Headlines

వేడి అన్నం Vs చద్దన్నం.. బరువు తగ్గాలనుకునే వారికి ఏది బెస్ట్.. నిపుణులు ఏం చెబుతున్నారు!

చల్లటి అన్నం వల్ల కలిగే ప్రయోజనాలు: వండిన అన్నాన్ని చల్లార్చినప్పుడు లేదా రాత్రంతా అలాగే పెట్టి మరుసటి రోజు చద్దన్నంలా తిన్నప్పుడు అందులో పోషక విలువలు పెరుగుతాయి. వేడి అన్నంతో పోలిస్తే, వండి చల్లార్చిన అన్నంలో స్టార్ట్స్ అనేది రెసిస్టెంట్ స్టార్ట్స్‌గా మారుతుంది. ఇది పేగుల్లోని మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా ఉపయోగపడి, జీర్ణశక్తిని పెంచుతుంది, మలబద్ధకం, అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది. Source link

Read Full News

Duleep Trophy 2026: దులీప్ ట్రోఫీ ఫైనల్ ముందు సౌత్ జోన్‌కు బిగ్ షాక్.. కెప్టెన్ తిలక్ వర్మ క్లారిటీ

Duleep Trophy 2026: చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈస్ట్ జోన్‌తో ఆదివారం నుంచి జరగనున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ మ్యాచ్‌కు ముందు సౌత్ జోన్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ బిగ్ ఫైట్‌కు దూరమయ్యాడు. సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ శనివారం నాటి విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించాడు. ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన తర్వాత ఖాళీగా ఉన్న కేఎల్ రాహుల్ దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో…

Read Full News

Annapoorneshwari Temple: ఇక్కడి ప్రసాదం తీసుకెళ్తే పంట పాడవదు.. ఈ మహిమాన్విత ఆలయం ఎక్కడుందో తెలుసా?

మేగుండ ప్రాంతానికి చెందిన రైతుల విశ్వాసం ప్రకారం, హోరనాడు ఆలయంలో ప్రత్యేక పూజ అనంతరం లభించే ప్రసాదాన్ని తమ పొలాల్లో వినియోగిస్తే వచ్చే ఏడాది పంటలు సమృద్ధిగా పండుతాయని నమ్ముతారు. అందుకే ప్రతి సంవత్సరం వ్యవసాయ పనుల మధ్యలో సమయం కేటాయించుకుని కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనానికి వెళ్తుంటారు. ఈ సందర్భంగా తమ పొలాల్లో పండించిన వరి, కాయధాన్యాలు, పండ్లు వంటి వ్యవసాయ ఉత్పత్తులను అమ్మవారికి సమర్పించడం కూడా ఈ సంప్రదాయంలో భాగంగా ఉంది. 1. 122…

Read Full News

ఫ్యాన్లు, లైట్లు, టీవీ, ఫ్రిజ్‌.. అన్నీ ఆఫ్ చేసినా విద్యుత్ మీటర్ ఎందుకు నడుస్తుంది? కారణం ఇదేనా..

ఇంట్లో ఫ్యాన్లు, లైట్లు, ఏసీ, టీవీ, ఫ్రిజ్‌తో పాటు ఇతర విద్యుత్‌ ఉపకరణాలన్నింటినీ ఆఫ్‌ చేసినా కూడా కొంతమంది ఇంట్లో విద్యుత్‌ మీటర్‌ నడుస్తూనే ఉంటుంది. అప్పుడు మీటర్‌ పాడైందా? లేదా మన మీటర్‌పై వేరే వారు కరెంట్ వాడుతున్నారా? అనే డౌట్లు వస్తాయి. అయితే మీటర్‌ కదులుతున్నంత మాత్రాన అది తప్పనిసరిగా సాంకేతిక లోపం అని అర్థం కాదు. ఇంట్లోని కొన్ని పరికరాలు ఆఫ్‌ చేసిన తర్వాత కూడా స్వల్పంగా విద్యుత్‌ను వినియోగిస్తూ ఉండొచ్చు. స్విచ్…

Read Full News

వారెవ్వా.. ఇకపై కరెంట్‌ బిల్లు, గ్యాస్ బిల్లు కూడా వాట్సప్‌లోనే

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులకు మరో సరికొత్త సేవను అందుబాటులోకి తెచ్చింది. రోజూ మనం చెల్లించే కరెంట్, గ్యాస్, వాటర్ బిల్లులతో పాటు క్రెడిట్ కార్డ్ బిల్లులు, లోన్ ఈఎంఐలను ఇకపై నేరుగా వాట్సాప్ యాప్‌లోనే చెల్లించేలా కొత్త ‘బిల్ పేమెంట్స్’ ఫీచర్‌ను ప్రారంభించింది. భారత్ బిల్‌పే సిస్టమ్ నెట్‌వర్క్ ఆధారంగా ఈ సేవలను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లందరికీ దశలవారీగా ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. దేశవ్యాప్తంగా దాదాపు 30 కేటగిరీలకు…

