Indian Railways: వేసవి ప్రయాణికులకు ఊరట.. వివిధ ప్రాంతాల మధ్య స్పెషల్’ ట్రైన్స్!
Indian Railways: వివిధ ప్రాంతాల మధ్య ‘సమ్మర్ వీక్లీ స్పెషల్’ రైళ్లువేసవి కాలంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే పలు గమ్యస్థానాల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు ఏప్రిల్ నెలలో అందుబాటులో ఉంటాయి. ఈ సమ్మర్ సీజన్లో ప్రత్యేక రైళ్ల వల్ల ప్రయాణికులకు ఎంతో ఉపశమనం కలిగించనున్నాయి. Driving License: డ్రైవర్ల ఆటో, ట్యాక్సీ లైసెన్స్ల రద్దు.. ఆ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అసలు మ్యాటర్ ఇదే! ముఖ్యమైన…