Holi: శ్మశానంలో మండుతున్న చితుల మధ్య “హోలీ’ ఎక్కడంటే..

Holi: శ్మశానంలో మండుతున్న చితుల మధ్య “హోలీ’ ఎక్కడంటే..

వారణాసిలో వింత హోలీ పండుగను చేసుకుంటారు. వారణాసిలో హోలీ పండగ సాధారణ రంగులతో కాకుండా, స్మశానవాటికలో మండుతున్న చితుల మధ్య చితా భస్మం తో ప్రారంభమవుతుంది. ఏటా ‘రంగభరి ఏకాదశి’ మరుసటిరోజు శివ భక్తులు, అఘోరాలు, నాగ సాధువులు వేల సంఖ్యలో హరిశ్చంద్ర ఘాట్‌ కు చేరుకుని మండుతున్న చితుల నుంచి తీసిన బూడిదను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ హోలీ సెలబ్రేట్ చేసుకుంటారు. డమరుక నాదాలు, “హర హర మహాదేవ్” నినాదాల మధ్య గంటల తరబడి సాగే…

Read More
కాయ్ రాజా కాయ్ఎం.. త డబ్బు లెక్క పెడితే అంత సొమ్ము  మీదే.. ఉద్యోగులకు కంపెనీ బంపరాఫర్‌..

కాయ్ రాజా కాయ్ఎం.. త డబ్బు లెక్క పెడితే అంత సొమ్ము మీదే.. ఉద్యోగులకు కంపెనీ బంపరాఫర్‌..

ఇలాంటి బాస్‌ మాకు కూడా ఉంటే ఎంత బాగుంటుంది అని ఉద్యోగులు ఈర్ష్య పడేలా చైనాకు చెందిన ఒక కంపెనీ యజమాని ఏకంగా 180 మిలియన్‌ యువాన్లు అంటే 240 కోట్ల రూపాయలు తన ఉద్యోగులకు బోనస్‌గా ఇచ్చారు. అది కూడా ఒక్కొక్కరికీ ఇంత మొత్తం అని కాకుండా టేబుళ్ల మీద నోట్ల కట్టలు పరిచి మీరు ఎంత లెక్కపెడతారో అంతా తీసుకుని వెళ్లమంటూ బంపరాఫర్‌ ఇచ్చారు. ఉద్యోగులు నోట్ల కట్టలు చేతిలో పట్టుకుని ఆనందంగా వెళ్తున్న…

Read More
ఈ జంట యమా ఫాస్ట్ గురూ.. పెళ్లి చేసుకున్న గంటకే విడిపోయారు

ఈ జంట యమా ఫాస్ట్ గురూ.. పెళ్లి చేసుకున్న గంటకే విడిపోయారు

పెళ్లైన కొన్ని గంటల్లోనే ఒక జంట విడిపోయింది. భర్తతో కలిసి తాను జీవించలేనని నవ వధువు తెగేసి చెప్పింది. తను మరో వ్యక్తిని ప్రేమించానని, అయితే తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేసినట్లు ఆరోపించింది. దీంతో ఇరు కుటుంబాలు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నాయి. చివరకు ఆ జంట వెంటనే విడాకులు తీసుకోవాలని నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఫిబ్రవరి 24న ధరమ్ సింగ్ కుష్వాహాకు మిథిలేష్ కుమారితో పెళ్లి జరిగింది. అనంతరం నవ వధువు…

Read More
రీల్‌ తో చిక్కుల్లో పడ్డ పోలీసులు.. షోకాజ్‌ నోటీసులు..

రీల్‌ తో చిక్కుల్లో పడ్డ పోలీసులు.. షోకాజ్‌ నోటీసులు..

మధ్యప్రదేశ్‌ లోని రెవాలో పోలీస్‌ ట్రైనింగ్ స్కూల్‌లో శిక్షణ తీసుకుంటున్న కొత్త కానిస్టేబుల్స్‌ సరదాగా చేసిన రీల్‌ వారిని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. కానిస్టేబుల్స్‌గా కొత్తగా నియమితులైన ఆరుగురు పోలీసులు పోలీస్‌ ట్రైనింగ్‌ స్కూల్‌లో శిక్షణ తీసుకుంటున్నారు.. ఆ ఆరుగురు ట్రైనీ పోలీసులు ఒక రీల్‌ తీశారు. యూనిఫాంలో ఉన్న యువ పోలీసులు జోకులు వేశారు. తమకు ప్రభుత్వ ఉద్యోగం లభించడంపై గొప్పలు పోయారు. ‘నేను అందంగా లేకపోతే ఏం? నాకు ప్రభుత్వ ఉద్యోగం ఉంది. నా వద్ద…

Read More
Love Song: సాంగ్ వచ్చి నాలుగేళ్లు.. ఇప్పటికీ అదే క్రేజ్..! ప్రేమ గీతాల్లో తోప్ ఈ పాట

Love Song: సాంగ్ వచ్చి నాలుగేళ్లు.. ఇప్పటికీ అదే క్రేజ్..! ప్రేమ గీతాల్లో తోప్ ఈ పాట

సినిమాల ప్రభావం సినిమాల జనల పై ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలతో పాటు సినిమాలో పాటలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూనే.. ఎప్పటికీ గుర్తుండిపోతుంటాయి. చాలా సినిమా సాంగ్స్ ఏళ్లు గడుస్తున్నా కొద్దీ ఇప్పటికీ వినిపిస్తున్నాయి. సినిమా పాటలతో పాటు ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ కూడా బాగా పాపులర్ అవుతున్నాయి. చాలా ఫోక్ సాంగ్స్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అవుతుంటే ఫోక్ సాంగ్స్…

Read More
Smart Phone Prices: స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్.. రూ.2 వేలు పెరిగిన ధరలు.. ఏయే ఫోన్లపై ఎంతంటే..?

