Smart Phone Prices: స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్.. రూ.2 వేలు పెరిగిన ధరలు.. ఏయే ఫోన్లపై ఎంతంటే..?

Smart Phone Prices: స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్.. రూ.2 వేలు పెరిగిన ధరలు.. ఏయే ఫోన్లపై ఎంతంటే..?

ఇక శాంసంగ్ ఎఫ్ 17,ఏ 36, ఏ 56 మోడల్ స్మార్ట్ ఫోన్లపై రూ.2 వేల వరకు పెంచింది. ఇక పోకో సీ 75 మోడల్ ఫోన్‌పై రూ.2 వేలు పెంచింది. ప్రస్తుతం ఈ మోడల్ ఫోన్ 4జీబీ+64జీబీ వేరియెంట్ ధర రూ.8,499గా ఉండగా.. ఇక నుంచి రూ.10,999కి విక్రయించనున్నారు. ఇక 4జీబీ+128జీబీ వేరియెంట్ ధర కూడా రూ.2 వేలకు పెరిగింది. Source link

Read More
ఈ కూరగాయ రోజూ తిన్నారంటే పుష్కలమైన ఆరోగ్యం.. మతిపోగొట్టే హెల్త్‌ బెనిఫిట్స్ తెలిస్తే..

ఈ కూరగాయ రోజూ తిన్నారంటే పుష్కలమైన ఆరోగ్యం.. మతిపోగొట్టే హెల్త్‌ బెనిఫిట్స్ తెలిస్తే..

ముల్లంగిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. జలుబు, ఫ్లూ వంటి సాధారణ శీతాకాలపు అనారోగ్యాల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. అధిక ఫైబర్ కంటెంట్ మంచి జీర్ణశక్తిని ఇస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. భారీ శీతాకాలపు ఆహారాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శరీరానికి అవసరమైన విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. ముల్లంగి టాక్సిన్స్ను బయటకు పంపడంలో సహాయపడేలా చేస్తుంది. సహజ నిర్విషీకరణ ప్రక్రియకు మద్దతు ఇస్తుంది….

Read More
చికెన్, మటన్ బలాదూర్.. ఈ చేప తింటే ఆ సమస్యలన్నీ మాయం..

చికెన్, మటన్ బలాదూర్.. ఈ చేప తింటే ఆ సమస్యలన్నీ మాయం..

నాన్‌వెజ్ ప్రియుల బాగా ఇష్టంగా తినేది చేపలు. చేపల పులుసు, చేపల ఫ్రై అంటే చాలా మందికి పిచ్చి. అయితే మీరు మార్కెట్‌కు వెళ్లే ముందు ఈ విషయం తెలుసుకోండి. మీరు బరువు తగ్గాలని చూస్తున్నారా? లేదా కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవాలనుకుంటున్నారా? అయితే పండుగప్ప చేప మీ ఆహారంలో ఉండాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. ఇటీవలి అధ్యయనాల ప్రకారం.. కొడువా చేప కేవలం రుచిలోనే కాదు ఆరోగ్య ప్రయోజనాల్లోనూ మేటి అని తేలింది. ముఖ్యంగా రక్తపోటును నియంత్రించడంలో, రోగనిరోధక…

Read More
March 2026 Rules: మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌.. వారికి అడ్డు కట్ట పడినట్లే

March 2026 Rules: మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌.. వారికి అడ్డు కట్ట పడినట్లే

వాట్సప్‌, టెలిగ్రామ్‌ లొ సిమ్‌ బైండింగ్‌ రూల్స్‌ మార్చి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఏంటి ఈ సిమ్‌ బైండింగ్‌ అంటే సిమ్‌ లేకుండా ఇకపై ఆ యాప్స్‌ ఫోన్‌లో పనిచేయవన్నమాట. ఎవరైనా సిమ్‌ లేకుండా వాట్సప్‌ వాడుతుంటే ఆ ఫోన్లలో యాప్‌ నిలిచిపోతుంది. వాట్సప్‌ వెబ్‌ కూడా ప్రతి ఆరు గంటలకు ఒకసారి ఆటోమేటిక్‌గా లాగౌట్‌ అయిపోతుంది. వాట్సప్, టెలిగ్రామ్, సిగ్నల్, అరట్టై యాప్స్‌ దుర్వినియోగాన్ని అరికట్టడానికి కేంద్రం ఈ నిబంధన తీసుకొచ్చింది. ఈ యాప్స్‌కు…

Read More
West Asia War: యుద్ధంపై భారత్‌ ఆందోళన.. ఎగుమతులపై తీవ్ర ప్రభావం

West Asia War: యుద్ధంపై భారత్‌ ఆందోళన.. ఎగుమతులపై తీవ్ర ప్రభావం

పశ్చిమ ఆసియాలో రాజుకున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు భారత ఎగుమతులను దెబ్బతీసాయి. పెట్రోల్‌ డీజిల్‌ రేట్లు పెరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు చేసి ఇరాన్‌ నేత ఖమేనీని హతమార్చాయి. దాంతో ఇరాన్‌ ప్రతీకారంతో రగిలిపోతోంది. గల్ఫ్‌లోని అమెరికా మిత్రదేశాలపై క్షిపణులతో విరుచుకుపడుతోంది. గల్ఫ్‌ దేశాలకు భారత్‌ విమానాల రాకపోకలను నిలిపివేసింది. పశ్చిమాసియాలో మొదలైన యుద్ధం భారత్‌లో రెండు రంగాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఒకటి చమురు. రెండోది రైతులకు ఆదాయం తెచ్చిపెట్టే బాస్మతి…

Read More
Alert: ఇరాన్‌కు మద్దతుగా ఆందోళనలు.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం.. వాటిపై దృష్టిపెట్టాలని..

