Headlines
High Court : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు బిగ్‌ షాక్

High Court : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు బిగ్‌ షాక్

హైడ్రా కమిషన్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు బిగ్‌ షాక్ ఇచ్చింది. హైడ్ర కమిషనర్‌గా ఏవీ రంగనాథ్‌ను తొలగించాలని ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన స్థానంలో అర్హత కలిగిన అధికారిని నియమించాలని సీఎస్‌కు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు…

Read Full News
NTAలో ఉద్యోగం కావాలా? UPSC ప్రతిభా సేతు నోటిఫికేషన్‌ విడుదల.. ఎంపికైతే నెలకు రూ.80 వేల జీతం

NTAలో ఉద్యోగం కావాలా? UPSC ప్రతిభా సేతు నోటిఫికేషన్‌ విడుదల.. ఎంపికైతే నెలకు రూ.80 వేల జీతం

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తీపికబురు చెప్పింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ప్రతిభా సేతు (Pratibha Setu) పోర్టల్ ద్వారా యంగ్ ప్రొఫెషనల్ (Young Professional – YP) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 16 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులను భర్తీ చేయనుంది. పరీక్షల నిర్వహణతో పాటు అకడమిక్, న్యాయ, ఆర్థిక పరిశోధన కార్యకలాపాలను…

Read Full News
Vastu Tips: ఇల్లు లేదా వ్యాపార స్థలం కొనుగోలు చేస్తున్నారా? వాస్తు ప్రకారం ఈ తప్పులు చేయొద్దు

Vastu Tips: ఇల్లు లేదా వ్యాపార స్థలం కొనుగోలు చేస్తున్నారా? వాస్తు ప్రకారం ఈ తప్పులు చేయొద్దు

Telugu Vastu News: సొంత ఇల్లు కట్టుకోవడం లేదా వ్యాపారం కోసం సొంత కార్యాలయాన్ని నిర్మించుకోవడం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పెద్ద కల. అయితే, నిర్మాణం ఎంత అందంగా ఉన్నా, దానికి ఎంపిక చేసే స్థలం సరైనది కాకపోతే ఆశించిన ఫలితాలు రాకపోవచ్చని వాస్తు శాస్త్రం చెబుతోంది. అందుకే భవన నిర్మాణానికి ముందు స్థలాన్ని ఎంపిక చేసే విషయంలో కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలించడం అవసరం. దిశల ప్రాధాన్యం ఏమిటి? ప్రముఖ జ్యోతిష్య నిపుణుడు డాక్టర్…

Read Full News
Weather Report: వాయుగుండం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో 3 రోజుల పాటు భారీ వర్షాలు!

Weather Report: వాయుగుండం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో 3 రోజుల పాటు భారీ వర్షాలు!

వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్-ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలను ఆనుకుని ఉన్న ప్రాంతాలలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గత 6 గంటలలో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా ఉత్తరం వైపు కదులుతూ సోవారం ఉదయానికి 21.4° ఉత్తర అక్షాంశం, 88.1° తూర్పు రేఖాంశం సమీపంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది సాగర్ ద్వీపానికి సుమారు 30 కిలోమీటర్ల దక్షిణంగా, దిఘాకు 70 కిలోమీటర్ల తూర్పు-ఆగ్నేయంగా, డైమండ్ హార్బర్‌కు 90 కిలోమీటర్ల దక్షిణంగా, కానింగ్‌కు…

Read Full News
చైనా గడ్డపై తెలుగమ్మాయి గర్జన.. వరల్డ్ కప్‌లో ఈషా సింగ్‌కు స్వర్ణం, మను భాకర్‌కు కాంస్యం!

చైనా గడ్డపై తెలుగమ్మాయి గర్జన.. వరల్డ్ కప్‌లో ఈషా సింగ్‌కు స్వర్ణం, మను భాకర్‌కు కాంస్యం!

చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత క్రీడాకారిణులు అద్భుతం సృష్టించారు. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో హైదరాబాద్ యువ సంచలనం ఈషా సింగ్ ఏకంగా స్వర్ణ పతకం కొల్లగొట్టి దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేసింది. ఇదే ఈవెంట్‌లో డబుల్ ఒలింపిక్ పతక విజేత మను భాకర్ ఉత్కంఠ పోరులో కాంస్యంతో మెరిసింది. ఫైనల్లో అదరగొట్టిన ఈషా సింగ్.. హైదరాబాద్‌కు చెందిన 21 ఏళ్ల యువ క్రీడాకారిణి ఈషా సింగ్ షూటింగ్…

Read Full News
పిచ్చి చెట్టు అనుకుంటే మీరు తిక్కలోళ్లే.. ఆర్థరైటిస్ నొప్పులను అంతం చేసే మొనగాడు మూలిక

పిచ్చి చెట్టు అనుకుంటే మీరు తిక్కలోళ్లే.. ఆర్థరైటిస్ నొప్పులను అంతం చేసే మొనగాడు మూలిక

