PM లోన్ స్కీమ్ పేరుతో స్కామ్! మీకు కూడా ఇలాంటి మెసేజ్ వచ్చిందా?
సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకుని మోసగాళ్లు కొత్త పద్ధతులతో మోసాలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా ప్రధానమంత్రి లోన్ స్కీమ్ పేరిట రూ.3 లక్షల వరకు తక్షణ రుణం ఇస్తామని చెప్పే నకిలీ ప్రకటనలు సోషల్ మీడియా, యూట్యూబ్ వేదికలపై వైరల్ అవుతున్నాయి. ఈ ప్రకటనల ద్వారా ఆధార్ కార్డ్తో వెంటనే లోన్ పొందవచ్చని ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ వాదనలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. PIB ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఇటువంటి ఎలాంటి పథకం ప్రభుత్వం…