Lemon Water: రోజూ ఒక్క గ్లాస్‌ నిమ్మరసం తాగితే చాలు.. నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు మీసొంతం!

Lemon Water: రోజూ ఒక్క గ్లాస్‌ నిమ్మరసం తాగితే చాలు.. నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు మీసొంతం!

నిమ్మకాయ నీరు విటమిన్ సి, ఖనిజాలతో నిండి ఉంటుంది. ఇది శరీరానికి సహజ శక్తి పానీయంగా పనిచేస్తుంది. దీని పోషకాలు శరీరాన్ని ఉత్తేజపరచడానికి, అలసటను తగ్గించడానికి సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉన్న నిమ్మరసం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది జలుబు, ఫ్లూ, సీజనల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి మీకు సహాయపడుతుంది. క్రమం తప్పకుండా నిమ్మరసం తాగడం వల్ల టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. మీ వ్యవస్థ శుభ్రం అవుతుంది. కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. బరువు పెరగడానికి కష్టపడుతున్నవారికి…..

Read More
IND vs PAK Final: 2 వికెట్లు పడితే టీమిండియా ఖేల్ ఖతం.. పాకిస్తాన్ చేతిలో ఓటమి పక్కా..?

IND vs PAK Final: 2 వికెట్లు పడితే టీమిండియా ఖేల్ ఖతం.. పాకిస్తాన్ చేతిలో ఓటమి పక్కా..?

India vs Pakistan: సెప్టెంబర్ 28న భారత్, పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ ఫైనల్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియాదే పైచేయి. కానీ, కేవలం రెండు వికెట్లు పడగొట్టడంతో భారత్‌ను ఓడించవచ్చని కొంతమంది మాజీ పాకిస్తాన్ క్రికెటర్లు భావిస్తున్నారు. భారత ఓపెనర్లు శుభ్‌మాన్ గిల్, అభిషేక్ శర్మలను పాకిస్తాన్ బౌలర్లు త్వరగా ఔట్ చేస్తే, భారత మిడిల్ ఆర్డర్ బాగా ఆడకపోవడంతో టీమిండియా చిక్కుకుపోయే అవకాశం ఉందని మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ అన్నారు. రెండు వికెట్లు…

Read More
Indian fishermen: సముద్రం మధ్యలో ‘డెవిల్  లైన్’..! ఒక్క అడుగు దాటినా జైలు శిక్షే!

Indian fishermen: సముద్రం మధ్యలో ‘డెవిల్ లైన్’..! ఒక్క అడుగు దాటినా జైలు శిక్షే!

జాలర్ల అరెస్టుకు ప్రధాన కారణం సరిహద్దుల ఉల్లంఘన. ప్రతి దేశానికి సముద్రంలో ప్రత్యేక ఆర్థిక మండలి (EEZ) ఉంటుంది. తీరం నుండి సుమారు 200 నాటికల్ మైళ్ల వరకు విస్తరించి ఉండే ఈ ప్రాంతంలో చేపల వేట, సముద్ర వనరుల వినియోగం హక్కులు ఆ దేశానికే చెందుతాయి. భారత జాలర్లు పొరపాటున ఈ సరిహద్దు దాటితే, ఆయా దేశాల కోస్ట్ గార్డ్ లు వారిని అరెస్టు చేస్తారు. సాంకేతిక సమస్యలు సముద్రంలో సరిహద్దులు స్పష్టంగా కనిపించవు. చేపల…

Read More
Telugu Astrology: కుజ, బుధులు యుతి.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే..!

Telugu Astrology: కుజ, బుధులు యుతి.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే..!

మేషం: రాశ్యధిపతి కుజుడు సప్తమ స్థానంలో బుధుడితో కలవడం వల్ల ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో తప్పకుండా విజయాలు సాధిస్తారు. జీవితంలో అన్ని విధాలా స్థిరత్వం ఏర్పడుతుంది. ఆస్తిపాస్తుల వివాదాలను, కోర్టు కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకుంటారు. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కల సాకారం అయ్యే అవకాశం ఉంది. ఆదాయాన్ని పెంచుకుంటారు. మిథునం: రాశ్యధిపతి బుధుడు పంచమ స్థానంలో కుజుడితో చేరడం…

Read More
PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ 21వ విడత విడుదల.. ఆ 3 రాష్ట్రాలకు మాత్రమే!

PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ 21వ విడత విడుదల.. ఆ 3 రాష్ట్రాలకు మాత్రమే!

