rajeshchukka117@gmail.com

Gold: ఇది ట్రైలరే.. 24 గంటల్లో 128 డాలర్లు పెరిగిన బంగారం.. వెండిపై రాబర్ట్ కియోసాకి బ్లాస్టింగ్ కామెంట్స్..

Gold: ఇది ట్రైలరే.. 24 గంటల్లో 128 డాలర్లు పెరిగిన బంగారం.. వెండిపై రాబర్ట్ కియోసాకి బ్లాస్టింగ్ కామెంట్స్..

ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సాంప్రదాయ కరెన్సీల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ, పెట్టుబడిదారులు వెంటనే అప్రమత్తం కావాలని ఆయన హెచ్చరించారు. బంగారం ధరలు ఒక్కరోజులోనే ఏకంగా 128 డాలర్లు పెరిగిందని చెప్పారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా డాలర్ బలహీనపడటం, పెరుగుతున్న ద్రవ్యోల్బణ భయాలు…

Read More
హోలీ రోజు నుంచి ఈ మూడు రాశుల వారి దశ తిరగడం పక్కా.. కూర్చొన్న చోటుకే డబ్బు

హోలీ రోజు నుంచి ఈ మూడు రాశుల వారి దశ తిరగడం పక్కా.. కూర్చొన్న చోటుకే డబ్బు

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహాలు, రాశులు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, వీటి ప్రభావం అన్ని రాశుల వారి పైన పడనుంది. వారిలో మూడు రాశుల వారికీ అన్ని రకాలుగా మంచి జరగనుంది. Source link

Read More
Jai Shri Ram: దండకారణ్యంలో శ్రీరాముడి చారిత్రక ఆనవాళ్లు.. వనవాసం కాలం నాటి రహస్య ఆలయాలు

Jai Shri Ram: దండకారణ్యంలో శ్రీరాముడి చారిత్రక ఆనవాళ్లు.. వనవాసం కాలం నాటి రహస్య ఆలయాలు

శ్రీరాముడు తన 14 ఏళ్ల వనవాసంలో అత్యధిక కాలాన్ని దండకారణ్యంలోనే గడిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర భూమిలో శ్రీరాముడి అడుగుజాడలకు సంబంధించిన అనేక రహస్య క్షేత్రాలు దశాబ్దాలుగా వెలుగు చూడకుండా ఉన్నాయి. టీవీ9 దృశ్యం కార్యక్రమం ద్వారా ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం తగ్గడంతో అదృశ్యమైన రామాయణ కాలం నాటి ప్రదేశాలు ఇప్పుడు బయటి ప్రపంచానికి పరిచయమయ్యాయి. ఈ ప్రాంతంలో శ్రీరాముడు మహాదేవుడిని పూజించిన శివాలయం అవశేషాలు, శ్రీరాముడు, సీతాదేవి పండ్లు తిన్న…

Read More
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ క్లోజ్ ఫ్రెండ్.. 16 ఏళ్ల తర్వాత స్నేహితుడి కోసం.. ఈయన ఎవరో తెలుసా..?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ క్లోజ్ ఫ్రెండ్.. 16 ఏళ్ల తర్వాత స్నేహితుడి కోసం.. ఈయన ఎవరో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. చివరిసారిగా ఓజీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు పవన్. మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇందులో శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. అలాగే డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ గబ్బర్ సింగ్ తర్వాత మరోసారి వీరిద్దరి కాంబో రిపీట్ కాబోతుండడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. అలాగే గబ్బర్ సింగ్…

Read More
Viral News: తనను కాటేసిన పాముతో హాస్పిటల్‌కు వచ్చిన యువకుడు.. డాక్టర్స్ ఏం చేశారంటే

Viral News: తనను కాటేసిన పాముతో హాస్పిటల్‌కు వచ్చిన యువకుడు.. డాక్టర్స్ ఏం చేశారంటే

తనను కాటేసిన పామును చంపి దాని కళేబరాన్ని తీసుకొని ఓ యువకుడు నేరుగా హాస్పిటల్‌కు వెళ్లిన ఘటన నెల్లూరు జిల్లా కోవూరులో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. కోవ్వూరులోని భగత్ సింగ్ కాలనీకి చెందిన చెందిన వలీ అనే యువకుడు.. స్థానికంగా ఉన్న ఓ హోటల్‌లో భోజనం చేసేందుకు వెళ్లాడు. అతను భోజనం చేస్తున్న సమయంలో అటుగా వచ్చిన ఓ రక్తపింజరి అతన్ని కాటు వేసింది. దీంతో అప్రమత్తమైన యువకుడు ఆ పామునే చంపేసి, దాని కళేబరంతో…

Read More
Sanju Samson : సంజు శాంసన్ విశ్వరూపం..వరల్డ్ కప్ చరిత్రలోనే అదిరిపోయే ప్రపంచ రికార్డు

