ధోని, కోహ్లీ, రోహిత్ ‘ఎవడైతే నాకేంటి’.. 14 ఫోర్లు, 14 సిక్సర్లతో తొక్కుకుంటూ పోతున్న సర్పంచ్ సాబ్..
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ విజయాల వెనుక ఆ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన నాయకత్వం, నిలకడైన బ్యాటింగ్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. గతంలో తడబడిన పంజాబ్ జట్టు, ఇప్పుడు శ్రేయాస్ కెప్టెన్సీలో ఆడిన నాలుగు మ్యాచ్లలోనూ విజయాలు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఈ సీజన్లో శ్రేయాస్ అయ్యర్ కేవలం కెప్టెన్గా నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా, బ్యాటర్గా కూడా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. క్లిష్ట సమయాల్లో క్రీజులోకి వచ్చి…