అయ్యో దారుణం.. చికిత్స కోసం వెళ్తే కన్ను కోల్పోయిన ఐటీ ఉద్యోగి.. చివరకు

అయ్యో దారుణం.. చికిత్స కోసం వెళ్తే కన్ను కోల్పోయిన ఐటీ ఉద్యోగి.. చివరకు

తిరుపతిలో కంటి చూపు సమస్యతో ఆసుపత్రికి వెళితే.. ఏకంగా కంటి చూపుకే ప్రమాదం ఏర్పడింది. సత్యనారాయణపురం ప్రాంతానికి చెందిన గిరీష్ అనే ఐటీ ఉద్యోగికి ఈ అనుభవం ఎదురయింది. అగర్వాల్ ఐ హాస్పిటల్ నిర్వాకంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే.. ఐటీ ఉద్యోగి గిరీష్ కొంతకాలంగా కంటి చూపు సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో తిరుపతిలోని అగర్వాల్ ఆసుపత్రికి వెళ్లాడు. 8 నెలల క్రితం గిరీష్ కంటి చూపు సమస్యకు సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించారు….

Read More
Gold Loan: గోల్డ్‌ లోన్‌.. ధరను ఎలా నిర్ణయిస్తారు? తాకట్టులో ఉన్న బంగారానికి బాధ్యత ఎవరిది?

Gold Loan: గోల్డ్‌ లోన్‌.. ధరను ఎలా నిర్ణయిస్తారు? తాకట్టులో ఉన్న బంగారానికి బాధ్యత ఎవరిది?

ఆకస్మిక అవసరాల సమయంలో వెంటనే డబ్బు సమకూర్చుకోవడానికి గోల్డ్ లోన్ చాలా మందికి సులభ మార్గంగా మారింది. తక్కువ వడ్డీ, వేగంగా మంజూరు వంటి ప్రయోజనాలతో ఇది ప్రజాదరణ పొందుతోంది. అయితే లోన్-టు-వాల్యూ (LTV) మాత్రమే కాకుండా, బంగారం తాకట్టు పెట్టే ముందు తెలుసుకోవాల్సిన కొన్ని కీలక నియమాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సాధారణంగా బంగారు ఆభరణాలు, బంగారు నాణేలుపై మాత్రమే రుణాలు ఇస్తాయి. కానీ బంగారు కడ్డీలు, బిస్కెట్లు, లేదా గోల్డ్…

Read More
వికారాబాద్ ప్రమాదం: రంగాపూర్‌లో ఇన్నోవా బీభత్సం..ఒక కారు, బైకులు ధ్వంసం. .ఒకరు మృతి

వికారాబాద్ ప్రమాదం: రంగాపూర్‌లో ఇన్నోవా బీభత్సం..ఒక కారు, బైకులు ధ్వంసం. .ఒకరు మృతి

వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ వద్ద వేగంగా వెళ్తున్న ఇన్నోవా కారు బైకులు, ఒక కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాదారం గ్రామానికి చెందిన కాముని నర్సింలు (48) అక్కడికక్కడే మృతి చెందగా, మరో బైక్‌పై ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా రంగాపూర్ రోడ్డు వద్ద ఈ దారుణ ప్రమాదం జరిగింది. ఇన్నోవా కారు అధిక వేగంతో వస్తూ ముందు బైకులను, తర్వాత…

Read More
Diarrhea: శ్రీకాకుళంలో డయేరియా డేంజర్ బెల్స్

Diarrhea: శ్రీకాకుళంలో డయేరియా డేంజర్ బెల్స్

శ్రీకాకుళంలో డయేరియా వ్యాప్తి తీవ్రతను పెంచుతోంది, తాజా నివేదికల ప్రకారం బాధితుల సంఖ్య 54కు చేరింది. ఈ వ్యాధి కారణంగా సురేష్ అనే వ్యక్తి మృతి చెందగా, ఐదుగురు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 49 మంది వివిధ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నారు. నగరంలోని దమ్మలవీధి, కాకివీధి, గోల్కొండ రేవు, బాంబే కాలనీ, ఎల్బిఎస్ కాలనీ, బోడెమ్మ కోవెల, మంగువారి తోట, మొండేటి వీధి వంటి ప్రాంతాల్లో కేసులు అధికంగా నమోదవుతున్నాయి. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ…

Read More
Band Melam: ‘మీ కెమిస్ట్రీ కాస్తా ఎక్కడా ఫిజిక్స్ కాకుండా చూసుకోండి’.. బ్యాండ్ మేళం ఈవెంట్ లో తమన్ కామెంట్స్ వైరల్

Band Melam: ‘మీ కెమిస్ట్రీ కాస్తా ఎక్కడా ఫిజిక్స్ కాకుండా చూసుకోండి’.. బ్యాండ్ మేళం ఈవెంట్ లో తమన్ కామెంట్స్ వైరల్

    టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తాజాగా జరిగిన ‘బ్యాండ్ మేళం’ సినిమా టీజర్ లాంచ్ వేడుకలో ‘కోర్ట్’ ఫేమ్ హర్ష్ రోషన్, శ్రీదేవిల పెయిర్ గురించి మాట్లాడుతూ ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ కపుల్‌ను చూసి మురిసి పోయిన తమన్.. సరదాగా “మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది, కానీ ఆ కెమిస్ట్రీ కాస్తా ఎక్కడ ఫిజిక్స్ కాకుండా చూసుకోండి” అంటూ ఓ ఇంట్రెస్టింగ్ పంచ్…

Read More
రాత్రిపూట అన్నం తింటే ఏమవుతుంది..? ఈ విషయాలు తెలిస్తే నోరెళ్లబెడతారు..

