Video: సేమ్ సీన్ రిపీట్.. పాక్ కెప్టెన్‌కు చేయి ఇవ్వని సూర్య.. ముదిరిన ‘నో-హ్యాండ్‌షేక్’ వివాదం

Video: సేమ్ సీన్ రిపీట్.. పాక్ కెప్టెన్‌కు చేయి ఇవ్వని సూర్య.. ముదిరిన ‘నో-హ్యాండ్‌షేక్’ వివాదం

క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే మైదానంలో ఆటతో పాటు, మైదానం వెలుపల జరిగే ఘటనలు కూడా ఆసక్తికరంగా ఉంటాయి. ఆసియా కప్ 2025 సూపర్ 4 మ్యాచ్‌ సందర్భంగా మరోసారి అలాంటి వివాదమే చోటుచేసుకుంది. భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా మధ్య కరచాలనం లేకపోవడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఇవి కూడా చదవండి ఆసియా కప్ లీగ్ దశలో భారత్, పాకిస్తాన్ తలపడిన…

Read More
Pawan Kalyan: సుజిత్ చేసిన పనికి ఇలా వచ్చేశా.. వర్షాన్ని లెక్కచేయని పవన్..

Pawan Kalyan: సుజిత్ చేసిన పనికి ఇలా వచ్చేశా.. వర్షాన్ని లెక్కచేయని పవన్..

ఏపీ డిప్యూటీ సిఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ ఓజీ. డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, ఇమ్రాన్ హష్మీ కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. సెప్టెంబర్ 25న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ లో ఆదివారం సాయంత్రం ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్….

Read More
Video: వివాదంగా మారిన ఫఖర్ జమాన్ ఔట్.. కలకలం రేపి శాంసన్ క్యాచ్..

Video: వివాదంగా మారిన ఫఖర్ జమాన్ ఔట్.. కలకలం రేపి శాంసన్ క్యాచ్..

Fakhar Zaman Catch Controversy: ఆసియా కప్ 2025 సూపర్ 4 మ్యాచ్‌లో, పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ ఫఖర్ జమాన్ కేవలం 14 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా నెమ్మదిగా వేసిన బంతితో అతన్ని ట్రాప్ చేసి సంజు శాంసన్ చేతికి క్యాచ్ ఇచ్చాడు. అయితే, అవుట్ అయిన తర్వాత, ఫఖర్ జమాన్ థర్డ్ అంపైర్ నిర్ణయంతో సంతోషంగా లేనందున తీవ్రంగా బాధపడ్డాడు. వాస్తవానికి, బంతి ఫఖర్ జమాన్ బ్యాట్ వెలుపలి…

Read More
Viral: శబ్దాలు వస్తుంటే లారీ టైరు నుంచి గాలి పోతుందేమో అనుకున్నాడు.. కానీ సీటు కిందే కుంపటి

Viral: శబ్దాలు వస్తుంటే లారీ టైరు నుంచి గాలి పోతుందేమో అనుకున్నాడు.. కానీ సీటు కిందే కుంపటి

హర్యానా రాష్ట్రంలోని అంబాలాలో ఓ లారీ డ్రైవర్‌ భయానక అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. తన సీటు కింద ఏకంగా ఏడు అడుగుల నాగుపాము తిష్టవేసి ఉండటంతో అతను షాక్‌కు గురయ్యాడు. దాదాపు 300 కిలోమీటర్ల ప్రయాణం పూర్తయ్యాక పాము విషయం బయటపడింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌ నుంచి అంబాలాకు లారీ వస్తుండగా.. ప్రయాణం మధ్యలో డ్రైవర్‌కు క్యాబిన్‌లో ఏదో హిస్‌ శబ్దం వినిపించింది. మొదట అది టైరు నుంచి గాలి లీకేజీ వల్ల వచ్చిందని భావించి పెద్దగా పట్టించుకోలేదు. రాత్రి…

Read More
బాధ్యత మరవని కార్మికుడు.. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన విద్యుత్ శాఖ ఉద్యోగి!

బాధ్యత మరవని కార్మికుడు.. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన విద్యుత్ శాఖ ఉద్యోగి!

హైదరాబాద్‌ మహానగరం జీడిమెట్ల పరిధిలోని షాపూర్ నగర్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఓ విద్యుత్ శాఖ ఉద్యోగి ఆర్డిజన్ ప్రాణాలు కోల్పోయాడు. విద్యుత్ షాక్‌తో ప్రమాదవశాత్తు ఆర్టిజన్ రాంబాబు (35) ప్రమాదవశాత్తు మృతి చెందారు. నిలిచినపోయి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంలో భాగంగా విద్యుత్ స్తంభంపైకి ఎక్కి మరమత్తులు చేస్తుండగా విద్యత్ షాక్‌కు గురై ఆర్డిజన్ రాంబాబు దుర్మరణం పాలయ్యారు. షాపూర్ నగర్ నివాసముంటున్న రాంబాబు (35) ఆర్టిజన్‌గా షాపూర్ నగర్ సబ్ స్టేషన్-2…

Read More
Dulquer Salman: ఓటీటీలోకి బాక్సాఫీస్ సంచలనం కొత్త లోక.. స్పందించిన దుల్కర్ సల్మాన్.. ఏమన్నారంటే..

