Ration Card: ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. ఈ నెల నుంచి అవి కూడా.. సామాన్యులకు పండుగే..
రేషన్ కార్డులు ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. తెల్లకార్డు కలిగి ఉన్నవారికి గోధుమ పండిని పంపిణీ చేయనుంది. జనవరి 1వ తేదీ నుంచి కొన్ని జిల్లాల్లో పంపిణీ చేస్తుండగా.. మరికొన్ని జిల్లాల్లో ప్రారంభం కాలేదు. ఈ నెల నుంచి మరికొన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయితీల్లో కూడా ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో మార్చి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మరికొంతమంది పేదలకు తక్కువ ధరకే గోధుమపిండి లభించనుంది. బయట మార్కెట్లో గోధుమ పిండి కొనాలంటే బ్రాండ్ను బట్టి కేజీ…