చమురు రవాణాకు గేట్వే మూసివేత.. గ్లోబల్ మార్కెట్లలో కల్లోలం..! భారత్, చైనా, సౌదీకి భారీ నష్టం?
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల మధ్య ప్రపంచ దృష్టి ఇప్పుడు సముద్ర మార్గం హార్ముజ్ జలసంధిపైనే ఉంది. ఇది ప్రపంచంలోని అతి ముఖ్యమైన సముద్ర వాణిజ్య మార్గాలలో ఒకటి. నివేదికల ప్రకారం, ఇరాన్ ఈ మార్గం ద్వారా వ్యాపార నౌకల ప్రయాణాన్ని అపివేసింది. ఇది అంతర్జాతీయ మార్కెట్లలో సంచలనం సృష్టించింది. ఈ మార్గంలో దాదాపు 150 చమురు ట్యాంకర్లు చిక్కుకున్నట్లు సమాచారం.. ఈ మార్గం చాలా కాలం పాటు మూసివేయబడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం…