Headlines

అన్నంలోకి పాతకాలపు పచ్చి కొబ్బరి పచ్చడి.. ఇలా చేస్తే రెండు ముద్దలు ఎక్కువే తింటారు..

భారతీయ వంటకాల్లో.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పచ్చళ్ళకు ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి వాటిలో పచ్చి కొబ్బరి పచ్చడి (కొబ్బరి చట్నీ) ఒకటి. ఇది రుచిలో అద్భుతమే కాదు, కూరగాయలు అందుబాటులో లేనప్పుడు లేదా సమయం తక్కువగా ఉన్నప్పుడు త్వరగా తయారు చేసుకోదగిన సులభమైన వంటకం కూడా. ఈ పచ్చడిని అల్పాహారంతో పాటు వేడివేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే ఒక ముద్ద ఎక్కువే తింటారు అనడంలో సందేహం లేదు.. అయితే, ఈ పచ్చి కొబ్బరి పచ్చడి…

Read Full News

Tollywood : తొలి సూపర్ స్టార్ కమెడియన్.. ఖరీదైన కారులో ప్రయాణించి.. 44 ఏళ్ళ వయసులోనే రైల్వే స్టేషన్ రోడ్డు మీద అనాథలా..

తెలుగు సినీ పరిశ్రమలో హాస్యాన్ని అద్భుతంగా పండించి, ప్రేక్షకులను అలరించిన నటులలో కస్తూరి శివరావుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. రేలంగి, రాజబాబుల వంటి దిగ్గజాలకు ముందు తరంలోనే, శివరావు స్టార్ కమెడియన్‌గా ఓ వెలుగు వెలిగారు. సుమారు ఒక దశాబ్దం పాటు ఆయన హాస్య సామ్రాజ్యాన్ని ఏలారు. ఆంధ్ర చాప్లిన్ అని కీర్తించబడిన శివరావు జీవితం వైభవం నుండి విషాదం వరకు సాగిన ఒక హృదయవిదారక గాథ. కాకినాడకు చెందిన మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబంలో…

Read Full News

ఇరాన్ కళ్లు గప్పి .. కొండపై 50 గంటలు దాగి.. అమెరికన్ పైలట్ ఇంటర్వ్యూ..

“ఆ రోజు మరో సాధారణ రోజులాగే గడిచింది, కానీ మా యుద్ధవిమానం పై ఇరాన్ ఒక మిసైల్ తో దాడి చేసింది, ” అని బ్రావో  గుర్తుచేసుకున్నారు. దశాబ్దాలుగా అమెరికాకు సేవలందిస్తున్న 30 మిలియన్ డాలర్ల ఖరీదైన టూ-సీటర్ F-15E ఫైటర్ జెట్‌ను  ఇరాన్,  కేవలం లక్ష డాలర్లు ఖరీదు చేసే భుజం పై నుంచి కాల్చిన  మిస్సైల్ తో  కూల్చేసిందని తెలిపారు. మిస్సైల్ విమానాన్ని తాకిన క్షణం ఒక భారీ రైలు ఢీకొన్నట్లు అనిపించిందని  బ్రావో …

Read Full News

SIP మ్యాజిక్.. 15 ఏళ్లలో రూ. 50 లక్షల ఫండ్ పొందాలంటే నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలి?

అయితే, రాబడి రేటు తక్కువగా ఉంటే, నెలవారీ SIP మొత్తాన్ని పెంచాల్సి ఉంటుంది. 8 శాతం వార్షిక రాబడిని పరిగణనలోకి తీసుకుంటే 15 సంవత్సరాలలో రూ. 50 లక్షల లక్ష్యాన్ని చేరుకోవడానికి, నెలకు సుమారు రూ. 14,449 పెట్టుబడి అవసరం కావచ్చు. 9 శాతం రాబడి వద్ద, నెలవారీ SIP సుమారు రూ. 13,213, 10 శాతం రాబడి వద్ద సుమారు రూ. 12,64, 11 శాతం రాబడి వద్ద సుమారు రూ. 10,997 ఉండవచ్చు. Source…

Read Full News

కొత్త నాటకానికి పాకిస్తాన్ తెర.. ఉగ్రవాది మసూద్ అజార్‌పై భారీగా రివార్డు పెంపు..!

ఇస్లామాబాద్: ఉగ్రవాదంపై చర్యలు తీసుకుంటున్నామని పాకిస్తాన్ మరోసారి ప్రకటించింది. పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) 2026కి సంబంధించిన మోస్ట్ వాంటెడ్ హై ప్రొఫైల్ టెర్రరిస్టుల ‘రెడ్ బుక్’ను విడుదల చేసింది. ఇందులో జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ పేరును పరారీలో ఉన్న వ్యక్తిగా పేర్కొంది. అంతేకాదు అతడిని పట్టుకునేందుకు ప్రకటించిన రివార్డును 70 లక్షల పాకిస్తానీ రూపాయలకు పెంచినట్లు ప్రకటించింది. FIA అధికారిక వెబ్‌సైట్‌లోనూ 2026 రెడ్ బుక్ విడుదలైనట్లు పేర్కొంది. మసూద్ అజార్‌పై గతంలో…

Read Full News

Video: ఇలాంటి పెనాల్టీ కిక్ చూసి ఉండరు.. గోల్‌కీపర్ రియాక్షన్ చూస్తే బుర్ర కరాబే..?