ప్రకృతిలో ఎన్నో రకాల ఔషధ మొక్కలు దాగున్నాయి.. అవి సహజ ఔషధాలుగా పనిచేయడంతోపాటు ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి. కొన్ని వందల సంవత్సరాల నుంచి మన ఆయుర్వేదంలో ఎన్నో రకాల మొక్కలను పలు రకాల చికిత్సలకు మెడిసిన్‌గా వాడుతున్నారు. అయితే.. మనకు తెలిసిన ఆయుర్వేద మూలికలు చాలానే ఉన్నప్పటికీ, అద్భుతమైన ఔషధ గుణాలు ఉండి చాలామందికి తెలియని మూలికల్లో ‘గంభారి’ (Gambhari) ఒకటి. దీనిని సాధారణంగా గుమ్మడి టేకు లేదా ‘చందహర చెట్టు’ అని కూడా పిలుస్తారు. దీని…

Read Full News
ప్రకృతి వ్యవసాయంతో పంటలు పండిస్తే ఫలితం ఇలా ఉంటది..

ప్రకృతి వ్యవసాయంతో పంటలు పండిస్తే ఫలితం ఇలా ఉంటది..

నెల్లూరు జిల్లా రాపూరు మండలం గండూరుపల్లి గ్రామానికి చెందిన రైతు వెంకిరెడ్డి, ప్రకృతి వ్యవసాయంతో నీటి ఎద్దడికి స్వస్తి పలికి, గణనీయమైన ఆర్థిక లాభాలను ఆర్జిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రసాయన వ్యవసాయం నుంచి ప్రకృతి వ్యవసాయానికి మారిన ఆయన ప్రయాణం ఆసక్తికరం. భాగ్యలక్ష్మి అనే మహిళ పరిచయంతో, పొదుపు సంఘాల ద్వారా ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకున్న ఆయన.. ఈ పద్దతిలో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. నాలుగు ఎకరాల 47 సెంట్ల నిమ్మ తోటలో ఆయన వినూత్న…

Read Full News
1,2,1.. కామన్‌వెల్త్‌లో భారత అథ్లెట్ల పతకాలు లెక్క ఇదే.. ఏ స్థానంలో ఉందో తెలుసా?

1,2,1.. కామన్‌వెల్త్‌లో భారత అథ్లెట్ల పతకాలు లెక్క ఇదే.. ఏ స్థానంలో ఉందో తెలుసా?

Commonwealth Games 2026: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్నారు. స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను వరుసగా మూడో స్వర్ణంతో చరిత్ర సృష్టించగా.. తోటి లిఫ్టర్లు రజతాలతో మెరిశారు. ప్రస్తుతం పతకాల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్న భారత్ ఖాతాలో ఈరోజు జరిగే ఏడు కీలక ఈవెంట్ల ద్వారా మరిన్ని పతకాలు చేరే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. స్వర్ణంతో చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను.. గ్లాస్కో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత…

Read Full News
ఏం కొనేటట్టులేదు.. ఈ ధరలేంది బాబోయ్! రైతు బజార్లో నేటి కూరగాయలు, సరుకుల రేట్లు చూశారా..?

ఏం కొనేటట్టులేదు.. ఈ ధరలేంది బాబోయ్! రైతు బజార్లో నేటి కూరగాయలు, సరుకుల రేట్లు చూశారా..?

హైదరాబాద్, జూలై 27: బియ్యం, ఉప్పు, పప్పులతోపాటు కూరగాయలు, పండ్లు ధరలు పెరుగుతున్న ధరల నేపథ్యంలో సమాన్యుడు ఎప్పుడేం జరగుతుందో తెలియక కంగారు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో కూకట్‌పల్లి మోడ్రన్ అండ్ మోడల్ రైతు బజార్ జూలై 27కు సంబంధించిన తాజా కూరగాయల ధరల జాబితాను విడుదల చేసింది. టమాటా, ఆలుగడ్డ, దోసకాయ వంటి రోజువారీ అవసరమైన కూరగాయలు తక్కువ ధరకే లభిస్తున్నా.. వెల్లుల్లి, ఎండు మిర్చి, అల్లం వంటి కొన్ని వస్తువుల ధరలు మాత్రం దడ…

Read Full News
పూరీ జగన్నాథుడిపై లక్ష్మీదేవి ఎందుకు అలిగింది..? రసగుల్లా సంప్రదాయం వెనుక ఆసక్తికర కథ ఇదే!

పూరీ జగన్నాథుడిపై లక్ష్మీదేవి ఎందుకు అలిగింది..? రసగుల్లా సంప్రదాయం వెనుక ఆసక్తికర కథ ఇదే!

Neeladri Bije significance Telugu: పూరీలోని శ్రీ జగన్నాథ ఆలయంలో జరిగే ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథ రథయాత్రకు ముగింపు పలికే అత్యంత పవిత్రమైన వేడుకే నీలాద్రి బిజే. ఈ సందర్భంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి, సుదర్శన చక్రం గుండిచా ఆలయానికి చేసిన వార్షిక యాత్రను ముగించుకుని తిరిగి శ్రీమందిరంలోని రత్నసింహాసనాన్ని అధిష్ఠిస్తారు. ఆషాఢ శుక్ల పక్ష త్రయోదశి నాడు ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. 2026లో రథయాత్ర జూలై 16న ప్రారంభమై, జూలై 27న నీలాద్రి…

Read Full News