rajeshchukka117@gmail.com

Pathum Nissanka : గ్రౌండ్ క్లీనర్ కొడుకు సంచలనం.. సెంచరీ వేస్ట్ అయినా.. ఏకంగా విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్

Pathum Nissanka : గ్రౌండ్ క్లీనర్ కొడుకు సంచలనం.. సెంచరీ వేస్ట్ అయినా.. ఏకంగా విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్

Pathum Nissanka : ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే మాట వినే ఉంటారు. కానీ, మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్న ఆటగాడు ఒకే మ్యాచ్‌లో ఏకంగా మూడు పెద్ద రికార్డులు సృష్టించాడు. ఆ అద్భుత ప్రదర్శన శ్రీలంక స్టార్ బ్యాట్స్‌మెన్ పతుమ్ నిస్సాంకదే. సెప్టెంబర్ 26న భారత్‌తో జరిగిన ఆసియా కప్ 2025 సూపర్-4 మ్యాచ్‌లో అతను అద్భుతమైన ఆటతీరు కనబరిచాడు. అతను ఎంత గొప్పగా ఆడాడో, అతని వెనుక ఉన్న జీవిత కథ కూడా అంతే…

Read More
దీపావళి వేళ వినియోగదారులకు ఫోన్‌ పే బంపర్‌ ఆఫర్‌ వీడియో

దీపావళి వేళ వినియోగదారులకు ఫోన్‌ పే బంపర్‌ ఆఫర్‌ వీడియో

దసరా, దీపావళి పండుగల సమయంలో వ్యాపార సంస్థలు వినియోగదారులను ఆకర్షించేందుకు భారీగా ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌ పే వినియోగదారుల కోసం ఒక ప్రత్యేక బీమా పథకాన్ని తిరిగి ప్రారంభించింది. దీపావళి వేడుకల సందర్భంగా బాణసంచా కాల్చడం ద్వారా జరిగే ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ కల్పించేందుకు ఈ పథకం ఉద్దేశించబడింది. కేవలం రూ.11 ప్రీమియంతో రూ.25,000 విలువైన బీమా పాలసీని ఫోన్‌ పే అందిస్తోంది. ఈ పాలసీ కింద…

Read More
ఇక ఆ దేశానికి ట్రైన్‌లో వెళ్లిపోవచ్చు! డైరెక్ట్‌ రైల్వే లైన్‌ ప్రాజెక్ట్‌ను స్టార్ట్‌ చేసిన ఇండియా

ఇక ఆ దేశానికి ట్రైన్‌లో వెళ్లిపోవచ్చు! డైరెక్ట్‌ రైల్వే లైన్‌ ప్రాజెక్ట్‌ను స్టార్ట్‌ చేసిన ఇండియా

భారత్‌, భూటాన్ మధ్య మొట్టమొదటి రైల్వే లైన్‌ నిర్మాణం కోసం భూసేకరణ వేగవంతం అయింది. ఇది వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్ట్ ప్రతిపాదిత 69 కిలో మీటర్ల రైలు మార్గం కలిగి ఉంది. కోక్రాఝర్-గెలెఫు రైలు మార్గాన్ని ప్రత్యేక రైల్వే ప్రాజెక్ట్ (SRP)గా నియమించాయి. రైల్వే చట్టం 1989 ప్రకారం.. ఈ వారం ఈశాన్య సరిహద్దు రైల్వే (NFR) నోటిఫికేషన్ జారీ చేసింది. మార్చి 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూటాన్ పర్యటన సందర్భంగా భారత్‌, భూటాన్…

Read More
MGBS బస్టాండ్‌ తాత్కాలిక మూసివేత..! బస్సుల రాకపోకలు రద్దు..

MGBS బస్టాండ్‌ తాత్కాలిక మూసివేత..! బస్సుల రాకపోకలు రద్దు..

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 27: హైదరాబాద్‌ MGBSను మూసీ వరద చుట్టుముట్టిన నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ కీలక ప్రకటన వెలువరించారు. మూసీ న‌దికి భారీ వ‌ర‌ద నేప‌థ్యంలో ఎంబీజీఎస్ ప్రాంగ‌ణంలోకి వ‌ర‌ద నీరు చేరింది. దీంతో ఎంజీబీఎస్ బ‌స్ స్టేష‌న్ నుంచి బ‌స్సుల రాక‌పోక‌ల‌ను టీజీఎస్ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసింది. ఎంబీజీఎస్ నుంచి బ‌య‌లుదేరే బ‌స్సుల‌ను హైద‌రాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి సంస్థ న‌డుపుతోందని సజ్జనార్‌ సోషల్ మీడియా వేదికగా ఎక్స్ ఖాతాలో ట్వీట్‌ చేశారు….

