రూ.2.15 లక్షల ఆఫర్ ప్రకటించిన మారుతీ సుజుకీ! కొత్త కార్ కొనేవారికి పండగే!
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతీ సుజుకీ ఇండియా ఏప్రిల్ 2026లో వినియోగదారులను ఆకర్షించేందుకు తన ప్రీమియం నెక్సా లైనప్పై భారీ ఆఫర్లను ప్రకటించింది. కంపెనీ విడుదల చేసిన వివరాల ప్రకారం ఈ నెలాఖరు వరకు నెక్సా మోడళ్లపై గరిష్టంగా రూ.2.15 లక్షల వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లు ముఖ్యంగా ప్రీమియం సెగ్మెంట్ కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుని తీసుకువచ్చినవి. ఈ ఆఫర్ల పరిధిలో మారుతి సుజుకి ఇగ్నిస్పై రూ.50,000 వరకు, బలినోపై…