rajeshchukka117@gmail.com

Hitech Highway: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త హైటెక్ హైవే ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. తగ్గనున్న దూరం

Hitech Highway: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త హైటెక్ హైవే ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. తగ్గనున్న దూరం

తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్. త్వరలో మరో కొత్త గ్రీన్ ఫీల్డ్ హైవే అందుబాటులోకి రానుంది. యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే ఖమ్మం-దేవరపల్లి మధ్య నిర్మించారు. ఈ నాలుగు లైన్ల హైవే పనులు ఇప్పటికే దాదాపుగా పూర్తి అవ్వగా.. మే నెలలో ప్రారంభించేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) సన్నాహాలు చేస్తోంది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ హైవే ఒక్కటి కూడా అందుబాటులో లేదు. దీంతో ఇదే తొలి రోడ్డుగా…

Read More
Milk: పాలలోని తెలుపు.. యూరియా, డిటర్జెంట్‌తో వచ్చిందా..? ఇంటి వద్దే కల్తీ పాలను ఇలా గుర్తించండి..!

Milk: పాలలోని తెలుపు.. యూరియా, డిటర్జెంట్‌తో వచ్చిందా..? ఇంటి వద్దే కల్తీ పాలను ఇలా గుర్తించండి..!

మన రోజువారీ జీవితంలో పాలు అత్యంత ముఖ్యమైన ఆహారం. అయితే, మనం ఆరోగ్యకరం అని నమ్మే ఈ పాలలో భయంకరమైన, సంక్లిష్టమైన కల్తీ జరుగుతోందన్న ప్రమాదకర నిజం వెలుగులోకి వస్తోంది. పాలను పోలిన రసాయనాల మిశ్రమాలు మన ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తున్నాయి. పాలను కల్తీ చేసేందుకు మోసగాళ్లు వివిధ పద్ధతులను అవలంబిస్తున్నారు. కూరగాయల నూనె, యూరియా, డిటర్జెంట్లు, కాస్టిక్ సోడా వంటి రసాయనాలను నీటిలో కలిపి అచ్చం పాలు లాగే కనిపించే సింథటిక్ పాలను తయారు…

Read More
ED విచారణకు అనిల్ అంబానీ..! ఏకంగా రూ.15,700 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్

ED విచారణకు అనిల్ అంబానీ..! ఏకంగా రూ.15,700 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్

రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్‌ అంబానీ గురువారం మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఢిల్లీ కార్యాలయం ముందు హాజరయ్యారు. అత్యున్నత ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ ఆయన ముంబైలోని ఇంటిని రూ.3,716 కోట్ల విలువతో అటాచ్ చేసిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. ఆసియాలో అత్యంత ధనవంతుల్లో ఒకరైన ముఖేష్‌ అంబానీ తమ్ముడు అయిన అనిల్ అంబానీకి ఒకప్పుడు భారీ వ్యాపార సామ్రాజ్యం ఉండేది. అయితే గత రెండు దశాబ్దాలుగా…

Read More
ఉదయం లేవడంతోనే కళ్ళు తిరుగుతున్నాయా.. అయితే, మీకు ఈ లోపాలు ఉన్నట్లే!

ఉదయం లేవడంతోనే కళ్ళు తిరుగుతున్నాయా.. అయితే, మీకు ఈ లోపాలు ఉన్నట్లే!

చలికాలం మొదలయ్యిదంటే చాలు తల తిరుగుడు సమస్యతో ఎంతో మంది బాధ పడుతుంటారు. ఉదయం లేవడంతోనే కింద పడిపోతుంటారు. ఇంకొందరికి అయితే తలనొప్పి కూడా బాగా వస్తుంది. సరైన నిద్ర లేకపోవడం : రాత్రిపూట లేట్ గా పడుకున్నప్పుడు మీ మెదడు పనితీరు మందగిస్తుంది. ఎందుకంటే, అప్పటి వరకు లైట్ ను చూస్తూ ఉంటారు దీని వలన నిద్ర సరిగా పట్టక తల తిరుగుతుంది. విటమిన్ డి లోపం: విటమిన్ డి లోపం ఉన్నవారిలో కూడా ఉదయం…

Read More
Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ అలెర్ట్.. జాగ్రత్త సుమీ..

Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ అలెర్ట్.. జాగ్రత్త సుమీ..

తిరుమల వెంకన్న భక్తులు బి అలర్ట్ అంటోంది టీటీడీ. నకిలీ వెబ్‌సైట్ల తో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తుంది. అధికారిక వెబ్‌సైట్ ద్వారానే బుకింగ్స్ చేయాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేస్తుంది. తిరుమలలో వసతి గదులు ఇప్పిస్తామంటూ భక్తులను మోసం చేస్తున్న దళారులు, నకిలీ వెబ్‌సైట్లపై టీటీడీ అప్రమత్తమై ఈ మేరకు భక్తులను అలెర్ట్ చేస్తోంది. కేరళకు చెందిన సికె సురేష్ బాబు అనే భక్తుడు తిరుమలలో కర్ణాటక ప్రవాసి సౌధ పేరుతో గదులు ఏర్పాటు చేస్తామన్న వ్యక్తి…

Read More
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ 5 అంశాలు మరవకండి!