Dulquer Salman: ఓటీటీలోకి బాక్సాఫీస్ సంచలనం కొత్త లోక.. స్పందించిన దుల్కర్ సల్మాన్.. ఏమన్నారంటే..

సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో దుల్కర్ సల్మాన్ ఒకరు. మమ్ముట్టి తనయుడిగా సినీరంగంలో అడుగుపెట్టిన ఈ హీరో.. ఇప్పుడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగు, మలయాళం భాషలలో వరుస హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు నిర్మాతగానూ సక్సెస్ అయ్యారు. ఆయన నిర్మించిన లేటేస్ట్ మూవీ లోక చాప్టర్ 1 ; చంద్ర. ఒక ఉమెన్ సూపర్ హీరో కథ ఆధారంగా విడుదలైన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటించింది. ఇందులో నజ్లానే, టోవినో థామస్, డాన్స్…

Read More
అప్పుడు పిల్లల టీవీ యాంకర్.. ఇప్పుడు కిర్రెక్కించే కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్..

అప్పుడు పిల్లల టీవీ యాంకర్.. ఇప్పుడు కిర్రెక్కించే కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్..

చాలా మంది హీరోయిన్స్ కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న రోల్స్ చేసి ఇప్పుడు స్టార్స్ గా రాణిస్తున్నారు. కొంతమంది టీవీ సీరియల్స్ లు, యాంకర్స్ గా చేసి కూడా హీరోయిన్స్ గా మారిన వారు ఉన్నారు. అలాగే పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ గా మారింది. నటిగా తనను తాను నిరూపించుకుంటుంది ఆ ముద్దుగుమ్మ . అందం అభినయంతో కుర్రాళ్లను కట్టిపడేసింది. అలాగే తనదైన స్టైల్…

Read More
పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించిన బ్రిటన్ సహా 3 దేశాలు.. కేవలం గుర్తింపు ఇస్తే సరిపోతుందా?

పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించిన బ్రిటన్ సహా 3 దేశాలు.. కేవలం గుర్తింపు ఇస్తే సరిపోతుందా?

పాలస్తీనాను బ్రిటన్ స్వతంత్ర దేశంగా గుర్తించింది. ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ ఈ విషయాన్ని ప్రకటించారు. బ్రిటన్‌తో పాటు, కెనడా, ఆస్ట్రేలియా కూడా పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించాయి. ఫ్రాన్స్ త్వరలో పాలస్తీనాను గుర్తించనున్నట్లు తెలిపింది. పాలస్తీనాను గుర్తించిన మొదటి G7 దేశం కెనడాగా నిలిచింది. భారతదేశం, చైనాతో సహా ప్రపంచవ్యాప్తంగా 140 కి పైగా దేశాలు ఇప్పటికే పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించాయి. పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించడం జిహాదిస్ట్ సంస్థ హమాస్‌కు బహుమతి అని…

Read More
ఓజీ సినిమా మొదటి టికెట్‌ ధర అక్షరాలా రూ.లక్ష.. ఎందుకంటే

ఓజీ సినిమా మొదటి టికెట్‌ ధర అక్షరాలా రూ.లక్ష.. ఎందుకంటే

పవన్‌ కళ్యాణ్‌ అభిమాని, జనసేన కార్యకర్త అయిన శ్రీరామలోచన్‌ అనే వ్యక్తి పవన్‌మీద అభిమానంతో ఆ సినిమా మొదటి టికెట్‌ తనే కొనుగోలు చేయాలనుకున్నారు. అనుకున్నట్టుగానే ఏకంగా లక్షరూపాయలు వెచ్చించి మొదటి షో మొదటి టికెట్‌ను కొనుగోలు చేశారు. ఆ సొమ్మును ఏదైనా సామాజిక కార్యక్రమానికి ఉపయోగించాలని థియేటర్‌ యజమానిని కోరారు. థియేటర్‌ యజమాని పవన్‌ కూడా పవన్‌ కళ్యాణ్‌ అభిమాని కావడంతో శ్రీరామలోచన్‌ ప్రతిపాదన అతనికి నచ్చి మొదటి టికెట్‌ను అతనికి లక్ష రూపాయలకు విక్రయించారు….

Read More
క్విట్‌ సోషల్ మీడియా..అధ్యయనంలో సంచలన రిపోర్ట్

క్విట్‌ సోషల్ మీడియా..అధ్యయనంలో సంచలన రిపోర్ట్

ఒక నివేదిక ప్రకారం, అనేక మంది సెలబ్రిటీలు, అనుష్క, ఐశ్వర్య, లక్ష్మీ వంటి హీరోయిన్లు సహా, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు వీడ్కోలు చెబుతున్నారు. వారితో పాటు, వ్యాపార, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. ట్రోలింగ్ మరియు నెగటివ్ కామెంట్లతో కలిగే మానసిక ఒత్తిడి ఇందుకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. కాలేజీ విద్యార్థులపై చేసిన అధ్యయనంలో, ఫోన్‌ను ఒక గంట పాటు పక్కన పెట్టమని చెప్పినప్పుడు, వారు తీవ్రమైన ఒత్తిడికి…

Read More