రాత్రిపూట అన్నం తింటే ఏమవుతుంది..? ఈ విషయాలు తెలిస్తే నోరెళ్లబెడతారు..

వేగంగా బరువు పెరగడం: బియ్యంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. రాత్రిపూట మనం శారీరక శ్రమ చేయం కాబట్టి ఆ కేలరీలు కరగవు. ఫలితంగా అవి కొవ్వుగా మారి శరీరంలో పేరుకుపోతాయి. నిద్రపోతున్నప్పుడు మెటబాలిజం నెమ్మదించడం వల్ల బరువు పెరగడం ఖాయం. చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులు: తెల్ల బియ్యానికి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ. అంటే ఇది రక్తంలో షుగర్ లెవల్స్‌ను ఒక్కసారిగా పెంచుతుంది. ఇది డయాబెటిస్ బాధితులకు మాత్రమే కాదు ఆరోగ్యంగా ఉన్నవారికి కూడా టైప్-2 డయాబెటిస్ వచ్చే…

Read More
T20 World Cup 2026 : టీమిండియా కొంపముంచిన ఆ ముగ్గురు.. వరల్డ్ కప్ నుంచి భారత్ అవుట్?

T20 World Cup 2026 : టీమిండియా కొంపముంచిన ఆ ముగ్గురు.. వరల్డ్ కప్ నుంచి భారత్ అవుట్?

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన టీమిండియా ఇప్పుడు ఇంటిదారి పట్టే పరిస్థితిలో ఉంది. పాయింట్ల పట్టికను చూస్తే, భారత్ ఉన్న గ్రూప్ నుంచి వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్లు సెమీఫైనల్‌కు దూసుకెళ్లడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అసలు వరల్డ్ ఛాంపియన్ అని పిలుచుకునే మన జట్టుకు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? ఎవరు దీనికి బాధ్యులు? ప్రధానంగా ముగ్గురు ఆటగాళ్ల పేలవ ప్రదర్శనే భారత…

Read More
2026లో జీతాలు ఎంత పెరుగుతాయి! లెక్కతేల్చేసిన Aon నివేదిక

2026లో జీతాలు ఎంత పెరుగుతాయి! లెక్కతేల్చేసిన Aon నివేదిక

ప్రపంచ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ Aon విడుదల చేసిన వార్షిక జీతం పెరుగుదల, టర్నోవర్ సర్వే 2025-26 ఇండియా ప్రకారం.. 2026లో ఇండియాలో అన్ని రంగాల్లో జీతాలు సగటున 9.1 శాతం పెరిగే అవకాశం ఉంది. ఇది 2025లో నమోదైన 8.9 శాతం పెరుగుదలతో పోలిస్తే స్వల్పంగా ఎక్కువ. సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది అంచనా వేసిన వేతన పెంపు దేశంలో జీతాల పెరుగుదల ధోరణి కొనసాగుతున్నదనే సంకేతం. దేశవ్యాప్తంగా 45 పరిశ్రమలకు చెందిన…

Read More
Sai Pallavi: ఎగబడ్డ అభిమానులు.. పరిగెత్తి తప్పించుకున్న సాయి పల్లవి

Sai Pallavi: ఎగబడ్డ అభిమానులు.. పరిగెత్తి తప్పించుకున్న సాయి పల్లవి

అభిమానుల అత్యుత్సాహంతో ఇటీవల కొందరు సినిమా తారలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారితో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడడంతో వారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. నిధి అగర్వాల్, సమంత, మొన్నటికి మొన్న రామ్ చరణ్ తన కూతురుతో క్లింకారతో వచ్చినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. తాజాగా న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవికి ఇలాంటి సిచ్యువేషనే ఎదురైంది. ఆమెతో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు అభిమానులు తెగ పోటీ పడ్డారు. అయితే న్యాచురల్ బ్యూటీ మాత్రం తెలివిగా…

Read More
Niharika Konidela: ఫిలిం ఫేర్ నిర్వాహకులపై నిహారిక ఫైర్..

Niharika Konidela: ఫిలిం ఫేర్ నిర్వాహకులపై నిహారిక ఫైర్..

ఎప్పుడూ కూల్‌గా.. కామ్‌గా తన పనేదో.. తాను చేసుకుంటే పోయే నిహారిక ఇప్పుడు ఉన్నట్టుండి సీరియస్ పోస్ట్ చేశారు. ఆ పోస్టులో ఏకంగా ఫిల్మ్ ఫేర్ నిర్వాహకుల తీరునే ఎండగట్టారు. తన పోస్టుతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు.. ఈ మెగా డాటర్. ఇక అసలు విషయం ఏంటంటే..! ఇటీవల ఫిలిం ఫేర్ అవార్డుల ప్రధాన వేడుక జరిగింది. ఈ ఈవెంట్ లో అన్ని సినీ పరిశ్రమల నుంచి డెబ్యూటెంట్స్‌ గా చాలా నటీనటులు అవార్డులు అందుకున్నారు….

Read More