Team India Playing 11: టీమిండియాలో 3 కీలక మార్పులు.. ఫైనల్‌కు ముందే మారిన ప్లేయింగ్ 11..?

Team India Playing 11: టీమిండియాలో 3 కీలక మార్పులు.. ఫైనల్‌కు ముందే మారిన ప్లేయింగ్ 11..?

IND vs SL, Playing 11: భారత జట్టు ఇప్పటికే ఆసియా కప్ 2025 ఫైనల్‌కు చేరుకుంది. అక్కడ పాకిస్తాన్‌తో తలపడేందకు సిద్ధమైంది. అయితే, తన చిరకాల ప్రత్యర్థితో జరిగే ఫైనల్‌కు ముందు, భారత జట్టు శ్రీలంకతో ఒక చివరి సూపర్ ఫోర్ మ్యాచ్ కూడా ఆడనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియాలో గణనీయమైన మార్పులు జరిగే అవకాశం ఉంది. ఫైనల్‌కు ముందు భారత జట్టు యాజమాన్యం కొంతమంది ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వవచ్చు అని తెలుస్తోంది. వారి స్థానంలో…

Read More
Ladakh: లడఖ్‌లో రాష్ట్ర హోదా కోసం ఉద్యమం.. సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ అరెస్ట్

Ladakh: లడఖ్‌లో రాష్ట్ర హోదా కోసం ఉద్యమం.. సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ అరెస్ట్

రాష్ట్ర హోదా కోసం పోరాటం చేస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ అరెస్టు అయ్యారు. రెండు రోజుల క్రితం లడఖ్‌లో చోటుచేసుకున్న హింసలో నలుగురు మరణించగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. ఇందులో భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. ఉద్దేశపూర్వకంగా ప్రేరేపించే వ్యాఖ్యలు చేసి గుంపును రెచ్చగొట్టారు అనే ఆరోపణలతో పోలీసులు ఆయన్ను ఆరెస్ట్ చేశారు. కాగా ఈ కారణం చేత అరెస్ట్ అవ్వడానికి నేను సంతోషిస్తాను అని వాంగ్‌చుక్ ఒకరోజు ముందే ప్రకటించడం గమనార్హం….

Read More
బొట్టుపెట్టి పేరెంట్స్‌ని.. మీటింగ్‌కి పిలిచిన లెక్చరర్స్

బొట్టుపెట్టి పేరెంట్స్‌ని.. మీటింగ్‌కి పిలిచిన లెక్చరర్స్

అందుకే ఓ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల అధ్యాపకులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పేరెంట్‌-టీచర్‌ మీటింగ్‌కు అటెండ్‌ కావాలంటూ వాట్సప్‌ మెసేజ్‌లతో సరిపెట్టేయకుండా.. విద్యార్ధుల ఇళ్లకు వెళ్లి ప్రత్యేకంగా వారిని మీటింగ్‌కు హాజరుకావాలని బొట్టుపెట్టి మరీ ఆహ్వానిస్తున్నారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. జగిత్యాల జిల్లా మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెప్టెంబరు 26న పేరెంట్స్-టీచర్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు స్వయంగా విద్యార్ధుల ఇళ్లకు వెళ్లి, విద్యార్థుల తల్లిదండ్రులకు బొట్టు…

Read More
RBI: ఆర్‌బీఐ సామాన్యులకు దీపావళి బహుమతి ఇస్తుందా? అక్టోబర్ 1న నిర్ణయం తీసుకుంటుందా?

RBI: ఆర్‌బీఐ సామాన్యులకు దీపావళి బహుమతి ఇస్తుందా? అక్టోబర్ 1న నిర్ణయం తీసుకుంటుందా?

RBI: 2025 సంవత్సరం సామాన్య ప్రజలకు గణనీయమైన ఉపశమనం కలిగించింది. కేంద్ర ప్రభుత్వం రూ.1.2 మిలియన్ల వరకు ఆదాయాన్ని పన్నుల నుండి మినహాయించినప్పటికీ, దేశ కేంద్ర బ్యాంకు ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్‌లలో జరిగిన తన విధాన సమావేశాలలో వడ్డీ రేట్లను స్థిరంగా తగ్గించింది. దీనివల్ల సామాన్య ప్రజలకు రుణాలు చౌకగా మారాయి. ఇప్పుడు, GST కౌన్సిల్ పరోక్ష పన్నులలో అతిపెద్ద సంస్కరణను అమలు చేసింది. GST స్లాబ్‌లలో గణనీయమైన మార్పులు చేసింది. తద్వారా అవసరమైన గృహోపకరణాలు, ఇతర ఉత్పత్తులు,…

Read More
విమానాశ్రయంలో ప్రయాణికుడి ప్యాంట్‌లో దూరి కరిచిన ఎలుక

విమానాశ్రయంలో ప్రయాణికుడి ప్యాంట్‌లో దూరి కరిచిన ఎలుక

ఇటీవల దేశంలోని విమానాశ్రయాలలో తరచూ సమస్యలు తలెత్తుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ విమానాశ్రయంలో ఓ సంఘటన చోటుచేసుకుంది. అరుణ్ మోదీ అనే వ్యక్తి బెంగళూరు వెళ్లడానికి ఇండిగో విమానం ఎక్కేందుకు సిద్ధమయ్యారు. డిపార్చర్ హాల్‌లో వేచి చూస్తుండగా ఆయన ప్యాంటులో ఏదో కదులుతున్నట్లు అనిపించింది. పరిశీలించగా ఎలుక లోపలికి దూరి కరుస్తుందని గుర్తించాడు. వెంటనే అతను తన భార్య, ఇతర ప్రయాణికుల సహాయంతో ప్యాంటు విప్పి ఎలుకను పట్టుకున్నాడు. ఆ ఎలుక తొడను కరిచింది. పట్టుకున్న…

Read More
IND vs PAK: భారత్, పాక్ జట్ల మధ్య 12 ఫైనల్స్.. హిస్టరీ తెలిస్తే టీమిండియా ఫ్యాన్స్‌కు బిగ్ షాకే..?

