rajeshchukka117@gmail.com

Kishan Reddy: ఆ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు అడ్డంకులు తొలగించండి: సీఎంకు కేంద్రమంత్రి లేఖ

Kishan Reddy: ఆ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు అడ్డంకులు తొలగించండి: సీఎంకు కేంద్రమంత్రి లేఖ

హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించే లక్ష్యంతో NH-163 (పాత NH-202) పై రూ. 265 కోట్ల వ్యయంతో 1.5 కిలోమీటర్ల పొడవైన 4 వరుసల ఫ్లైఓవర్‌ను కేంద్ర ప్రభుత్వం నిర్మించిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. 2025 మే 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించినప్పటికీ, కింద ఉండాల్సిన సర్వీస్ రోడ్డు నిర్మాణం మాత్రం అసంపూర్తిగానే మిగిలిపోయిందని ఆయన పేర్కొన్నారు. 2018లో ఈ ప్రాజెక్టు మంజూరైనప్పటికీ, కొన్ని శక్తులు అడ్డుతగులుతుండటం వల్ల భూసేకరణ…

Read More
Kishan Reddy: ఆ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు అడ్డంకులు తొలగించండి: సీఎంకు కేంద్రమంత్రి లేఖ

Gas Cylinder: ఇంట్లో గ్యాస్ సిలిండర్లు వాడేవారికి భారీ ఊరట.. కేంద్రం అత్యవసర ఆదేశాలు.. తక్షణం అమల్లోకి..

ఇంట్లో గ్యాస్ సిలిండర్లు వాడేవారికి కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. గృహ అవసరాల కోసం ఉపయోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేకుండా చేసేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా వినియోగదారులకు అంతరాయం లేకుండా సిలిండర్లను సరఫరా చేసేందుకు గ్యాస్ సరఫరా కంపెనీలకు కీలక ఆదేశాలు శుక్రవారం జారీ చేసింది. అవేంటంటే.. గ్యాస్ కంపెనీలకు పలు పరిమితులు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి గ్యాస్ కంపెనీలు గృహ వినియోగదారులకు సిలిండర్లను పంపిణీ చేయడానికి అత్యంత…

Read More
Kishan Reddy: ఆ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు అడ్డంకులు తొలగించండి: సీఎంకు కేంద్రమంత్రి లేఖ

Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్‌మీడియా వాడకంపై నిషేధం.. అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సీఎం!

ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇది చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి వ్యసనంగా మారిపోయింది. ఈ సోషల్ మీడియా వాడకం వల్ల పిల్లలపై చిన్నప్పటి నుంచే ప్రతికూల ప్రభావం పడుతుంది. దీనికి చెక్ పెట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం కఠినమైన డిజిటల్ నియమాలను ప్రవేశపెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగాలో మొదటగా రాష్ట్రంగా 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధిస్తున్న రాష్ట్ర…

Read More
Kishan Reddy: ఆ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు అడ్డంకులు తొలగించండి: సీఎంకు కేంద్రమంత్రి లేఖ

అబద్ధం చెప్పేవారిని సింపుల్‌గా ఇలా కనిపెట్టేయండి.. సైకాలజీ ట్రిక్స్ ఇవే..

మనతో మాట్లాడుతున్న వ్యక్తులు నిజం చెబుతున్నారా లేక అబద్ధమా? ఇది తేల్చడం ఎవరికైనా సవాలుతో కూడుకున్న పని. అయితే అవతలి వ్యక్తి ప్రవర్తన, మాట తీరు, శరీర భాష లో వచ్చే మార్పులను గమనిస్తే కొన్ని సత్యాలను ఇట్టే పట్టేయవచ్చని మానసిక నిపుణులు చెబుతున్నారు. నిజం చెప్పడం కంటే అబద్ధం అల్లడానికి మెదడుకు ఎక్కువ శక్తి ఖర్చవుతుంది. అబద్ధాన్ని నమ్మదగినదిగా సృష్టించే క్రమంలో కలిగే మానసిక ఒత్తిడి శరీర భాషలో వ్యక్తమవుతుంది. 2008 నాటి ఒక అధ్యయనం…

Read More
Kishan Reddy: ఆ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు అడ్డంకులు తొలగించండి: సీఎంకు కేంద్రమంత్రి లేఖ

త్వరలో ఏలియన్లు భూమి మీదకు వస్తారా.. మనకు ముప్పు తప్పదా.. బాబా వంగా ఏం చెప్పారంటే..

2025 నుంచి ప్రకృతి విలయతాండవం ఆడటం చూస్తున్నాము. ఇక 2026 మొదటి నుంచే భూకంపాలు, వరదలు, ప్రమాదాలు లాంటివి చూస్తున్నాము. ఇక సమయంలో బాబా వంగా చెప్పిన జోస్యం గుర్తువస్తుంది. ఇప్పుడు ఒక వైపు ఇరాన్ , ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం గురించి బాబా వంగా ముందుగానే అంచనాలు వేసి చెప్పారు. అలాగే, కరోనా గురించి కూడా ఆమె ఎలా చెప్పిందో అలాగే జరిగింది. ఈ ఏడాది నవంబర్ ఒక అంతరిక్ష నౌక భూమి…

Read More
Kishan Reddy: ఆ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు అడ్డంకులు తొలగించండి: సీఎంకు కేంద్రమంత్రి లేఖ

Tollywood : జర్నలిస్ట్ కావాలనుకున్న అమ్మడు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్.. ఫిట్నెస్‏తో చంపేస్తోన్న వయ్యారి..