Read More
తిరుమల బ్రహ్మోత్సవాల్లో గోల్డ్‌ మ్యాన్‌ వీడియో

తిరుమల బ్రహ్మోత్సవాల్లో గోల్డ్‌ మ్యాన్‌ వీడియో

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలగిరులు భక్తజన సందరంగా మారాయి. తిరువీధుల్లో మలయప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలోనే గోల్డ్‌ మ్యాన్‌గా పేరొందిన విజయ్ కుమార్ కూడా శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చారు. హైదరాబాద్‌కు చెందిన హోప్ ఫౌండేషన్ ఛైర్మన్ అయిన విజయ్ కుమార్, మెడలో భారీ గొలుసులు, చేతులకు కడియాలు, ఉంగరాలతో సహా ఒంటిపై దాదాపు ఆరు కిలోల బంగారాన్ని ధరించి స్వామివారి సేవలో పాల్గొన్నారు. మరిన్ని…

Read More
Navaratri: దుర్గా నవరాత్రుల్లో అమ్మవారికి అస్సలు సమర్పించకూడని పండ్లివే..

Navaratri: దుర్గా నవరాత్రుల్లో అమ్మవారికి అస్సలు సమర్పించకూడని పండ్లివే..

నవరాత్రులు తొమ్మిది రోజులు దుర్గాదేవి తొమ్మిది వేర్వేరు రూపాలను పూజిస్తారు. ప్రతిరోజు దేవి ఒక ప్రత్యేక రూపాన్ని ఆరాధించి, ఆమెకు ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించడం సంప్రదాయం. ఈ విధంగా చేయడం వల్ల భక్తులకు అమ్మ ఆశీర్వాదం లభిస్తుంది. నవరాత్రి సమయంలో పూజ మాత్రమే కాదు, ఆహారం విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం. ఈ తొమ్మిది రోజులు ఆహారం పూర్తిగా సాత్వికంగా ఉండాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసాహారం, మద్యం వాడకం పూర్తిగా నిషేధం. భక్తులు రోజు…

Read More
ఇకపై 100 శాతం సుంకాలు భారత కంపెనీలపై ట్రంప్‌ టారిఫ్‌ బాంబ్ వీడియో

ఇకపై 100 శాతం సుంకాలు భారత కంపెనీలపై ట్రంప్‌ టారిఫ్‌ బాంబ్ వీడియో

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత కంపెనీలపై మరోసారి సుంకాల బాంబు వేశారు. అక్టోబర్ 1 నుండి భారత ఫార్మా ఉత్పత్తులపై ఏకంగా 100 శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించారు. అమెరికాలో తయారయ్యే ఫార్మా ఉత్పత్తులకు మాత్రం సుంకాలు ఉండబోవని తెలిపారు. ఏటా భారత్ నుంచి అమెరికాకు 10 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులు దిగుమతి అవుతున్నాయి.ఫార్మాతో పాటు, అప్హోల్స్టర్డ్ ఫర్నిచర్ పై 30%, భారీ ట్రక్కులపై 25% మరియు కిచెన్ క్యాబినెట్, బాత్రూమ్…

Read More
అవసరం అయితేనే బయటికెళ్లండి వాతావరణ శాఖ వార్నింగ్‌ బెల్‌ వీడియో

అవసరం అయితేనే బయటికెళ్లండి వాతావరణ శాఖ వార్నింగ్‌ బెల్‌ వీడియో

ఏపీ, తెలంగాణా రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి, రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. రాబోయే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.తెలంగాణాలోని 16 జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచనతో పాటు, 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉందని తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల,…

Read More
Sai Pallavi: మేడమ్ సర్ మేడమ్.. బికినీ ఫోటోలపై సాయి పల్లవి రియాక్షన్ ఇదే.. ఒక్క వీడియోతో ఇచ్చిపడేసిందిగా..

Sai Pallavi: మేడమ్ సర్ మేడమ్.. బికినీ ఫోటోలపై సాయి పల్లవి రియాక్షన్ ఇదే.. ఒక్క వీడియోతో ఇచ్చిపడేసిందిగా..

ప్రస్తుతం దక్షిణాది సినిమా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది సాయి పల్లవి. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ.. ట్రెడిషనల్, న్యాచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది ఈ అమ్మడు. సహజమైన నటనతో అడియన్స్ మనసులు గెలుచుకుంది. ఫిదా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ అమ్మడు.. కంటెంట్, పాత్ర ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటించి లేడీ పవర్ స్టార్ క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా సినిమాల్లోనే కాకుండా బయట సైతం ఎంతో పద్దతిగా కనిపిస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. సినిమా…

Read More
లుంగీ, చెప్పులు ధరించి బైక్‌ నడపడం నేరమా..?వీడియో

లుంగీ, చెప్పులు ధరించి బైక్‌ నడపడం నేరమా..?వీడియో

ఇటీవల సోషల్ మీడియాలో లుంగీ, చెప్పులు ధరించి వాహనం నడిపితే జరిమానా పడుతుందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, మోటార్ వాహన చట్టం ప్రకారం ఇది నిజం కాదు. సవరించిన మోటార్ వాహనాల చట్టం 2019 ప్రకారం, హాఫ్ షర్ట్, లుంగీ లేదా చెప్పులు ధరించి వాహనం నడపడం నేరం కాదు, దీనిపై ఎటువంటి చలనా విధించరు. కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరి సైతం ట్రాఫిక్ నిబంధనలపై తప్పుడు అవగాహనను నివారించాలని సూచించారు. మరిన్ని…

Read More