నేను మద్యం సేవించి పోలీస్టేషన్‌కు రాలేదు!

నేను మద్యం సేవించి పోలీస్టేషన్‌కు రాలేదు!

సింగర్ మంగళి కేసులో భాగంగా న్యాయవాది సుబ్బారావు పంజగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఆల్కహాల్ టెస్ట్‌కు గురయ్యారు. మధ్యం సేవించి పోలీస్ స్టేషన్‌కు వచ్చి న్యూసెన్స్ చేశారనే ఆరోపణలతో పంజగుట్ట పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే, సుబ్బారావు ఈ ఆరోపణలను ఖండించారు. తాను మధ్యం సేవించలేదని, బ్రీత్ అనలైజర్‌లో పాజిటివ్ రాలేదని పేర్కొన్నారు. 27% ఆల్కహాల్ రీడింగ్ వచ్చింది అని పోలీసులు చెప్పగా, తాను కాఫీ తాగడం వల్ల సాధారణ వ్యక్తికి కూడా 20% వరకు…

Read More
Hyderbad: పొద్దుపోయి ఇంటికొచ్చిన యజమాని.. అనుమానమొచ్చి షాప్ సీసీటీవీ కెమెరా చూడగా

Hyderbad: పొద్దుపోయి ఇంటికొచ్చిన యజమాని.. అనుమానమొచ్చి షాప్ సీసీటీవీ కెమెరా చూడగా

హైదరాబాద్ నగరంలోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధి లక్ష్మీగూడ ప్రాంతంలో ఉన్న ఒక పాన్ షాప్‌లో దొంగతనం ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌లో ఇద్దరు యువకులు దొంగతనం చేస్తూ స్పష్టంగా కనిపించారు. ఈ నెల 13వ తేదీ తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో దొంగలు పాన్ షాప్‌లో చోరీకి పథకం వేశారు. మూసి ఉన్న షాప్ షట్టర్‌ను పైకి ఎత్తి గుట్టుచప్పుడు కాకుండా లోపలికి చొరబడ్డారు. పాన్ షాప్‌లో సాధారణంగా ఉండే సామాగ్రిని…

Read More
IPL 2026 : ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ రేసులో సన్‌రైజర్స్ హవా.. వైభవ్ సూర్యవంశీని వెనక్కి నెట్టిన క్లాసెన్

IPL 2026 : ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ రేసులో సన్‌రైజర్స్ హవా.. వైభవ్ సూర్యవంశీని వెనక్కి నెట్టిన క్లాసెన్

IPL 2026 : ఐపీఎల్ 19వ సీజన్‌లో పోరు రసవత్తరంగా సాగుతోంది. 21వ మ్యాచ్ పూర్తయ్యేసరికి పరుగుల వీరులకు ఇచ్చే ఆరెంజ్ క్యాప్, వికెట్ల వీరులకు దక్కే పర్పుల్ క్యాప్ రేసులో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత ఈ ఈక్వేషన్స్ మారిపోయాయి. ఇప్పటివరకు టాప్‌లో ఉన్న కుర్రాడు వైభవ్ సూర్యవంశీని వెనక్కి నెట్టి హైదరాబాద్ బ్యాటర్లు రాజసం ప్రదర్శిస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత పరుగుల…

Read More
చర్చలు విఫలం.. కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాలు .!

చర్చలు విఫలం.. కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాలు .!

ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని దిగ్బంధించాలని అమెరికా నేవీకి ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్‌కు టోల్ చెల్లించి వెళ్లే ఏ నౌకనైనా అంతర్జాతీయ జలాల్లో అడ్డుకోవాలని స్పష్టం చేశారు. ఇరాన్ చేతిలో అణుశక్తి ఉండటం ప్రపంచానికే ప్రమాదకరమని, ఇచ్చిన మాటను ఇరాన్‌ నిలబెట్టుకోలేదని ట్రంప్ మండిపడ్డారు. హర్మూజ్‌లో ఇరాన్ ఏర్పాటు చేసిన మైన్స్‌ను ధ్వంసం చేస్తామని, ఇరాన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇప్పటికే నిర్వీర్యం అయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఇస్లామాబాద్‌లో జరిగిన…

Read More
Hyderabad: వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు.. వెళ్తే చిక్కులు తప్పవు..

Hyderabad: వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు.. వెళ్తే చిక్కులు తప్పవు..

భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా మంగళవారం భాగ్యనగరంలో ట్రాఫిక్ పోలీసులు కీలక ఆంక్షలు విధించారు. సచివాలయం వద్ద ఉన్న భారీ అంబేద్కర్ విగ్రహానికి ప్రముఖులు, రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున నివాళులర్పించే అవకాశం ఉన్నందున.. ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయి. ప్రధాన మళ్లింపులు – మూసివేత మార్గాలు: నగరంలోని కీలక జంక్షన్ల వద్ద ట్రాఫిక్…

Read More
LIC: ఎల్‌ఐసీలో ఇన్వెస్ట్ చేసినవారికి జాక్ పాట్.. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ..

