Tirumala: తిరుమల శ్రీవారి రూ.50 లడ్డూ ఫ్రీ.. భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. వీరికి మంచి ఛాన్స్
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ అందించింది. భక్తుల కోసం ఇప్పటికే తిరుమలలో పలుచోట్ల అన్న ప్రసాద భవనాలు ఏర్పాటు చేయగా.. త్వరలో మరో భవనం కూడా సిద్దం కానుంది. టీటీడీకి రిలయన్స్ సంస్థ రూ.120 కోట్ల విరాళం అందించింది. ఈ నగదుతో శ్రీవారి భక్తుల కోసం మరో అన్న ప్రసాద భవనం తిరుమలలో నిర్మించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. అన్నప్రసాద భవనంతో పాటు కిచెన్ నిర్మించనున్నారు. అలాగే తిరుమలలో శ్రీవారి ముడుపు పత్రం పథకాన్ని…