Alert: ఇరాన్‌కు మద్దతుగా ఆందోళనలు.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం.. వాటిపై దృష్టిపెట్టాలని..

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం మూడో రోజుకు చేరింది. బాంబులు మోతతో ఇరాన్, ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాలు అట్టుడుకుతున్నాయి. ఇరాన్ సుప్రీం కమాండర్ ఖమేని మరణంతో అనేక దేశాల్లో షియాలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఆందోళనలు నిరసనలు జరుగుతున్నాయి. భారత్ లో శ్రీనగర్, లక్నో, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఇవాళ కూడా పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది….

Read More
2,000 ఏళ్ల పురాతన మమ్మీలపై CT స్కాన్‌.. రిపోర్ట్ చూసిన సైంటిస్టులే షాక్‌! వెలుగులోకి సంచలన రహస్యాలు

2,000 ఏళ్ల పురాతన మమ్మీలపై CT స్కాన్‌.. రిపోర్ట్ చూసిన సైంటిస్టులే షాక్‌! వెలుగులోకి సంచలన రహస్యాలు

పురాతన ఈజిప్టులోని మమ్మీలు ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అంతుచిక్కని రహస్యమే! ఇప్పుడు, ఆధునిక సాంకేతికత ఈ వేల సంవత్సరాల పురాతన శరీరాలలో దాగి ఉన్న సత్యాన్ని వెల్లడించడం ప్రారంభించింది. USCలోని కెక్ మెడిసిన్ పరిశోధకులు రెండు పురాతన ఈజిప్షియన్ మమ్మీల అధిక-రిజల్యూషన్ CT స్కాన్‌లను నిర్వహించారు. ఈ పరిశోధన వారి జీవితాలు, ఆరోగ్యం, మరణాల గురించి అనేక కొత్త వాస్తవాలను వెల్లడించింది. స్కాన్ చేయబడిన మమ్మీలు 330 BC ప్రాంతంలో జీవించిన పూజారి నెస్-మిన్, 190 BC ప్రాంతంలో…

Read More
Gold Rates: గంటల్లోనే సీన్ రివర్స్.. ఒక్కసారిగా కుప్పకూలిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇలా..

Gold Rates: గంటల్లోనే సీన్ రివర్స్.. ఒక్కసారిగా కుప్పకూలిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇలా..

బంగారం ధరలపై సీన్ రివర్స్ అయింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్దంతో తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితులు ఏర్పడటంతో రెండు రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. కానీ ఒక్కసారిగా ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సోమవారం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఈ పరిణామంతో కొనుగోలుదారులు ఊరట చెందుతున్నారు. పసిడి ధరలు కుప్పకూలడంతో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సోమవారం బంగారం ధరలు రూ.3,290 తగ్గాయి. ఈ తగ్గింపు తర్వాత ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల…

Read More
Sanju Samson: మ్యాజిక్ చేసిన సంజూ శాంసన్.. వంటి చేత్తో టీమ్ ఇండియా సెమీస్‌కు

Sanju Samson: మ్యాజిక్ చేసిన సంజూ శాంసన్.. వంటి చేత్తో టీమ్ ఇండియా సెమీస్‌కు

టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్స్ లో భారత్ ఘన విజయం సాధించింది. వెస్టిండీస్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచి టీమిండియా సెమీస్‌కు దూసుకెళ్లింది. డూ ఆర్ డై మ్యాచ్ లో సత్తా చాటి భారత జట్టు సూపర్ విక్టరీ సాధించింది. ఈ కీలక మ్యాచ్ లో సంజూ శాంసన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 97 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. వెస్టిండీస్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేయగా,…

Read More
IND vs ENG సెమీఫైనల్‌కు వర్షం ఎఫెక్ట్.. రద్దైతే ఫైనల్ చేరేది ఎవరు.. ఐసీసీ రూల్‌తో సూర్యసేనకు షాకే..?

IND vs ENG సెమీఫైనల్‌కు వర్షం ఎఫెక్ట్.. రద్దైతే ఫైనల్ చేరేది ఎవరు.. ఐసీసీ రూల్‌తో సూర్యసేనకు షాకే..?

IND vs ENG semifinal cancelled rule: మొదటి సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా-న్యూజిలాండ్ తలపడనుండగా, రెండో సెమీఫైనల్‌లో భారత్-ఇంగ్లాండ్ పోటీ పడనున్నాయి. భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్ ఫిబ్రవరి 5న ముంబై వాంఖడే స్టేడియంలో జరగనుంది. అయితే ఈ కీలక మ్యాచ్ వర్షం లేదా ఇతర కారణాలతో రద్దయితే ఏమవుతుంది? అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. సెమీఫైనల్ రద్దైతే ఏమవుతుంది? గ్రూప్ దశ, సూపర్-8 దశల్లో మ్యాచ్ రద్దైతే ఇరు జట్లకు ఒక్కో పాయింట్ ఇచ్చేవారు. కానీ సెమీఫైనల్ నాకౌట్ మ్యాచ్…

Read More