హీరోయిన్ శ్రద్ధా దాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జర్నలిజం చదువుతూ సినీరంగంలోకి అడుగుపెట్టింది. ముంబైలోని బెంగాలీ కుటుంబంలో జన్మించిన. ఆమె ముంబై విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా (జర్నలిజం) డిగ్రీని పొందింది. ఆమె జర్నలిస్ట్ కావాలని అనుకున్నారు, కానీ అనుహ్యంగా మోడలింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. శ్రద్ధా నటనను సీరియస్‌గా తీసుకుంది. ఆమె నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD)లో పియూష్ మిశ్రా, చిత్తరంజన్ గిరి వంటి ప్రముఖ నటులతో కలిసి థియేటర్ వర్క్‌షాప్‌లకు హాజరైంది….

Read More
Kishan Reddy: ఆ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు అడ్డంకులు తొలగించండి: సీఎంకు కేంద్రమంత్రి లేఖ

Divvela Madhuri: మరోసారి వివాదంలో దివ్వెల మాధురి

తిరుమల కొండపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, బిగ్‌బాస్ ఫేమ్ దివ్యల మాధురి దంపతులు ఇటీవల మరో వివాదంలో చిక్కుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం తిరుమలలోని ఓ గెస్ట్ హౌస్‌లో బిగ్‌బాస్ ఫేమ్ తనుజ పుట్టినరోజు వేడుకలు నిర్వహించి, కేక్ కట్ చేశారు. తిరుమల నిబంధనల ప్రకారం కొండపైకి కేకులు తీసుకువెళ్లడం, వాటిని కట్ చేయడం నిషేధం. ఈ నిబంధనలను మాధురి ఉల్లంఘించడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch:…

Read More
Kishan Reddy: ఆ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు అడ్డంకులు తొలగించండి: సీఎంకు కేంద్రమంత్రి లేఖ

Donald Trump: ఇరాన్‌కు మరోసారి ట్రంప్‌ వార్నింగ్

ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వార్నింగ్ వచ్చింది. ఇరాన్ తన సైన్యం ఆయుధాలు వీడాలని, లేదంటే బలమైన సైనిక చర్య తప్పదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ దూకుడు చర్యలు కొనసాగిస్తే లేదా దాడులను పెంచితే, అమెరికా శక్తివంతమైన సైనిక బలగంతో ప్రతిస్పందించవచ్చని ట్రంప్ హెచ్చరించారు. “ఇరాన్ ని దక్కించుకోవడానికి ఇదే సరైన సమయం,” అని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. అమెరికా…

Read More
Kishan Reddy: ఆ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు అడ్డంకులు తొలగించండి: సీఎంకు కేంద్రమంత్రి లేఖ

Vijay-Trisha: ఒకే కారులో, ఒకే కలర్ డ్రెస్ లో వచ్చిన విజయ్.. త్రిష.. నెట్టింట హల్ చల్

తమిళ సినీ నటుడు విజయ్, నటి త్రిష కృష్ణన్ ఇటీవల ఒక వివాహ రిసెప్షన్‌లో కలిసి కనిపించారు. ఒకే కారులో, ఒకే రంగు దుస్తులలో వారు వేదికకు చేరుకున్నారు. ఈ జంట ట్రెడిషనల్ అవుట్‌ఫిట్‌లలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. తమిళ సినీ నిర్మాత, వ్యాపారవేత్త కల్పతి సురేష్ కుమారుడి వివాహ వేడుకలో వారి హాజరు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. విజయ్ భార్య సంగీత ఇటీవల ఆయనపై విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. ఒక నటితో…

Read More
Kishan Reddy: ఆ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు అడ్డంకులు తొలగించండి: సీఎంకు కేంద్రమంత్రి లేఖ

Andhra Pradesh: ఏపీలో కొత్త ఇళ్ల మంజూరుకు ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే.. రెడీగా ఉండండి..

ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ ఉగాది కానుకగా తీపికబురు అందించింది. ఉగాది రోజున ఇల్లు లేని వారికి కొత్త వాటిని మంజూరు చేయనుంది. ఈ మేరకు లక్ష టిడ్కో ఇళ్లను ఉగాది రోజున పేదలకు పంపిణీ చేయనున్నట్లు అసెంబ్లీలో మంత్రి నారాయణ ప్రకటించారు. ఈ నెల 18న లక్ష మందికి ఇళ్లను అందించనున్నట్లు వెల్లడించారు. జూన్ నాటికి టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని, ఈ మేరకు హడ్కో నుంచి రూ.4,451 కోట్ల రుణం అందినట్లు తెలిపారు….

Read More