IND vs WI: వెస్టిండీస్ను ఓడించలేకపోతే ఐపీఎల్ కాంట్రాక్టులు ఇవ్వొద్దు: టీమిండియా మాజీ ప్లేయర్..
టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ ఆదివారం వెస్టిండీస్తో వర్చువల్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో తలపడుతోంది. ఇది సూపర్ 8 దశలో భాగమైనప్పటికీ, అసలు ప్రాధాన్యం మాత్రం సెమీఫైనల్ టికెట్పైనే నిలిచింది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు సెమీఫైనల్కు చేరుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి బయటపడుతుంది. ఇప్పటివరకు రెండు మ్యాచ్లు ఆడిన ఇరు జట్లు రెండు పాయింట్లతో సమానంగా ఉన్నాయి. జింబాబ్వేపై భారీ విజయాలు సాధించినప్పటికీ, దక్షిణాఫ్రికాతో ఓటమి చవిచూశాయి. మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు…..