Read Full News

గంటలు తరబడి బురదలోనే 91 ఏళ్ల వృద్ధురాలు.. తలను పైకి ఉంచి ప్రాణాలతో బయటపడి

నేపాల్‌ను అతలాకుతలం చేస్తున్న భారీ వరదలు జనజీవితాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేశాయి. ఇళ్లు నీట మునిగి, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ విలయతాండవంలోనూ ఆశను వదలని ఓ 91 ఏళ్ల వృద్ధురాలు ఆశ్చర్యంగా ప్రాణాలతో బయటపడింది. నువాకోట్‌లోని దేవీఘాట్‌లో ఉన్న ‘సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫౌండేషన్’ వృద్ధాశ్రమాన్ని ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. అల్పాహారం తీసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా నీరు రావడంతో ఏడుగురు వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. కింది అంతస్తులోని…

Read Full News

డ్రైవర్ల కోసం కేంద్రం కొత్త వ్యవస్థ! ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమిస్తే లైసెన్స్‌ పాయింట్లు కట్‌

డ్రైవింగ్ చేసే వారికి కేంద్ర ప్రభుత్వం త్వరలో ఒక నూతన విధానాన్ని తీసుకురానుంది. ట్రాఫిక్ నిబంధనలను పదేపదే ఉల్లంఘించే వారి డ్రైవింగ్ లైసెన్స్‌పై పాయింట్లు తగ్గించే సరికొత్త సిస్టమ్‌ను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. 66వ సియామ్ వార్షిక సమావేశంలో ఆయన ఈ కీలక విషయాలను ప్రకటించారు. ఈ కొత్త విధానం ప్రకారం నిబంధనలు ఉల్లంఘిస్తే పాయింట్లు కోల్పోవడం జరుగుతుంది. ఒకవేళ పరిమితి దాటితే లైసెన్స్‌ను సస్పెండ్ చేయడం లేదా రద్దు…

Read Full News

IND W vs PAK W: 17 ఏళ్లలో కేవలం మూడేనా.. భారత్‌పై పాక్ చివరిసారి ఎప్పుడు గెలిచిందో తెలుసా ?

IND W vs PAK W: మహిళల ఆసియా కప్ 2026లో భాగంగా ఈరోజు దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. పొట్టి ఫార్మాట్‌లో ఇరు జట్ల మధ్య రికార్డులు పరిశీలిస్తే టీమిండియాదే స్పష్టమైన ఆధిపత్యం కనిపిస్తోంది. గత 17 ఏళ్లలో పాకిస్థాన్‌పై భారత్ దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ ఘనవిజయం సాధించి తన సత్తా చాటుకుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో భారత్, పాకిస్థాన్ జట్లు ఇప్పటివరకు మొత్తం 17 సార్లు ఎదురెదురుగా నిలిచాయి. అందులో…

Read Full News

Tawa Paneer Tikka Masala: వహ్వా.. తవాపై పనీర్ టిక్కా.. ఈ స్నాక్ చేస్తే ఇంటిల్లిపాదీ లొట్టలేసుకుని తింటారు!

ఈ రెసిపీ కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ముందుగా పనీర్, కూరగాయలను మసాలా పెరుగు మిశ్రమంలో ఊరబెట్టి, ఆ తర్వాత తవాపై నెమ్మదిగా వేయిస్తే సరిపోతుంది. చివర్లో చాట్ మసాలా చల్లి గ్రీన్ చట్నీ, ఉల్లిపాయ సలాడ్, నిమ్మకాయ ముక్కలతో వడ్డిస్తే సాయంత్రం స్నాక్‌గా అదిరిపోతుంది. 1. కావాల్సిన పదార్థాలు పనీర్ – 250 గ్రాములు పెరుగు – ½ కప్పు పసుపు – ½ టీస్పూన్ కాశ్మీరీ ఎర్ర మిరప పొడి – 1…

Read Full News

Gen Z Breakfast: జెన్ జీలకు ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్.. ఈ పండుకు ఇంత డిమాండ్ ఎందుకు పెరుగుతోంది?

ఇక జెన్ జెడ్ తరంలో అవకాడో టోస్ట్‌కు ప్రత్యేక క్రేజ్ ఏర్పడటానికి సోషల్ మీడియా కూడా ఒక కారణంగా నిలుస్తోంది. టోస్ట్ చేసిన బ్రెడ్‌పై మెత్తగా చేసిన అవకాడో, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, చాట్ మసాలా, ఉడికించిన గుడ్డు వంటి వాటిని జోడించి రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. అందంగా కనిపించే ఈ బ్రేక్‌ఫాస్ట్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యువతలో మరింత ఆసక్తి పెరిగింది. ఇదే సమయంలో భారతదేశంలో కూడా అవకాడో సాగు వైపు రైతుల…

Read Full News