rajeshchukka117@gmail.com

Iron Rich Food: మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. ఐరన్ లోపం ఉన్నట్లే.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి..

Iron Rich Food: మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. ఐరన్ లోపం ఉన్నట్లే.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి..

స్త్రీ ఆరోగ్యంగా ఉండడానికి ఇనుము ఒక ముఖ్యమైన ఖనిజం. ఇది శరీరం హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. శరీరమంతా ఆక్సిజన్‌ సరఫరా అయ్యేలా చేస్తుంది. శరీరంలో ఇనుము లోపం ఉంటే.. అలసట, తలతిరగడం, జుట్టు రాలడం, రక్తహీనత వంటి సమస్యలు వస్తాయి. మహిళలకు ముఖ్యంగా గర్భధారణ, ఋతుస్రావం, తల్లిపాలు ఇచ్చే సమయంలో ఎక్కువ ఐరన్ అవసరం. అందువల్ల మహిళలు తమ ఆహారంలో ఐరన్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవడం చాలా ముఖ్యం. ప్రతి స్త్రీ వారానికి ఒకసారి ఇనుము…

Read More
Watch Video: గర్బా డ్యాన్స్‌ చేస్తుండగా సెడెన్‌ ఎంట్రీ.. అంతలోనే ఓ యువతిని పట్టుకుని..

Watch Video: గర్బా డ్యాన్స్‌ చేస్తుండగా సెడెన్‌ ఎంట్రీ.. అంతలోనే ఓ యువతిని పట్టుకుని..

మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లాలో ఓ మహిళ సినీ ఫక్కీలో కిడ్నాప్‌ అయింది. ఖాన్‌పురాలోని భావ్‌సర్ ధర్మశాలలో మహిళలు, యువతులు గర్బా డ్యాన్స్‌ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు అక్కడకు వచ్చారు. డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న ఒక మహిళను పట్టుకుని అక్కడి నుంచి లాక్కెళ్లారు. ఇది చూసి అక్కడున్న వారు షాక్‌ అయ్యారు. వారి నుంచి ఆ మహిళను కాపాడేందుకు ఒక యువతి ప్రయత్నించింది. అయితే ఆ గుంపులోని ఒక మహిళ ఆమెను…

Read More
Turmeric Water: వామ్మో.. పసుపు నీళ్లు తాగుతున్నారా..? ఇక మీ బాడీ షెడ్డుకే!

Turmeric Water: వామ్మో.. పసుపు నీళ్లు తాగుతున్నారా..? ఇక మీ బాడీ షెడ్డుకే!

ఈ మధ్య సోషల్‌ మీడియా, ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్‌ ఇచ్చే చిట్కాలను చాలా మంది గుడ్డిగా ఫాలో అవుతున్నారు. దీని వల్ల కొన్ని సార్లు అనారోగ్యం బారీన కూడా పడుతున్నారు. ఇలా ఫాలో అయ్యే వాటిలో ఇప్పుడు ఎక్కవ మంది పాటిస్తున్నది. ఖాళీ కడుపుతో వేడి నీటిలో పసుపు కలుపుకొని తాగడం. ఇలా తాగడం ఆరోగ్యానికి హానికరమణి ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పసుపులోని అద్భుతమైన మూలకం ‘కర్కుమిన్’ మన శరీరంలో మంటను తగ్గిస్తుంది, క్యాన్సర్‌తో పోరాడుతుంది, రోగనిరోధక శక్తిని…

Read More
IND vs PAK: ఒక్క మాటతో పాక్‌ పరువుతీసిన సూర్య భాయ్‌! ఓటమి బాధలో పాక్‌ను ఇంకా ఏడిపించేలా..

IND vs PAK: ఒక్క మాటతో పాక్‌ పరువుతీసిన సూర్య భాయ్‌! ఓటమి బాధలో పాక్‌ను ఇంకా ఏడిపించేలా..

2025 ఆసియా కప్ సూపర్ ఫోర్స్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యాచ్‌ తర్వాత భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విలేకరుల సమావేశంలో పాక్‌ పరువుతీశాడు. రెండు జట్ల మధ్య ఉన్న చారిత్రాత్మక పోటీ గురించి ప్రశ్నించినప్పుడు.. పోటీ ఏకపక్షంగా మారిందని అన్నారు. మీరందరూ ఈ రైవల్రీ గురించి ప్రశ్నలు అడగడం మానేయాలి. 15 లేదా 20 మ్యాచ్‌లు ఆడిన తర్వాత 7-7 లేదా 8-7 అయితే దాన్ని రైవల్రీ…

Read More
Anupama Parameswaran: మేసేజ్ చేసిన రెండు రోజులకే చనిపోయాడు.. జీవితలో మర్చిపోలేని బాధ.. అనుపమ..

Anupama Parameswaran: మేసేజ్ చేసిన రెండు రోజులకే చనిపోయాడు.. జీవితలో మర్చిపోలేని బాధ.. అనుపమ..

తెలుగు సినిమా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. అఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత శతమానం భవతి సినిమాతో హిట్ ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. తక్కువ సమయంలోనే అందం, అభినయంతో కట్టిపడేసింది. ఇటీవలే మలయాళంతోపాటు తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది. కొన్ని రోజుల క్రితం కిష్కింధపురి సినిమాతో అడియన్స్ ముందుకు…

Read More
Rat on Board: ఇండిగో విమానంలో ఎలుక, భయాందోళనకు గురైన ప్రయాణికులు.. విమానం 3 గంటలు లేటు..