LIC: ఎల్‌ఐసీలో ఇన్వెస్ట్ చేసినవారికి జాక్ పాట్.. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ..

పెట్టుబడిదారులకు లైఫ్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) భారీ శుభవార్త అందించింది. ఇన్వెస్టర్లకు బోనస్ ప్రకటించింది. ఒక షేర్ కొంటే మరో షేర్ అదనంగా ఇవ్వనుంది. ఈ మేరకు ఎల్‌ఐసీ బోర్డు సమావేశంలో నిర్ణయానికి ఆమోదం తెలిపారు. దీంతో ఇది ఎల్‌ఐసీలో ఇన్వెస్ట్ చేసేవారికి జాక్ పాట్‌గా చెప్పవచ్చు. 1:1 నిష్పత్తిలో ఈక్విటీ షేర్లను జారీ చేసేందుకు సిద్దమయ్యారు ఇన్వెస్టర్లు కొనుగోలు చేసిన ప్రతీ షేర్‌కు అదనంగా ఉచితంగా మరో షేర్ వస్తుంది. ఉదాహరణకు మీరు 100…

Read More
Andhra Pradesh: పెన్షన్ల విధానంలో ఏపీ ప్రభుత్వం భారీ మార్పులు.. ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తులు.. పేపర్ విధానానికి స్వస్తి

Andhra Pradesh: పెన్షన్ల విధానంలో ఏపీ ప్రభుత్వం భారీ మార్పులు.. ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తులు.. పేపర్ విధానానికి స్వస్తి

ఏపీ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లను అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రతీ నెలా వారికి పెన్షన్లను పంపిణీ చేస్తోంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్ల విధానంలో కీలక మార్పులు చేస్తోంది. వీటి సేవలను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోకి మార్చింది. వీటి కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియ నుంచి జారీ చేసే ప్రక్రియ వరకు ప్రతీ పనిని డిజిటలైట్ చేసింది. దీని వల్ల ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు పారదర్శకత లభిస్తుందని కూటమి సర్కార్ తెలిపింది….

Read More
Hyderabad: వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు.. వెళ్తే చిక్కులు తప్పవు..

Hyderabad: వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు.. వెళ్తే చిక్కులు తప్పవు..

భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా మంగళవారం భాగ్యనగరంలో ట్రాఫిక్ పోలీసులు కీలక ఆంక్షలు విధించారు. సచివాలయం వద్ద ఉన్న భారీ అంబేద్కర్ విగ్రహానికి ప్రముఖులు, రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున నివాళులర్పించే అవకాశం ఉన్నందున.. ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయి. ప్రధాన మళ్లింపులు – మూసివేత మార్గాలు: నగరంలోని కీలక జంక్షన్ల వద్ద ట్రాఫిక్…

Read More
Krishna Vamshi : జూనియర్ ఎన్టీఆర్‏తో సినిమా.. ఎందుకు ప్లాప్ అయ్యిందో ఇప్పటికీ అర్థం కాదు.. డైరెక్టర్ కృష్ణ వంశీ..

Krishna Vamshi : జూనియర్ ఎన్టీఆర్‏తో సినిమా.. ఎందుకు ప్లాప్ అయ్యిందో ఇప్పటికీ అర్థం కాదు.. డైరెక్టర్ కృష్ణ వంశీ..

ప్రముఖ సినీ దర్శకుడు కృష్ణవంశీ రాఖీ సినిమా వెనుక ఉన్న కథను, దాని సామాజిక సందేశాన్ని, ఇతర చిత్ర విశేషాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. రాఖీ చిత్రం మహిళల వేధింపుల వంటి సున్నితమైన సామాజిక అంశాన్ని టచ్ చేశామని, ఈ సమస్య శతాబ్దాలుగా సమాజంలో ఉందని, కేవలం మీడియా వెలుగులోకి తీసుకురావడం వల్లనే ఇప్పుడు మరింత చర్చనీయాంశం అవుతోందని ఆయన అన్నారు. మనిషి ఉన్నంత కాలం ఈ సమస్య ఉంటుందని, దీనిని పరిష్కరించడమే తన లక్ష్యమని…

Read More
మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ పేరిట కోట్లాది రూపాయలకు కుచ్చుటోపీ

మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ పేరిట కోట్లాది రూపాయలకు కుచ్చుటోపీ

తాజాగా, ఈ సంస్థ డైరెక్టర్లు తమ పంథాను మార్చి ‘WAWE’ అనే కొత్త పేరుతో రంగంలోకి దిగారు. నల్గొండ పట్టణంలో రహస్యంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి, మల్టీ లెవల్ మార్కెటింగ్, పిరమిడ్ స్ట్రక్చర్ తరహాలో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. పక్కాసమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ సమావేశంపై మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో సంస్థకు చెందిన పదిమంది డైరెక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు వస్తాయంటూ చేసే నమ్మకద్రోహపు మాటలను…

Read More