కెమెరామెన్కి బంపరాఫర్.. యువకుడిని పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు!
ఉత్తరప్రదేశ్లో విచిత్ర సంఘటన జరిగింది. రీల్స్ కోసం ఒకే వ్యక్తిని ముగ్గురు యువతులు పెళ్లి చేసుకున్నారు. మీరు విన్నది నిజమే.. అమ్రోహా జిల్లా ధౌరియా గ్రామానికి చెందిన సరోజ్ , సావిత్రి, సంతోష్ అనే ముగ్గురు అక్కాచెల్లెళ్లు నిత్యం రీల్స్ చేస్తూ నెటిజన్లను అలరించేవారు. వీరి వీడియోలకు శ్యాంపురి గ్రామానికి చెందిన వికాస్ అలియాస్ విక్కీ గత ఆరు నెలలుగా కెమెరామ్యాన్గా పనిచేస్తూ, కొన్నిసార్లు రీల్స్లో భర్త పాత్ర కూడా పోషించేవాడు. అయితే, కుటుంబ సభ్యులు తమకు…