IND vs PAK: భారత్, పాక్ జట్ల మధ్య 12 ఫైనల్స్.. హిస్టరీ తెలిస్తే టీమిండియా ఫ్యాన్స్‌కు బిగ్ షాకే..?

IND vs PAK, Asia Cup 2025 Final: ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, భారత్, పాకిస్తాన్‌లోని క్రికెట్ అభిమానులు సెప్టెంబర్ 28న ఒక కీలక ఫైనల్‌ను చూడనున్నారు. 2025 ఆసియా కప్ టైటిల్ మ్యాచ్‌లో టీమిండియా పాకిస్తాన్‌తో తలపడనుంది. రెండు జట్లు చివరిసారిగా 2017లో జరిగిన ఒక ప్రధాన టోర్నమెంట్‌లో తలపడ్డాయి. ఆ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్తాన్ భారత జట్టుపై ఘన విజయం సాధించింది. ఇప్పుడు, ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికి టీమిండియాకు…

Read More
Watch: వార్నీ.. ఈ తొక్కలో బిజినెస్‌తో కోట్ల ఆదాయం..! విదేశాలకు భారీగా ఎగుమతి

Watch: వార్నీ.. ఈ తొక్కలో బిజినెస్‌తో కోట్ల ఆదాయం..! విదేశాలకు భారీగా ఎగుమతి

సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి వంకాయల్లోంచి విత్తనాలను తీసివేసి తొక్కలను ఉపయోగిస్తున్నాడు. గింజలు తీసిన తర్వాత అతను ఈ తొక్కలతో దండలు తయారు చేసి ఎండలో ఆరబెట్టాడు. ఈ దండలను చాలా కాలం పాటు ఎండలో ఆరబెట్టిన తరువాత వాటిని ప్లాస్టిక్‌లో ప్యాక్ చేసి అమ్ముతారట. తరువాత ఈ వంకాయ తొక్కల దండలతో ఏం చేస్తారంటే.. ఒక రైతు పొలంలో పొడవైన వంకాయ దండలను ఆరబెడుతున్న వీడియో సోషల్ మీడియాలో…

Read More
OG సినిమా టికెట్ల పెంపునకు మరోసారి షాక్.. ఇచ్చిన ఉత్తర్వులే పొడిగించిన హైకోర్టు..!

OG సినిమా టికెట్ల పెంపునకు మరోసారి షాక్.. ఇచ్చిన ఉత్తర్వులే పొడిగించిన హైకోర్టు..!

తెలంగాణలో పవన్ కల్యాణ్ నటించిన OG సినిమా టికెట్ల పెంపునకు మరోసారి షాక్ తగిలింది. రివ్యూ తర్వాత కూడా పెంపునకు హైకోర్టు ఓకే చెప్పలేదు. సెప్టెంబర్ 24వ తేదీ ఇచ్చిన ఉత్తర్వులే పొడిగిస్తూ మళ్లీ జడ్జిమెంట్‌ ఇచ్చారు న్యాయమూర్తి. అక్టోబర్ 9 వరకు ఇవే ఉత్తర్వులు కొనసాగుతాయని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. తదుపరి విచారణ అక్టోబర్ 9 కు వాయిదా వేసినట్లు హైకోర్టు బెంచ్ ప్రకటించింది. ఓజీ.. ఓజీ.. ఓజీ.. తెలుగురాష్ట్రాల్లో ఓజీ ఫీవర్ మామూలుగా లేదు….

Read More
పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌! ఏటీఎం విత్‌డ్రా ఎప్పటి నుంచి అంటే

పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌! ఏటీఎం విత్‌డ్రా ఎప్పటి నుంచి అంటే

పీఎఫ్ ఖాతాదారులకు త్వరలోనే ఏటీఎం ద్వారా డబ్బులు విత్‍డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ సదుపాయాన్ని 2026 జనవరి నుంచి ఈపీఎఫ్ఓ ప్రారంభించనుంది. దీనికి సంబంధించిన తుది నిర్ణయం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో తీసుకోనున్నారు. ఈ విషయంపై అక్టోబర్ రెండో వారంలో సమావేశం జరిగే అవకాశం ఉంది. గతంలో కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ 2025 జూన్ లోనే ఈ సదుపాయాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించింది. దీని కోసం ఐటీ వ్యవస్థను సిద్ధం చేసినట్లు…

Read More
ట్రంప్‌ వీసా రుసుము పెంపు వీరికి ప్లస్‌ కానుందా

ట్రంప్‌ వీసా రుసుము పెంపు వీరికి ప్లస్‌ కానుందా

కొత్తవారికి లక్ష డాలర్లు ఫీజు చెల్లించే బదులు, ఇప్పటికే వీసా కలిగి ఉండి ఉద్యోగం కోల్పోయిన పాత నిపుణులను తిరిగి నియమించుకోవడం మంచిదని భావించిన టెక్‌ కంపెనీలు ఆ దిశగా మొగ్గు చూపుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాక, వ్యయ నియంత్రణ చర్యల కారణంగా ఒరాకిల్, ఇంటెల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. గణాంకాల ప్రకారం, 2024లో 2,38,461 మంది, 2025 జనవరి నుంచి ఇప్పటివరకు 1,44,926 మంది టెక్…

Read More