Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోపై మరో బిగ్ అప్డేట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..
హైదరాబాద్ మెట్రో రైలుపై మరో కీలక అప్డేట్ వచ్చింది. హైదరాబాద్ మెట్రోను ఎల్అండ్టీ సంస్థ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ షురూ అయింది. ఇటీవల కేబినెట్ సమావేశంలో కూడా ఎల్అండ్టీ నుంచి స్వాధీనం చేసేందుకు ఆమోదముద్ర వేసింది. దీంతో స్వాధీన ప్రక్రియ మరింత వేగవంతమైంది. ఎప్పటినుంచో స్వాధీన ప్రక్రియ జరుగుతోండగా.. ఇప్పుడు దీని పనులు మరింత వేగవంతమయ్యాయి. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించి కీలక విషయం బయటకొచ్చింది. మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నా…..