rajeshchukka117@gmail.com

Rain Alert: వణుకు పుట్టిస్తోన్న వరుస అల్పపీడనాలు.. ఇక తెలుగు రాష్ట్రాలపై వరుణుడి దండయాత్ర

Rain Alert: వణుకు పుట్టిస్తోన్న వరుస అల్పపీడనాలు.. ఇక తెలుగు రాష్ట్రాలపై వరుణుడి దండయాత్ర

ఏపీని వరుస అల్పపీడనాలు వణుకు పుట్టిస్తున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో నేడు(సెప్టెంబర్ 22న) ఓ అల్పపీడనం ఏర్పడనుండగా.. 25న మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 25వ తేదీ నుంచి మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయంది. సముద్రంలో వేటకు వెళ్ళిన మత్స్యకారులు వెంటనే తిరిగిరావాలని సూచించారు. ఆదివారం సింగరాయకొండలో 69.5మిమీ. అత్యధిక వర్షపాతం నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం,…

Read More
Video: అందుకే గొడవ పెట్టుకున్న..! రౌఫ్‌తో మాటల యుద్ధంపై అసలు విషయం పెట్టిన అభిషేక్‌ శర్మ!

Video: అందుకే గొడవ పెట్టుకున్న..! రౌఫ్‌తో మాటల యుద్ధంపై అసలు విషయం పెట్టిన అభిషేక్‌ శర్మ!

ఆసియా కప్‌ 2025లో భాగంగా ఆదివారం జరిగిన భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌లో వివాదాలు చోటు చేసుకున్నాయి. ఫైటర్‌ జెట్‌ యాక్షన్‌తో వివాదానికి కారణమైన హరీస్‌ రౌఫ్‌.. ఆ తర్వాత శుబ్‌మన్‌ గిల్‌, అభిషేక్‌ శర్మతో గొడవకు దిగి మరో కాంట్రవర్సీకి సెంటర్‌గా నిలిచాడు. పాకిస్థాన్‌ ఇచ్చిన టార్గెట్‌ను తమ సూపర్‌ బ్యాటింగ్‌తో సులువుగా మార్చేశాడు భారత ఓపెనర్లు అభిషేక్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌. ఇది ఏ మాత్రం జీర్ణించుకోలేని పాకిస్థాన్‌ ఆటగాళ్లు అకారణంగా అభిషేక్‌, గిల్‌ను గెలకడం…

Read More
Andhra News: అనకాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తృటిలో తప్పించుకున్న ప్రయాణికులు

Andhra News: అనకాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తృటిలో తప్పించుకున్న ప్రయాణికులు

అనకాపల్లి జిల్లాలో ఆర్టీసీ ప్రయాణికులకు ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. ఆగి ఉన్న గ్యాస్ ట్యాంకర్‌ను ఆర్టిసి బస్సు బలంగా ఢీకొంది. ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ అవ్వడం మొదలైంది. ప్రయాణికుల అందరిలో ఒకటే ఆందోళన.. ఇంతలోనే రంగంలోకి దిగారు పోలీసులు.. వెంటనే ట్రాఫిక్‌ను మళ్ళించారు. దాదాపు రెండు గంటలపాటు అధికారులు హైరానా పడ్డారు. ఎట్టకేలకు గ్యాస్ క్లియర్ కావడంతో.. ప్రయాణికులందరినీ సురక్షితంగా బస్సులోంచి బయటకు దించారు. ప్రమాదంలో ఎవరికి ఏమి కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు….

Read More
Navaratri 2025: నవరాత్రుల్లో అమ్మవారికి ఈ పువ్వు సమర్పించండి.. దుర్గమ్మ ఆశీస్సులతో ఇంట్లో లక్ష్మి తిష్టవేసుకుంటుంది..

Navaratri 2025: నవరాత్రుల్లో అమ్మవారికి ఈ పువ్వు సమర్పించండి.. దుర్గమ్మ ఆశీస్సులతో ఇంట్లో లక్ష్మి తిష్టవేసుకుంటుంది..

శారదీయ నవరాత్రిలోని ఒకొక్క రోజు దుర్గాదేవి విభిన్న రూపానికి అంకితం చేయబడింది. ప్రతి రూపం పూజకు దాని సొంత నిర్దిష్ట పదార్థాలు, పువ్వులు ఉంటాయి. పురాణ గ్రంథాల ప్రకారం కొన్ని పువ్వులు దేవతకు చాలా ప్రియమైనవి. వీటిలో పారిజాత పువ్వు అత్యంత పవిత్రమైనది. అరుదైనదిగా పరిగణించబడుతుంది. ఈ పువ్వుతో అమ్మవారికి పూజ చేయడం వలన ఇంటికి ఆనందం, శ్రేయస్సు , అదృష్టాన్ని తెస్తుందని.. దీనిని అమ్మవారికి సమర్పించడం వలన దేవత ఆశీర్వాదాలు సులభంగా లభిస్తాయని నమ్ముతారు. అమ్మవారి…

Read More
Abhishek Sharma : పాక్ పై అభిషేక్ శర్మ విశ్వరూపం.. ఫస్ట్ బాల్‎కే సిక్స్..  ప్రపంచ రికార్డు సృష్టించిన యంగ్ ప్లేయర్

Abhishek Sharma : పాక్ పై అభిషేక్ శర్మ విశ్వరూపం.. ఫస్ట్ బాల్‎కే సిక్స్.. ప్రపంచ రికార్డు సృష్టించిన యంగ్ ప్లేయర్

Abhishek Sharma : పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంలో ఓపెనర్ అభిషేక్ శర్మ కీలక పాత్ర పోషించారు. తన బ్యాటింగ్‌తో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే ఆయన ఓ ప్రపంచ రికార్డును కూడా సృష్టించారు. పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం సాధించడంలో ఓపెనర్ అభిషేక్ శర్మ కీలక పాత్ర పోషించాడు. దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్ బౌలర్లను చిత్తు చేస్తూ కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు….

