Watch Video: ఒకేసారి జ్యువెలరీషాప్‌లోకి చొరబడిన 25 మంది దొంగలు.. సీన్‌ కట్‌చేస్తే.. ఇది పరిస్థితి..

Watch Video: ఒకేసారి జ్యువెలరీషాప్‌లోకి చొరబడిన 25 మంది దొంగలు.. సీన్‌ కట్‌చేస్తే.. ఇది పరిస్థితి..

సాధారణంగా దొంగలు బ్యాంక్‌ లేదా నగల షాప్‌లో దూరి దొంగతనం చేయాలనుకుంటే ఇద్దరు లేదా ముగ్గురు వస్తారు. గన్‌లు, కత్తులతో బెదిరించి అందినకాడికి దోసుకెళ్తారు. కానీ అమెరికాలోని కాలిఫోర్నియాలో మాత్రం ఒకేసారి 25 మంది దొంగలు ఒక నగల షాప్‌లోకి చొరపడ్డారు. అది చూసిన షాపు సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వారి చేతుల్లో ఉన్న ఆయుధాలను చూసి వణికిపోయారు. దోపిడి చేసేందుకు వచ్చిన దొంగలు తమ దగ్గర ఉన్న సుత్తెలు, గడ్డపారలు వంటి మారణాయుధాలతో షాపును…

Read More
Health Tisp: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా?.. జాగ్రత్త.. ఆ లోపానికి సంకేతం కావచ్చు..

Health Tisp: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా?.. జాగ్రత్త.. ఆ లోపానికి సంకేతం కావచ్చు..

మన శరీరానికి కాల్షియం ఎంత ముఖ్యమో కొందరు ఆరోగ్య నిపుణులు వివరించారు. కాల్షియం లోపం శరీరంలో అనేక ప్రతికూల మార్పులకు కారణమవుతుందని వారు చెబుతున్నారు. ఈ సమస్యను సకాలంలో నివారించడం చాలా ముఖ్యమని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని సూచిస్తున్నారు. ఈ కాల్షియం లోపం వల్ల మొదట ఎముకలు బలహీనపడటం స్టార్ట్ అవుతుందని, దీర్ఘకాలంలో, ఇది బోలు ఎముకల వ్యాధికి దారితీస్తుంది చెబుతున్నారు. అంటే చిన్న గాయాలు తగిలినా ఎముకలు విరిగిపోయే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు….

Read More
Indian Railways: అక్టోబర్ 1 నుండి రైలు టికెట్ బుకింగ్‌లో కీలక మార్పులు.. ఇలా చేయకుంటే బుకింగ్‌ కావు

Indian Railways: అక్టోబర్ 1 నుండి రైలు టికెట్ బుకింగ్‌లో కీలక మార్పులు.. ఇలా చేయకుంటే బుకింగ్‌ కావు

Indian Railways: అక్టోబర్ 1, 2025 నుండి IRCTCలో జనరల్ టిక్కెట్ల ఆన్‌లైన్ బుకింగ్‌లో భారతీయ రైల్వేలు ఒక పెద్ద మార్పును తీసుకొచ్చాయి. ఇప్పుడు టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి మీ IRCTC ఖాతాను మీ ఆధార్ నంబర్‌తో లింక్ చేయాలి. ఇలా చేసిన ప్రయాణికులకు మాత్రమే టిక్కెట్లు జారీ అవుతాయి. ఈ కొత్త నియమం ప్రకారం.. తమ ఆధార్‌ను IRCTC ఖాతాకు లింక్ చేయని ప్రయాణికులు ఆన్‌లైన్ జనరల్ టికెట్ బుకింగ్ తర్వాత మొదటి 15 నిమిషాల్లోపు…

Read More
Viral News: డైలీ 20 కప్పుల టీ తాగడం మానకుండానే 8 నెలల్లో 38 కేజీలు తగ్గిన మహిళ

Viral News: డైలీ 20 కప్పుల టీ తాగడం మానకుండానే 8 నెలల్లో 38 కేజీలు తగ్గిన మహిళ

చక్కెరకు గుడ్ బై చెప్పడం వల్ల బరువు తగ్గుతారు. ఎందుకంటే తీపి ఆహారాలు, పానీయాలలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇది బొడ్డు , నడుము కొవ్వును తగ్గించడంలో ముఖ్యంగా ప్రభావవంతంగా ఉంటుందని తేలింది. దీనికి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇంగ్లాండ్‌లోని లింకన్‌షైర్‌లో నివసించే 61 ఏళ్ల సుసాన్ గార్నర్ ఒకప్పుడు కప్పు మీద కప్పు టీ తాగుతూ రోజంతా టీలో మునిగి తేలుతూ గడిపింది. టీ ఒక అభిరుచిగా కాకుండా ఒక వ్యసనంగా…

Read More
వందే భారత్ స్లీపర్ ట్రైన్ వచ్చేస్తుంది

వందే భారత్ స్లీపర్ ట్రైన్ వచ్చేస్తుంది

ఇది ఎంతవరకు నిజం అనేది.. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే స్పష్టం అవుతుంది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వందే భారత్ రైళ్లకు.. ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నందున.. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారి కోసం ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లను తయారు చేస్తున్నారు. ఇప్పటికే ఒక వందే భారత్ స్లీపర్ రైలు సిద్ధం అయిందని.. ఇప్పటికే నిర్వహించిన ట్రయల్స్‌లో సక్సెస్ అయినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. అక్టోబర్‌ 15…

Read More
చిక్కుల్లో షారుఖ్ ఖాన్.. రూ. 2 కోట్ల పరువునష్టం కేసు.. నెట్ ఫ్లిక్స్ పై..కూడా