Penalty Kick Viral Video: ఇంటర్నెట్ ప్రపంచంలో క్రీడలకు సంబంధించిన వినూత్న విన్యాసాలు, సరదా సన్నివేశాలు ఎప్పటికప్పుడు అభిమానులను అలరిస్తుంటాయి. తాజాగా ఫుట్‌బాల్ (Football) ఆటకు చెందిన ఒక వినోదాత్మక వీడియో సోషల్ మీడియా వేదికలపై విపరీతంగా చక్కర్లు కొడుతోంది. సాధారణంగా పెనాల్టీ వద్ద బంతిని ఉంచి నేరుగా గోల్ కొట్టడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో గోల్‌కీపర్ బంతి దిశను అంచనా వేసి ఆపేందుకు సిద్ధంగా ఉంటాడు. ఇక్కడ మాత్రం ఆటగాడు వేసిన ప్లాన్ చూసి అందరూ…

Read Full News

పూజలు లేకుండానే నేరుగా గంగమ్మ ఒడికి గణేశుడు.. పండుగ వేళ ఇదేం తంతు..

గణేష్ నవరాత్రులు కలిసికట్టుగా ఐకమత్యంతో జరుపుకునే వేడుక.. అలాంటి పండుగలను గ్రామాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించాల్సిన గ్రామ పెద్దలు, మరి కొందరు గ్రూపులుగా విడిపోయారు. గ్రామానికి తెచ్చిన గణేశుడిని ప్రతిష్టించకుండా, పూజలు నిర్వహించకుండా వివాదాల మధ్య గంగమ్మ ఒడికి చేరుకుంది. ఈ సంఘటన భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదరిగుడా మండలం పీర్జాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఆంజనేయస్వామి దేవాలయంలో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రులు చేయాలని కొందరు గ్రామస్తులు భావించారు….

Read Full News

Ajith Kumar: ఒక్క సెల్ఫీ అడిగినందుకు ఇలా చేస్తారా? హీరో అజిత్‌పై నెటిజన్ల ఆగ్రహం.. వీడియో ఇదిగో

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన సిల్వర్ స్క్రీన్ పై కనిపించి సుమారు ఏడాదికి పైనే అవుతోంది. ప్రస్తుతం ఎక్కువగా కార్ రేసింగులపైనే దృష్టి సారిస్తున్నారీ సీనియర్ హీరో. తాజాగా యూకేలోని సిల్వర్‌స్టోన్‌లో జరిగిన మిషెలిన్ లే మాన్స్ కప్ కార్ రేసింగులో పాల్గొన్నారు అజిత్. తమిళనాడు ముఖ్యమంత్రి, హీరో విజయ్ సైతం ఈ పోటీలకు హాజరై తిలకించారు. అలాగే హీరోయిన్ త్రిష కూడా ఈ పోటీల్లో సందడి చేసింది. మొత్తానికి…

Read Full News

రైల్వే జాబ్ ఆశావహులకు బిగ్ అప్‌డేట్.. హాల్ టికెట్ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కీలక అప్‌డేట్. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల కోసం నిర్వహించనున్న CBT-2 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. CBT-1లో అర్హత సాధించిన అభ్యర్థులు తమ సంబంధిత ప్రాంతీయ RRB అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. RRB NTPC UG CBT-2 పరీక్షను 2026 సెప్టెంబర్ 17న నిర్వహించనున్నారు. RRB నిబంధనల ప్రకారం, అభ్యర్థులు…

Read Full News

Viral: రిస్క్‌తో కూడిన రీల్స్ చేయబోతే సీన్ రివర్స్.. చివరికిలా అర్థనగ్నంగా..!

హమీర్‌పూర్: సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలకు లైక్స్‌, వ్యూస్‌ కోసం కొందరు యువత ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. ప్రమాదకర ప్రదేశాల్లో విన్యాసాలు చేస్తూ వీడియోలు తీసుకోవడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలోనూ ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. లోతైన నీటిలో ప్రమాదకరంగా ఈత కొడుతూ, విన్యాసాలు చేస్తున్న కొందరు యువకులకు పోలీసులు వినూత్న రీతిలో గుణపాఠం చెప్పారు. మౌదాహా ప్రాంతంలోని కమ్హరియా బంధ్‌లో నీటిమట్టం ప్రస్తుతం చాలా లోతుగా ఉన్నట్లు సమాచారం. అయినప్పటికీ కొందరు…

Read Full News