణికురాలి వద్ద పెద్దమొత్తంలో మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు మహిళను అరెస్ట్‌ చేసి 75 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో విశేషమేంటంటే.. బీహార్‌లో మద్యనిషేధం అమలులో ఉంది. ఈ క్రమంలో ఈ అక్రమ మద్యం రవాణా వెలుగులోకి వచ్చింది. న్యూఢిల్లీ నుంచి జయనగర్ వెళ్తున్న ‘స్వాతంత్ర్య సేనాని ఎక్స్‌ప్రెస్’…

Read Full News

ఏడాదికి రూ. 27 కోట్లు.. భారీగా పెరిగిన సింగపూర్ ప్రధాని జీతం!

విమర్శలు వస్తాయని ఊహించిన ప్రధాని… తన జీతంలో పెరిగిన అదనపు మొత్తాన్ని తాను తీసుకోనని, రాబోయే ఐదేళ్ళ కాలంలో దశల వారీగా చారిటీకి డొనేట్ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. దాదాపు 15 ఏళ్ల గ్యాప్ తర్వాత సింగపూర్ లో ఒక్కసారిగా దేశ ప్రధాని సహా మంత్రుల జీతాలనుపెంచారు. పార్లమెంట్ సభ్యుల నెలవారీ జీతం 13,750 సింగపూర్ డాలర్ల నుంచి ఏకంగా 18,500 డాలర్లకు పెరిగింది. డిప్యూటీ ప్రధాని వేతనాన్ని  1.87 మిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 3.06…

Read Full News

నేపాల్‌ విధ్వంసం: 17వ శతాబ్దపు శోకసంద్రం..సతీదేవి శాపమే నేటి విపత్తులకు కారణమా?

ప్రకృతి అందాలకు నిలయమైన నేపాల్ ప్రస్తుతం వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర అస్తవ్యస్తంగా మారింది. వేలాది మంది ప్రజలు ఇళ్లు లేక, బురదలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ ప్రకృతి వైపరీత్యాల వెనుక ఒక నాటి ఘోరమైన చారిత్రక శోకం, సతీదేవి శాపం దాగి ఉందనే ప్రచారం నేపాల్‌లో మళ్లీ ముమ్మరమైంది. నేపాల్‌లో సతి లే సర్పే కో దేశ్ (సతి శాపానికి గురైన దేశం) అనే సామెత బాగా ప్రాచుర్యంలో ఉంది. 17వ…

Read Full News