rajeshchukka117@gmail.com

Andhra Weather: ద్రోణి ప్రభావంతో ఏపీలోని ఈ ప్రాంతాల్లో పిడుగులతో వర్షాలు

Andhra Weather: ద్రోణి ప్రభావంతో ఏపీలోని ఈ ప్రాంతాల్లో పిడుగులతో వర్షాలు

దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తర అంతర కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో ఆదివారం కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించారు. ఆదివారం(21-09-25) : ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో…

Read More
Bigg Boss 9 Telugu : రీతూ దెబ్బకు పవన్ కెప్టెన్సీ గోవిందా.. వీడియోతో చెక్ పెట్టిన నాగార్జున..

Bigg Boss 9 Telugu : రీతూ దెబ్బకు పవన్ కెప్టెన్సీ గోవిందా.. వీడియోతో చెక్ పెట్టిన నాగార్జున..

బిగ్‏బాస్ సీజన్ 9 రెండో వారం నడుస్తోంది. ఇప్పుడు సెకండ్ వీక్ ఎలిమినేషన్ దగ్గరపడింది. కానీ రెండు వారాల్లోనే హౌస్ లో గొడవలు మరింత హీటెక్కాయి. కెప్టెన్సీ టాస్కులో రచ్చ రచ్చ చేశారు. టెనెంట్స్, ఓనర్స్ గట్టిగానే కష్టపడ్డారు. చివరకు సంచాలక్ గా ఉన్న రీతూ చౌదరి.. ముందు నుంచి అనుకున్నట్లుగానే తన ఫ్రెండ్ డిమాన్ పవన్ ను కెప్టెన్ చేసేసింది. నువ్వు కెప్టెన్ కావాలని ముందే డిమాన్ పవన్ ను అడిగిన రీతూ.. టాస్కులో మాత్రం…

Read More
APP Application 2025: ఏపీపీ పోస్టులకు మీరూ దరఖాస్తు చేశారా? అయితే మీకు ఇదే చివరి ఛాన్స్‌..

APP Application 2025: ఏపీపీ పోస్టులకు మీరూ దరఖాస్తు చేశారా? అయితే మీకు ఇదే చివరి ఛాన్స్‌..

అమరావతి, సెప్టెంబర్‌ 20: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు కీలక అప్‌డేట్ జారీ చేసింది. ఈ పోస్టుల దరఖాస్తు సమయంలో పొరపాటున తప్పుడు సమాచారం నింపామంటూ కొందరు అభ్యర్ధులు మెయిల్స్‌ చేశారు. దీనిపై స్పందించిన పోలీసు నియామక మండలి (AP SLPRB) ఛైర్మన్‌ రాజీవ్‌కుమార్‌ మీనా.. అభ్యర్ధులు తమ దరఖాస్తుల్లో సవరణలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు సెప్టెంబరు 22వ…

Read More
Telangana News: అమానుషం.. మద్యం మత్తులో.. ఏడాది కూతుర్ని బండకేసి కొట్టిన తండ్రి!

Telangana News: అమానుషం.. మద్యం మత్తులో.. ఏడాది కూతుర్ని బండకేసి కొట్టిన తండ్రి!

ఏడుపు ఆపట్లేదనే కోపంతో ఏడాది వయసున్న కుమార్తెను మద్యం మత్తులో ఉన్న తండ్రి అతి కారతకంగా హత్య చేసిన ఘటన సూర్యాపేట జిల్లాలో వెలుగు చూసింది. స్థానికుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట నగరానికి చెందిన వెంకటేశ్‌ అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇతని ప్రస్తుతం ఏడాది వయస్సున్న కుమార్తె కూడా ఉంది. అయితే ఈ మధ్యకాలంలో వెంకటేశ్‌ తాగుడుకు బానిసగా…

Read More
Navratri Recipes: ఉపవాసానికి పర్ఫెక్ట్ స్నాక్.. ఈసారి సగ్గుబియ్యం టిక్కీని ఇలా ప్రయత్నించండి!

Navratri Recipes: ఉపవాసానికి పర్ఫెక్ట్ స్నాక్.. ఈసారి సగ్గుబియ్యం టిక్కీని ఇలా ప్రయత్నించండి!

నవరాత్రి ఉపవాసాల సమయంలో చాలామందికి సాయంత్రం వేళల్లో ఏదైనా స్నాక్స్ తినాలనిపిస్తుంది. అదే సమయంలో రుచి, ఆరోగ్యంతో పాటు ఉపవాసానికి సరిపోయేలా ఉండే స్నాక్ ను ఎంచుకోవడం కష్టం. అయితే, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసేందుకు సగ్గుబియ్యం టిక్కీ ఒక అద్భుతమైన ఎంపిక. కావాల్సిన పదార్థాలు: పెద్ద బంగాళాదుంప: 1 సగ్గుబియ్యం: ½ కప్పు జీలకర్ర పొడి: ½ టీస్పూన్ తరిగిన పచ్చిమిర్చి: ½ టీస్పూన్ రాక్ సాల్ట్: 1 టేబుల్ స్పూన్ వేరుశెనగ నూనె: 2-3…

Read More
Video: మ్యాచ్‌ తర్వాత ఒమన్‌ క్రికెటర్లతో సూర్యకుమార్‌ యాదవ్‌ ఏం మాట్లాడాడో తెలుసా?

