TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సర్వదర్శనం టోకెన్ల జారీలో మార్పులు
సమ్మర్ సీజన్ మొదలైంది.. విద్యార్ధుల పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి.. దీంతో తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అలర్ట్ జారీ చేసింది. తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్ల సమయాల్లో కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో మధ్యాహ్నం నుంచి టోకెన్లు ఇచ్చే విధానానికి స్వస్తి పలికి, భక్తుల సౌకర్యార్థం ఇకపై ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుంచే కౌంటర్లు ప్రారంభించనున్నట్లు వెల్లడించింది….