Smart Phone Prices: స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్.. రూ.2 వేలు పెరిగిన ధరలు.. ఏయే ఫోన్లపై ఎంతంటే..?

ఇక శాంసంగ్ ఎఫ్ 17,ఏ 36, ఏ 56 మోడల్ స్మార్ట్ ఫోన్లపై రూ.2 వేల వరకు పెంచింది. ఇక పోకో సీ 75 మోడల్ ఫోన్‌పై రూ.2 వేలు పెంచింది. ప్రస్తుతం ఈ మోడల్ ఫోన్ 4జీబీ+64జీబీ వేరియెంట్ ధర రూ.8,499గా ఉండగా.. ఇక నుంచి రూ.10,999కి విక్రయించనున్నారు. ఇక 4జీబీ+128జీబీ వేరియెంట్ ధర కూడా రూ.2 వేలకు పెరిగింది. Source link

Read More
ఈ కూరగాయ రోజూ తిన్నారంటే పుష్కలమైన ఆరోగ్యం.. మతిపోగొట్టే హెల్త్‌ బెనిఫిట్స్ తెలిస్తే..

ఈ కూరగాయ రోజూ తిన్నారంటే పుష్కలమైన ఆరోగ్యం.. మతిపోగొట్టే హెల్త్‌ బెనిఫిట్స్ తెలిస్తే..

ముల్లంగిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. జలుబు, ఫ్లూ వంటి సాధారణ శీతాకాలపు అనారోగ్యాల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. అధిక ఫైబర్ కంటెంట్ మంచి జీర్ణశక్తిని ఇస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. భారీ శీతాకాలపు ఆహారాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శరీరానికి అవసరమైన విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. ముల్లంగి టాక్సిన్స్ను బయటకు పంపడంలో సహాయపడేలా చేస్తుంది. సహజ నిర్విషీకరణ ప్రక్రియకు మద్దతు ఇస్తుంది….

Read More
చికెన్, మటన్ బలాదూర్.. ఈ చేప తింటే ఆ సమస్యలన్నీ మాయం..

చికెన్, మటన్ బలాదూర్.. ఈ చేప తింటే ఆ సమస్యలన్నీ మాయం..

నాన్‌వెజ్ ప్రియుల బాగా ఇష్టంగా తినేది చేపలు. చేపల పులుసు, చేపల ఫ్రై అంటే చాలా మందికి పిచ్చి. అయితే మీరు మార్కెట్‌కు వెళ్లే ముందు ఈ విషయం తెలుసుకోండి. మీరు బరువు తగ్గాలని చూస్తున్నారా? లేదా కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవాలనుకుంటున్నారా? అయితే పండుగప్ప చేప మీ ఆహారంలో ఉండాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. ఇటీవలి అధ్యయనాల ప్రకారం.. కొడువా చేప కేవలం రుచిలోనే కాదు ఆరోగ్య ప్రయోజనాల్లోనూ మేటి అని తేలింది. ముఖ్యంగా రక్తపోటును నియంత్రించడంలో, రోగనిరోధక…

Read More
March 2026 Rules: మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌.. వారికి అడ్డు కట్ట పడినట్లే

March 2026 Rules: మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌.. వారికి అడ్డు కట్ట పడినట్లే

వాట్సప్‌, టెలిగ్రామ్‌ లొ సిమ్‌ బైండింగ్‌ రూల్స్‌ మార్చి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఏంటి ఈ సిమ్‌ బైండింగ్‌ అంటే సిమ్‌ లేకుండా ఇకపై ఆ యాప్స్‌ ఫోన్‌లో పనిచేయవన్నమాట. ఎవరైనా సిమ్‌ లేకుండా వాట్సప్‌ వాడుతుంటే ఆ ఫోన్లలో యాప్‌ నిలిచిపోతుంది. వాట్సప్‌ వెబ్‌ కూడా ప్రతి ఆరు గంటలకు ఒకసారి ఆటోమేటిక్‌గా లాగౌట్‌ అయిపోతుంది. వాట్సప్, టెలిగ్రామ్, సిగ్నల్, అరట్టై యాప్స్‌ దుర్వినియోగాన్ని అరికట్టడానికి కేంద్రం ఈ నిబంధన తీసుకొచ్చింది. ఈ యాప్స్‌కు…

Read More
West Asia War: యుద్ధంపై భారత్‌ ఆందోళన.. ఎగుమతులపై తీవ్ర ప్రభావం

West Asia War: యుద్ధంపై భారత్‌ ఆందోళన.. ఎగుమతులపై తీవ్ర ప్రభావం

పశ్చిమ ఆసియాలో రాజుకున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు భారత ఎగుమతులను దెబ్బతీసాయి. పెట్రోల్‌ డీజిల్‌ రేట్లు పెరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు చేసి ఇరాన్‌ నేత ఖమేనీని హతమార్చాయి. దాంతో ఇరాన్‌ ప్రతీకారంతో రగిలిపోతోంది. గల్ఫ్‌లోని అమెరికా మిత్రదేశాలపై క్షిపణులతో విరుచుకుపడుతోంది. గల్ఫ్‌ దేశాలకు భారత్‌ విమానాల రాకపోకలను నిలిపివేసింది. పశ్చిమాసియాలో మొదలైన యుద్ధం భారత్‌లో రెండు రంగాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఒకటి చమురు. రెండోది రైతులకు ఆదాయం తెచ్చిపెట్టే బాస్మతి…

Read More