Sanju Samson : సంజు శాంసన్ విశ్వరూపం..వరల్డ్ కప్ చరిత్రలోనే అదిరిపోయే ప్రపంచ రికార్డు

Sanju Samson : టీ20 వరల్డ్ కప్ 2026లో కేరళ కుర్రాడు సంజు శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఇన్నాళ్లూ తన టాలెంటును గుర్తించలేదని బాధపడ్డ అభిమానులందరికీ తన బ్యాట్‌తోనే అదిరిపోయే సమాధానం ఇచ్చాడు. వెస్టిండీస్‌తో జరిగిన చావోరేవో తేల్చుకోవాల్సిన పోరులో సంజు శాంసన్ శివమెత్తాడు. 196 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో అజేయంగా 97 పరుగులు చేసి, భారత్‌ను 5 వికెట్ల తేడాతో గెలిపించడమే కాకుండా.. ఏకంగా వరల్డ్ రికార్డులనే తిరగరాశాడు. టీమిండియాను సెమీఫైనల్‌కు చేర్చిన సంజు,…

Read More
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. నేడు శ్రీవారి ఆలయం బంద్.. తిరిగి దర్శనాలు అప్పుడే..

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. నేడు శ్రీవారి ఆలయం బంద్.. తిరిగి దర్శనాలు అప్పుడే..

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ జారీ చేసింది. చంద్రగ్రహణం సందర్బంగా మంగళవారం ఆలయాన్ని మూసివేయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఆలయ ముఖ ద్వారాలు బంద్ చేయనున్నారు.  ఉదయం 9 గంటలకు గర్భాలయంతో పాటు మహాద్వారం తలుపులు మూసివేయనున్నారు. గ్రహణం మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభం కానుండగా.. సాయంత్రం 6.47 గంటలకు ముగియనుంది. అనంతరం శుద్ది, పుణ్యాహవచనం కార్యక్రమాలు నిర్వహించి ఆలయాన్ని ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత రాత్రి 8.30…

Read More
Telangana: రైతులకు ఇది కదా కావాల్సింది.. అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..

Telangana: రైతులకు ఇది కదా కావాల్సింది.. అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..

తెలంగాణ వ్యవసాయ రంగంలో సరికొత్త విప్లవానికి రేవంత్ రెడ్డి సర్కార్ శ్రీకారం చుట్టింది. సాగును ఆధునీకరించడం, రైతులకు కూలీల ఖర్చు తగ్గించడమే లక్ష్యంగా భారీ సబ్సిడీతో వ్యవసాయ డ్రోన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కార్యాచరణను వెల్లడించారు. పంటలకు పురుగుమందులు, సూక్ష్మ పోషకాలను పిచికారీ చేసేందుకు డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో డ్రోన్‌పై 40 శాతం సబ్సిడీ లేదా గరిష్టంగా…

Read More
నేడే చంద్ర గ్రహణం.. ఆ ఒక్క రాశి వారికి రాబోయే ప్రమాదాలు, గండాలు తప్పవు.. మీరున్నారా?

నేడే చంద్ర గ్రహణం.. ఆ ఒక్క రాశి వారికి రాబోయే ప్రమాదాలు, గండాలు తప్పవు.. మీరున్నారా?

ఇక ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం నేడు మధ్యాహ్నం నుంచి ఏర్పడనుంది. అయితే, దీని ప్రభావం మనం దేశంలో కూడా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, 12 రాశుల్లో ఒక రాశి వారికి కష్టాలతో పాటు పెద్ద గండాలు కూడా తప్పవంటున్నారు. మరి, ఆ రాశి ఏంటో ఇక్కడ చూద్దాం. Source link

Read More
మైక్రో అపెక్స్ వన్ ట్రెండ్‌లో భద్రతా లోపాలు! యూజర్లకు CERT-In హెచ్చరిక

మైక్రో అపెక్స్ వన్ ట్రెండ్‌లో భద్రతా లోపాలు! యూజర్లకు CERT-In హెచ్చరిక

ట్రెండ్ మైక్రో అపెక్స్ వన్ నడుపుతున్న వారికి బిగ్‌ అలర్ట్‌ జారీ అయింది. దేశంలోని సైబర్ సెక్యూరిటీ వాచ్‌డాగ్ అయిన CERT-In, అపెక్స్ వన్ 2019 (ఆన్-ప్రిమైసెస్, SaaS), macOS వెర్షన్, ట్రెండ్ విజన్ వన్ ఎండ్‌పాయింట్‌తో సహా అనేక ట్రెండ్ మైక్రో ఉత్పత్తులలో కొన్ని ప్రధాన భద్రతా లోపాలు ఉన్నాయని పేర్కొంది. ఈ హెచ్చరిక చిన్నది కాదు. ఇది క్రిటికల్ అని రేటింగ్ పొందింది, 2026 ఫిబ్రవరి 27న ప్రచురించబడిన ప్రభుత్వం స్వంత వల్నరబిలిటీ నోట్…

Read More