Hyderabad: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తండ్రి సౌందర్ రాజన్ మృతి
చిలుకూరు పేరు వింటేనే ఒక నిశ్శబ్ద ఆధ్యాత్మిక విప్లవం గుర్తుకొస్తుంది. ఆ విప్లవానికి ఊపిరి పోసిన వ్యక్తి సౌందర రాజన్. 90 ఏళ్ల వయస్సులోనూ ఆలయ ధర్మం కోసం, సనాతన సంప్రదాయాల రక్షణ కోసం ఆయన చూపిన పట్టుదల సాటిలేనిది. కేవలం పూజారిగానే కాకుండా వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే గొంతుకగా ఆయన గుర్తింపు పొందారు. దేవుడు వ్యాపార వస్తువు కాదు: హుండీ లేని పాలన దేవుడు వ్యాపార వస్తువు కాకూడదు అనేది ఆయన ప్రగాఢ విశ్వాసం. ఈ…