చిక్కుల్లో షారుఖ్ ఖాన్.. రూ. 2 కోట్ల పరువునష్టం కేసు.. నెట్ ఫ్లిక్స్ పై..కూడా

షారుఖ్ ఖాన్, గౌరి ఖాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, నెట్‌ఫ్లిక్స్‌పై రూ. 2 కోట్ల పరువునష్టం కేసు నమోదైంది. IRS అధికారి సమీర్ వాంఖేడే పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. ‘ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ వెబ్ సిరీస్‌లో తనపై మోసపూరిత, పరువుకు భంగం కలిగే కంటెంట్‌ ఉందంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సమీర్ వాంఖేడే. ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలోని ఈ సిరీస్ మద్యపాన వ్యతిరేక ఏజెన్సీలపై తప్పుగా చిత్రీకరించి, ప్రజలలో నమ్మకాన్ని…

Read More
Skipping Health Benefits: పిల్లలాట కాదు గురూ.. రోజూ 15నిమిషాల స్కిప్పింగ్‌తో ఇలాంటి డేంజర్ వ్యాధులు పరార్‌..!

Skipping Health Benefits: పిల్లలాట కాదు గురూ.. రోజూ 15నిమిషాల స్కిప్పింగ్‌తో ఇలాంటి డేంజర్ వ్యాధులు పరార్‌..!

నేటి ఉరుకులు, పరుగుల వేగవంతమైన జీవితంలో మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక సవాలు కంటే తక్కువేం కాదు. ఆరోగ్యంగా ఉండటానికి మంచి ఆహారంతో పాటు సరైన వ్యాయామం కూడా చాలా అవసరం. అయితే, అందరికీ జిమ్‌కు వెళ్లడానికి సమయం ఉండదు. అటువంటి పరిస్థితిలో ఒక సులభమైన, చవకైన, ఎంతో ప్రభావవంతమైన వ్యాయామం ఒకటుంది. అవును, ఇంట్లోనే ఉండి ఈజీగా ఈ ఎక్సర్‌సైజ్‌ చేసుకోవచ్చు. దీంతో రెట్టింపు ప్రయోజనం పొందుతారు. అది మరెంటో కాదు.. తాడుతో ఆడటం.. అదే…

Read More
Gold Rate Today: దిగొచ్చిన బంగారం ధర..తులం ఎంతంటే..

Gold Rate Today: దిగొచ్చిన బంగారం ధర..తులం ఎంతంటే..

22 కేరట్ల బంగారం ధర తులం 1,08,200 రూపాయిలుగా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,38,600 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో 24 కేరట్ల పసిడి ధర రూ.1,14,590, 22 కేరట్ల ధర రూ.1,05,050 లుగా ఉంది. కేజీ వెండి ధర రూ.1,40,000 ఉంది. ముంబైలో 24 కేరట్ల పసిడి ధర రూ.1,14,440, 22 కేరట్ల ధర రూ.1,04,900 ఉంది. వెండి ధర కేజీ రూ.1,40,000గా ఉంది. చెన్నైలో 24 కేరట్ల బంగారం ధర రూ.1,14,660గా ఉండగా…..

Read More
Grilled Chicken: BBQ చికెన్ సీక్రెట్ మసాలా ఇదే! ఈ ఒక్కటి కలిపితే రుచి అదిరిపోతుంది..

Grilled Chicken: BBQ చికెన్ సీక్రెట్ మసాలా ఇదే! ఈ ఒక్కటి కలిపితే రుచి అదిరిపోతుంది..

ప్రస్తుతం BBQ (బార్బెక్యూ) స్టైల్ గ్రిల్డ్ చికెన్ అంటే చాలామంది ఇష్టపడతారు. దీని ప్రత్యేకమైన రుచి, వాసన అందరినీ ఆకర్షిస్తుంది. ఈ రుచికరమైన వంటకాన్ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. అద్భుతమైన రుచి కోసం చికెన్ మ్యారినేషన్, బాస్టింగ్ పద్ధతులు చాలా ముఖ్యం. తయారీకి కావలసినవి చికెన్ లెగ్ లేదా బ్రెస్ట్ పీసులు, నిమ్మరసం. మ్యారినేషన్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, నూనె తీసుకోవాలి.  బాస్టింగ్ సాస్‌‌కు: మీకు…

Read More
Viral: ఆ ఖైదీకి ప్రవేట్ పార్ట్‌లో మంట, దురద.. ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులే షాక్..

Viral: ఆ ఖైదీకి ప్రవేట్ పార్ట్‌లో మంట, దురద.. ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులే షాక్..

ఛత్తీస్​గఢ్‌లో ఓ వింత కేసు వెలుగుచూసింది. అంబికాపుర్ సెంట్రల్ జైలులోని ఓ ఖైదీ తన మూత్ర నాళంలో మంట, దురదగా ఉందని అధికారులకు తెలిపాడు. దీంతో అక్కడ ప్రాథమిక టెస్టులు చేసిన జైలు డాక్టర్లు.. ఆస్పత్రికి రిఫర్ చేశారు. దీంతో ఖైదీని అంబికాపుర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తీసుకెళ్లగా.. అతని ప్రవేట్ పార్ట్‌ (మూత్ర నాళంలో) పెన్సిల్ ఇరుక్కుపోయినట్లు గుర్తించారు. దీంతో వెంటనే ఆపరేషన్ చేసి.. అతని మూత్రనాళం నుంచి 9 సెంటీ మీటర్ల పెన్సిల్ బయటకు…

Read More