బద్దలైన అగ్నిపర్వతం.. విమాన సర్వీసులు బంద్
పర్వతం దగ్గరికి ఎవరూ వెళ్లకుండా పర్వతారోహకులు, సందర్శకులపై నిషేధం విధించారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. అగ్నిపర్వతం నుంచి బూడిద భారీగా ఎగసిపడుతుండటంతో జకార్తాలోని సోకార్నో-హట్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. మొత్తం 209 విమానాల రాకపోకలపై ప్రభావం పడగా, 22,800 మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. విస్ఫోటనంతో ఏర్పడ్డ రెండు బూడిద మేఘాలు జావా, సుమత్రా ద్వీపాల మధ్య ఉన్న సుండా జలసంధిలో ఉన్న అగ్నిపర్వతంలో ఆదివారం ఉదయం…