PM Kisan: రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో పీఎం కిసాన్‌ స్కీమ్‌ ఒకటి. ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది రైతులకు 6000 రూపాయల చొప్పున అందిస్తోంది. అయితే ఇప్పటి వరకు 20వ విడత వరకు రైతులు అందుకున్నారు. ఇప్పుడు 21 విడత రావాల్సి ఉంది. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం (సెప్టెంబర్ 26, 2025) పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌లోని రైతుల కోసం ప్రధానమంత్రి-కిసాన్ పథకం 21వ విడతను…

Read More
మంచి సినిమా తీస్తే చూడరు.. కానీ అలాంటివి అడుగుతారు.. యంగ్ హీరోయిన్ సీరియస్

మంచి సినిమా తీస్తే చూడరు.. కానీ అలాంటివి అడుగుతారు.. యంగ్ హీరోయిన్ సీరియస్

రీసెంట్ డేస్ లో చాలా మంది ముద్దుగుమ్మలు గ్లామర్ డోస్ పెంచుతున్నారు. సినిమాల్లో పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి రోల్ చేయడానికైనా రెడీ అవుతున్నారు. మొన్నటివరకూ పద్దతిగా కనిపించిన ఈ హీరోయిన్స్ చాలా మంది ఇప్పుడు  గ్లామర్ గేట్లు ఎత్తేస్తున్నారు. రీసెంట్ గా ఓ అందాల భామ కూడా గ్లామర్ రోల్ లో నటించి షాక్ ఇచ్చింది. అప్పటివరకు పద్ధతిగా కనిపించిన ఆమె సడన్ గా గ్లామర్ రోల్ లో కనిపించడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు….

Read More
గంగమ్మ ఎండిపోతోందా? ఎందుకిలా!

గంగమ్మ ఎండిపోతోందా? ఎందుకిలా!

గంగా, బ్రహ్మపుత్ర,సింధు నదుల జలాలకు, హిమాలయలు కరిగిపోవడానికి ఎటువంటి సంబంధంలేదని వారు గతంలో నిర్ధారించారు. అయితే, ప్రస్తుతం గంగా నది ఎండిపోతున్న పరిస్థితులు అత్యంత తీవ్రంగా ఉన్నాయని తాజా అధ్యయనంలో తెలిసింది. దీని ఫలితంగా కోట్ల మంది ప్రజలకు ఆహార, నీటి ముప్పు పొంచి ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. 1,300 సంవత్సరాల గణాంకాలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని బయటపెట్టారు. గత వెయ్యి సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా 1991 నుంచి 2020 మధ్య కాలంలో గంగా…

Read More
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి తుపాను ముప్పు!

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి తుపాను ముప్పు!

శుక్ర,శనివారాల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తుఫాను హెచ్చరికలు జారీ చేసింది. తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, అవసరమైతే తప్ప జనాలను బయటకు రావొద్దంటూ ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. శుక్రవారం ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు…

Read More
Haris Rauf Guilty: బీసీసీఐ దెబ్బకు.. హారిస్ రవూఫ్‌పై ఐసీసీ కీలక చర్యలు.. ఫైనల్‌ నుంచి ఔట్..?

Haris Rauf Guilty: బీసీసీఐ దెబ్బకు.. హారిస్ రవూఫ్‌పై ఐసీసీ కీలక చర్యలు.. ఫైనల్‌ నుంచి ఔట్..?

Haris Rauf Fined 30 Percent of His Match Fee: ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్ రౌండ్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా చెలరేగిన వివాదం క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. రెండు క్రికెట్ బోర్డులు ఆటగాళ్లపై ఐసీసీకి ఫిర్యాదులు చేసుకున్నాయి. సూర్యకుమార్ యాదవ్ సెప్టెంబర్ 25న ఐసీసీ విచారణకు హాజరయ్యాడు. అక్కడ ఆయనను మందలించారు. సాహిబ్‌జాదా ఫర్హాన్, హరిస్ రౌఫ్‌లపై బీసీసీఐ కూడా ఐసీసీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఐసీసీ గణనీయమైన చర్య తీసుకుంది….

Read More
దీపావళి వేళ వినియోగదారులకు ఫోన్‌ పే బంపర్‌ ఆఫర్‌

దీపావళి వేళ వినియోగదారులకు ఫోన్‌ పే బంపర్‌ ఆఫర్‌

ఈ క్రమంలో దీపావళి పండగ సీజన్ సమీపిస్తున్న వేళ, ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే వినియోగదారుల కోసం ఒక ప్రత్యేకమైన, చవకైన బీమా పథకాన్ని మళ్లీ అందుబాటులోకి తెచ్చింది. బాణసంచా కాల్చడం ద్వారా జరిగే ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ కల్పించేందుకు, కేవలం రూ. 11 ప్రీమియంతో రూ. 25,000 విలువైన బీమా పాలసీని అందిస్తున్నట్లు ప్రకటించింది. పండగ వేడుకలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టినట్లు కంపెనీ తెలిపింది. ఈ…

Read More