Rat on Board: ఇండిగో విమానంలో ఎలుక, భయాందోళనకు గురైన ప్రయాణికులు.. విమానం 3 గంటలు లేటు..

ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఇండిగో విమానంలో ఎలుక కనిపించింది. దీంతో ప్రయాణీకులు భయాందోళనలకు గురయ్యారు. ఎలుక కోసం విమానం మూడు గంటలు ఆలస్యం అయింది. భద్రతా కారణాల దృష్ట్యా విమానాన్ని నిలిపివేశారు. ప్రయాణికులందరినీ దింపి విమానాశ్రయ లాంజ్‌కు తరలించారు. ఢిల్లీ నుంచి ఇండిగో విమానం మధ్యాహ్నం 2:10 గంటలకు కాన్పూర్ విమానాశ్రయానికి చేరుకుంది. తిరిగి మధ్యాహ్నం 2:55 గంటలకు కాన్పూర్ నుంచి ఢిల్లీకి బయలుదేరాల్సి ఉంది. టేకాఫ్‌కు ముందు.. సిబ్బంది, కొంతమంది ప్రయాణికులు…

Read More
Lionel Messi : ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్… 14 ఏళ్ల తర్వాత భారత్‌కు రాబోతున్న మెస్సీ..  కన్ఫర్మ్ చేసిన సీఎం

Lionel Messi : ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్… 14 ఏళ్ల తర్వాత భారత్‌కు రాబోతున్న మెస్సీ.. కన్ఫర్మ్ చేసిన సీఎం

Lionel Messi : ఫుట్‌బాల్ దిగ్గజం ప్రపంచ ఛాంపియన్ లియోనెల్ మెస్సీ భారత పర్యటన ఖరారైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. 14 ఏళ్ల తర్వాత మెస్సీ భారత్‌కు రాబోతుండటంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ 14 ఏళ్ల తర్వాత భారత్‌కు రాబోతున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం సాయంత్రం ఈ విషయాన్ని ధృవీకరించారు. గోట్ టూర్లో భాగంగా మెస్సీ డిసెంబర్ 14,…

Read More
Irfan Pathan : మరోసారి పాకిస్తాన్‌ను ఏడిపించిన ఇర్ఫాన్ పఠాన్.. ఒక నిమిషంలో 3పోస్టులు

Irfan Pathan : మరోసారి పాకిస్తాన్‌ను ఏడిపించిన ఇర్ఫాన్ పఠాన్.. ఒక నిమిషంలో 3పోస్టులు

Irfan Pathan : ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన సూపర్-4 మ్యాచ్ తర్వాత భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తన ఎక్స్ హ్యాండిల్‌లో చేసిన పోస్టులు నెట్టింట సంచలనం సృష్టిస్తున్నాయి. భారత్ విజయం సాధించిన వెంటనే ఇర్ఫాన్, పాకిస్తాన్‌ను ట్రోల్ చేస్తూ కేవలం ఒకే నిమిషంలో మూడు పోస్టులు చేసి అభిమానులను ఆకట్టుకున్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్‌లలో ఆటగాళ్ల మధ్య మాత్రమే కాకుండా, అభిమానులు, మాజీ క్రికెటర్ల మధ్య…

Read More
ఆడుకుంటూ అదృశ్యమైన 5 ఏళ్ల బాలిక.. మూడు రోజల తర్వాత చెరకు తోటలో మృతదేహం లభ్యం.. తలపై బలమైన గాయాలు

ఆడుకుంటూ అదృశ్యమైన 5 ఏళ్ల బాలిక.. మూడు రోజల తర్వాత చెరకు తోటలో మృతదేహం లభ్యం.. తలపై బలమైన గాయాలు

ఉత్తరప్రదేశ్‌ డియోరియా జిల్లాలోని తార్కుల్వా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బార్వా సమేరా గ్రామానికి చెందిన 5 ఏళ్ల బాలిక తన స్నేహితులతో కలిసి ఇంటి బయట ఆడుకుంటోంది. అలా ఆడుకుంటున్న బాలిక అకస్మాత్తుగా అదృశ్యమైంది. బాలిక కుటుంబ సభ్యులు రాత్రి పొద్దుపోయే వరకు వెతికారు.. అయినా ఎక్కడా బాలిక జాడ కనిపించలేదు. తరువాత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. చెరకు తోటలో అనుమానాస్పద స్థితిలో తప్పిపోయిన బాలిక మృతదేహాన్ని పోలీసులు…

Read More
Andhra: డొక్కల గూడులో ఏదో కదులుతూ కనిపించింది.. ఏంటా అని చూడగా

Andhra: డొక్కల గూడులో ఏదో కదులుతూ కనిపించింది.. ఏంటా అని చూడగా

అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో భారీ నాగుపాము హల్చల్ చేసింది. స్థానిక కొమానపల్లి గ్రామంలోని ఒక ఇంటి డొక్కల గూడులో ఆరు అడుగుల భారీ నాగుపాము దూరింది. కావూరి చంటమ్మ అనే వ్యక్తి ఇంటి వద్ద భారీ నాగుపామును చూసి స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ వర్మకు సమాచారం అందించారు. అతడు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని నాగుపామును చాకచక్యంగా బంధించి సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టాడు. దీంతో ఆ ఇంటి యజమాని, స్థానికులు హమ్మయ్య.!…

Read More