Video: మ్యాచ్‌ తర్వాత ఒమన్‌ క్రికెటర్లతో సూర్యకుమార్‌ యాదవ్‌ ఏం మాట్లాడాడో తెలుసా?

ఆసియా కప్‌ 2025లో భాగంగా శుక్రవారం ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ తర్వాత టీమిండియా కెప్టెన్‌ ఒమన్‌ జట్టు ఆటగాళ్లతో సరదాగా మాట్లాడాడు. సూర్య ఏదో చెబుతుంటే ఒమన్‌ జట్టు ఆటగాళ్లంతా చుట్టూ చేరి ఎంతో శ్రద్ధగా విన్నారు. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అయితే ఇంతకీ ఒమన్‌ క్రికెటర్లతో సూర్య ఏం మాట్లాడాడు అని చాలా మంది క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా…

Read More
Optical Illusion: మెదడుకు మేత.. ఈ ఫోటోలో ఉన్న రెండో వ్యక్తిని 12 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపులు.. ట్రై చేయండి!

Optical Illusion: మెదడుకు మేత.. ఈ ఫోటోలో ఉన్న రెండో వ్యక్తిని 12 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపులు.. ట్రై చేయండి!

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు మన కళ్లకు భ్రమ కలిగించడమే కాకుండా.. మన మెదడుకు కూడా పనిచెప్తాయి. అందుకే చాలా మంది వాటిని పరిష్కరించడానికి ఇష్టపడతారు. వాటిని సాల్వ్‌ చేసిన తర్వాత వారీ ఒక రమైన సంతోషాన్ని పొందుతారు. మీరు కూడా అలాంటి పజిల్ గేమ్‌లను ఇష్టపడే వారు అయితే.. మీకోసం అలాంటి ఒక చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ మీకు ఇచ్చే టాస్క్‌ ఏమిటంటే పైన మీకు కనిపిస్తున్న చిత్రంలో రెండో మనిషి ఎక్కడున్నారో మీరు 12 సెకన్లలో…

Read More
Actress Hema: మంచు విష్ణు ఏం చేస్తున్నారు? మా అసోసియేషన్‌పై విరుచుకుపడిన హేమ.. ఏం జరిగిందంటే?

Actress Hema: మంచు విష్ణు ఏం చేస్తున్నారు? మా అసోసియేషన్‌పై విరుచుకుపడిన హేమ.. ఏం జరిగిందంటే?

గత కొన్ని రోజులుగా సినిమాలకు, సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు సీనియర్ నటి హేమ. అయితే శనివారం (సెప్టెంబర్ 20) ఆమె సడెన్ గా ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తో పాటు ప్రెసిడెంట్ మంచు విష్ణుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మంచు విష్ణు మీరు ఏం చేస్తున్నారు? . గతం లో కూడా ఇలానే మహిళలపై మాట్లాడితే చర్యలు తీసుకోలేదు. దయ చేసి వెంటనే మీరు రియాక్ట్…

Read More
మోహన్ లాల్‌కు దాాదా సాహెబ్ అవార్డు..

మోహన్ లాల్‌కు దాాదా సాహెబ్ అవార్డు..

మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్‌కు కేంద్రం అత్యున్నత అవార్డు ప్రకటించింది. ఆయన్ని దాదాసాహెబ్ అవార్డుతో సత్కరించనుంది. ఈ నెల 23న ఈ అవార్డును ప్రదానం చేయనుంది. సినిమా ఇండస్ట్రీకి ఆయన చేసి సేవలకు గానూ కేంద్రం ఈ అవార్డు ప్రకటించింది. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు…

Read More
Bhuvanagiri: నన్ను చావు పిలుస్తోందంటూ..! ఊహించని పని చేసిన బ్యాంక్‌ మేనేజర్‌

Bhuvanagiri: నన్ను చావు పిలుస్తోందంటూ..! ఊహించని పని చేసిన బ్యాంక్‌ మేనేజర్‌

ఈ మధ్యకాలంలో నేరాలు ఎలా పెరిగిపోతున్నాయో.. బలవన్మరణాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. చిన్న చిన్న కారణాలతో కొంతమంది తమ జీవితాలను అర్థాంతరంగా చాలిస్తున్నారు. కుటుంబ కలహాలతో కొంతమంది, అప్పుల బాధతో మరి కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే కొంతమంది ఆత్మహత్యలకు కారణాలు చాలా చిత్రవిచిత్రంగా ఉంటున్నాయి. తాజాగా ఓ బ్యాంక్‌ మేనేజర్‌ తనకు ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవంటూనే చావు తనను పిలిస్తోందంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బీబీ నగర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి…

Read More