
IND vs PAK: ఓవర్ యాక్షన్ ఆటగాళ్లపై నిషేధం.. పాక్ జట్టుకు బిగ్ షాకివ్వనున్న బీసీసీఐ..?
India vs Pakistan: ఆసియా కప్ ఫైనల్లో భారత్, పాకిస్తాన్ తొలిసారిగా తలపడనున్నాయి. గత రెండు మ్యాచ్లలో పాకిస్తాన్ను టీమిండియా చిత్తుగా ఓడించింది. ఇప్పుడు, సెప్టెంబర్ 28న దుబాయ్లో జరిగే మ్యాచ్లో భారత జట్టు హ్యాట్రిక్ విజయాలు సాధించి తన టైటిల్ను కాపాడుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ టైటిల్ పోరుకు ముందు పాకిస్తాన్కు పెద్ద ఎదురుదెబ్బ తగలవచ్చు. అయితే, పాక్ ఇద్దరు ఆటగాళ్లు హారిస్ రౌఫ్, సాహిబ్జాదా ఫర్హాన్ నిషేధం ఎదుర్కోవలసి రావొచ్చు. దీనికి ప్రధాన కారణం…