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ 5 అంశాలు మరవకండి!

ఈ రోజుల్లో వైద్య ఖర్చులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రతి కుటుంబానికి అవసరమైన ఆర్థిక రక్షణగా మారింది. అయితే పాలసీ తీసుకునే ముందు కొన్ని ముఖ్య విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. సరైన సమ్‌ ఇన్షూర్డ్‌ ఎంపిక.. పాలసీలో ఎంత మొత్తానికి కవరేజ్‌ తీసుకోవాలనే విషయం అత్యంత కీలకం. నగరాల్లో వైద్య ఖర్చులు అధికంగా ఉండటంతో కనీసం రూ.5 లక్షలు నుంచి రూ.10 లక్షల వరకు కవరేజ్‌ ఉండాలని నిపుణులు చెబుతున్నారు….

Read More
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఇంకెన్ని రోజులు కురుస్తాయి..? ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఇంకెన్ని రోజులు కురుస్తాయి..? ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. దీంతో పాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలోనే.. వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది. గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. దక్షిణ…

Read More
కోడిని పొదిగించేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే..?

కోడిని పొదిగించేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే..?

కోడిగుడ్లు పొదిగించి ఆరోగ్యకరమైన కోడిపిల్లలను పొందడానికి సరైన జాగ్రత్తలు, పద్ధతులను పాటించడం అత్యవసరం. నాటుకోడి గుడ్లు పెట్టిన రోజు నుండి సరిగ్గా 21 రోజులకు పిల్లలు పొదగడం జరుగుతుంది. గుడ్ల నుండి పిల్లలు పూర్తిగా బయటకు రావడానికి సుమారు 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. పిల్లలు ఒక్కొక్కటిగా గుడ్లను పొడుచుకుంటూ బయటకు వస్తాయి. కోడి పొదిగే స్థలాన్ని మనకు అనుకూలంగా, దగ్గరగా ఏర్పాటు చేసుకోవాలి. పొదిగేటప్పుడు కోడి ఆరోగ్యం బాగుండాలంటే, రోజు తప్పించి రోజు…

Read More
నమ్మి ఇంట్లోకి రానిచ్చిన పాపానికి.. నిండా ముంచిన అల్లుడు.. తేరుకోలేకపోతున్న కుటుంబం!

నమ్మి ఇంట్లోకి రానిచ్చిన పాపానికి.. నిండా ముంచిన అల్లుడు.. తేరుకోలేకపోతున్న కుటుంబం!

అల్లుడు అంటే అత్తాగారి కుటుంబానికి గర్వకారణం అని చెబుతారు, కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నహ్తౌర్‌లోని కైపట్ల ప్రాంతంలో, ఒక అల్లుడు ఈ సంబంధాన్ని దెబ్బతీశాడు. ఇది ఒక మోసగాడు అల్లుడి కథను చెబుతుంది. అతను తన తప్పులను మన్నించాలంటూ.. కన్నీళ్లు పెట్టుకుంటూ తన అత్తమామల ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత, మొదటి అవకాశంలోనే, భార్య తోపాటు అత్తమామలకు విషం ఇచ్చి, కోట్ల విలువైన సంపదతో ఉడాయించాడు. తన ఏకైక చెవిటి, మూగ కుమార్తెకు మద్దతుగా ఉంటానని నమ్మి,…

Read More
Hyderabad: అమ్మనాన్నలు నీ మంచి కోసమే చెప్పారు కద చిన్నా…

Hyderabad: అమ్మనాన్నలు నీ మంచి కోసమే చెప్పారు కద చిన్నా…

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పరిధిలోని సయ్యద్‌నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. మొబైల్‌లో గేమ్స్ ఆడవద్దని తండ్రి మందలించడంతో ఐదో తరగతి చదువుతున్న బాలుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, బాలుడు చిన్న వయసులోనే తల్లిని కోల్పోయాడు. అనంతరం తండ్రి ఇర్ఫాన్ ఖాన్ మళ్లీ వివాహం చేసుకోవడంతో బాలుడు మారు తల్లి వద్ద పెరుగుతున్నాడు. ఇటీవల కాలంలో స్కూల్‌కు వెళ్లకుండా మొబైల్ ఫోన్‌లో ఎక్కువ సమయం గడుపుతూ గేమ్స్ ఆడుతున్నాడని…

Read More