Read More
Radhika Sarathkumar: హీరోయిన్ రాధిక ఇంట్లో తీవ్ర విషాదం.. శోకసంద్రంలో సినీపరిశ్రమ..

Radhika Sarathkumar: హీరోయిన్ రాధిక ఇంట్లో తీవ్ర విషాదం.. శోకసంద్రంలో సినీపరిశ్రమ..

సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి గీత ఆదివారం రాత్రి కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 86 సంవత్సరాలు. కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆదివారం రాత్రి 9.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. గీత మృతి పట్ల ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దివంగత సీనియర్ నటుడు ఎం.ఆర్ రాధా భార్య. తమిళ చిత్ర పరిశ్రమ, సామాజిక వర్గాలకు ఆమె…

Read More
Horoscope Today: ఈ రాశివారు పట్టిందల్లా బంగారమే.. సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే

Horoscope Today: ఈ రాశివారు పట్టిందల్లా బంగారమే.. సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) రోజంతా మీకు అనుకూలంగా సాగిపోతుంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విలాసాల మీద ఖర్చు తగ్గించుకోవడం మంచిది. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేపట్టి లాభాలు ఆర్జిస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. కుటుంబంతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులకు సహాయం చేస్తారు. వృషభం…

Read More
Video: ఛీ.. వీళ్లింక మారరా? పాక్‌ బౌలర్‌ ఫైటర్‌ జెట్‌ యాక్షన్‌..! దాని అర్థమేంటి?

Video: ఛీ.. వీళ్లింక మారరా? పాక్‌ బౌలర్‌ ఫైటర్‌ జెట్‌ యాక్షన్‌..! దాని అర్థమేంటి?

ఆసియా కప్‌ 2025లో భాగంగా ఆదివారం జరిగిన సూపర్‌ ఫోర్‌ మ్యాచ్‌లో టీమిండియా పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఈ టోర్నీలో భారత్‌ చేతిలో పాక్‌కు ఇది రెండో పరాజయం. లీగ్‌ దశలో కూడా పాక్‌ను యువ భారత జట్టు ఘోరంగా ఓడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే రిజల్ట్‌ రిపీట్‌ అయింది. టీమిండియా 6 వికెట్ల తేడాతో పాక్‌పై ఘన విజయం సాధించింది. భారత బౌలర్లు, బ్యాటర్లు అద్భుతంగా రాణించి, సూపర్‌ 4లో తొలి విజయాన్ని…

Read More
Asia Cup 2025 : భారత్ జోరు ముందు.. పాక్ బేజారు.. ఆసియా కప్ పాయింట్స్ టేబుల్ షేక్

Asia Cup 2025 : భారత్ జోరు ముందు.. పాక్ బేజారు.. ఆసియా కప్ పాయింట్స్ టేబుల్ షేక్

Asia Cup 2025 : ఆసియా కప్ 2025లో భారత జట్టు విజయాల పరంపరను కొనసాగిస్తోంది. సూపర్-4లో తమ తొలి మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో ఈ టోర్నమెంట్‌లో భారత్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో సూపర్-4 పాయింట్స్ టేబుల్‌లో పెద్ద మార్పు చోటుచేసుకుంది. టీమిండియా బంగ్లాదేశ్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకుంది. బంగ్లాదేశ్ రెండో స్థానానికి పడిపోయింది. పాకిస్థాన్ ఈ టేబుల్‌లో చివరి స్థానంలో ఉంది….

Read More
AP, Telangana News Live: జీఎస్టీ పొదుపు పండుగ.. ప్రతి ఇల్లు స్వదేశీకి చిహ్నంగా మారాలిః మోదీ – Telugu News | Andhra Pradesh, Telangana, Latest news Live Updates, New GST rates, Breaking,Political News Headlines 22st Sep 2025

AP, Telangana News Live: జీఎస్టీ పొదుపు పండుగ.. ప్రతి ఇల్లు స్వదేశీకి చిహ్నంగా మారాలిః మోదీ – Telugu News | Andhra Pradesh, Telangana, Latest news Live Updates, New GST rates, Breaking,Political News Headlines 22st Sep 2025

జీఎస్టీ సంస్కరణలతో కొత్త చరిత్ర మొదలవుతోందని అన్నారు ప్రధాని మోదీ. ఇవి అన్ని రంగాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉండబోతున్నాయన్నారు. జీఎస్టీ తగ్గింపు వల్ల పేదలు, మధ్యతరగతికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ మార్పులు రాష్ట్రాల అభివృద్ధికి దోహదం చేస్తాయని వివరించారు. దీని వల్ల ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందని ప్రధాని అన్నారు. జీఎస్టీ సంస్కరణలు భారత వృద్ధిరేటుకు మరింత దోహదం చేస్తామన్నారు.పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుందని.. ఆత్మనిర్భర్‌ భారత్‌కు మరింత ఊతమిస్తాయని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. మరోవైపు దేశ…

Read More