rajeshchukka117@gmail.com

IND vs WI : 2016 నాటి పాత బాకీ తీర్చుకునే టైం వచ్చింది..కానీ ఆ రోజు వర్షం పడితే భారత్ అవుట్

IND vs WI : 2016 నాటి పాత బాకీ తీర్చుకునే టైం వచ్చింది..కానీ ఆ రోజు వర్షం పడితే భారత్ అవుట్

IND vs WI : టీ20 వరల్డ్ కప్ 2026లో అసలు సిసలు సమరం మొదలైంది. జింబాబ్వేపై ఘనవిజయం సాధించి జోరు మీదున్న టీమిండియా, ఇప్పుడు సెమీఫైనల్ బెర్త్ కోసం ఆఖరి పోరాటానికి సిద్ధమైంది. మార్చి 1వ తేదీన కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తేనే సూర్యకుమార్ సేన సెమీస్‌కు చేరుకుంటుంది. ఓడితే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. అంటే, ఇది భారత్‌కు అక్షరాలా క్వార్టర్ ఫైనల్ లాంటిదన్నమాట….

Read More
Telangana FSL Jobs 2026: సర్కార్ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ఉద్యోగాలకు అడ్మిట్‌ కార్డులు విడుదల.. రాత పరీక్ష తేదీలు ఇదే

Telangana FSL Jobs 2026: సర్కార్ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ఉద్యోగాలకు అడ్మిట్‌ కార్డులు విడుదల.. రాత పరీక్ష తేదీలు ఇదే

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27: తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (టీజీఎఫ్ఎస్ఎల్)లో వివిధ పోస్టులకు సంబంధించి ఇటీవల రాత పరీక్షల షెడ్యూల్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను తాజాగా టీజీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాల నమోదు చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ మేరక తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) ప్రకటన వెలువరించింది. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌లో ఏవైనా ఇబ్బందులు…

Read More
OTT Movie: వెన్నులో వణుకు పుట్టించే క్షుద్ర పూజలు.. ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు లేటెస్ట్ హారర్ థ్రిల్లర్

OTT Movie: వెన్నులో వణుకు పుట్టించే క్షుద్ర పూజలు.. ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు లేటెస్ట్ హారర్ థ్రిల్లర్

నవీన్ చంద్ర నటించిన లేటెస్ట్ సినిమా హనీ. గతంలో పలాస, శ్రీదేవి సోడా సెంటర్, మట్కా వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కరుణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. చేతబడులు, క్షుద్ర పూజల నేపథ్యంలో తెరకెక్కిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీలో దివ్య పిళ్లై, దివి వాద్త్యా, రాజా రవీంద్ర, బేబీ జయన్ని తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 6న విడుదలైన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పర్వాలేదనిపించింది. . పిల్లి మాయ…

Read More
Mallikarjun Mutya: మల్లికార్జున ముత్యాపై పోక్సో కేసు..

Mallikarjun Mutya: మల్లికార్జున ముత్యాపై పోక్సో కేసు..

కర్నాటక యాద్గిరి జిల్లాలో స్వయం ప్రకటిత దైవాంశ సంభూతుడు, ముఖం చూసి.. పేరు, తల్లిదండ్రులు పేర్లు, ఫోన్ నంబర్ చెప్పగలను అంటూ బీరాలు పలుకుతూ హడావిడి పర్సన్ మల్లికార్జున ముత్యాకు మూడింది. తాజాగా ఆయనపై పోక్సో కేసు నమోదైంది. బాలికతో అనుచితంగా ప్రవర్తించారంటూ.. మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు ఫిర్యాదు చేయడంతో శహపుర తాలూకా గోగి పోలీస్ స్టేషన్‌లో ముత్యాపై కేసు నమోదు చేశారు. బాలికతో అతను ఇబ్బందికరంగా ప్రవర్తించిన వీడియోలు సోషల్ మీడియా ప్లాట్…

Read More
ముగిసిన రెండు రోజుల ప్రధాని ఇజ్రాయెల్ పర్యటన.. భావోద్వేగ ప్రకటన చేసిన నరేంద్ర మోదీ..!

ముగిసిన రెండు రోజుల ప్రధాని ఇజ్రాయెల్ పర్యటన.. భావోద్వేగ ప్రకటన చేసిన నరేంద్ర మోదీ..!

ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా తనకు లభించిన ఆత్మీయ ఆతిథ్యానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. పర్యటన అంతటా చూపిన ఆప్యాయతకు ఇజ్రాయెల్ దేశానికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా తనను వ్యక్తిగతంగా వీడ్కోలు పలికేందుకు బెన్ గురియన్ విమానాశ్రయానికి వచ్చిన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, ఆయన సతీమణి సారా నెతన్యాహు వ్యక్తిగత కృతజ్ఞతలు తెలిపారు. “ఇజ్రాయెల్, మీ ఆప్యాయతకు ధన్యవాదాలు. ప్రధాన మంత్రి నెతన్యాహు, సారా నెతన్యాహు స్వయంగా విమానాశ్రయానికి వచ్చి నాకు వీడ్కోలు పలకడం…

Read More
Team India : వరల్డ్ కప్ చరిత్రలో భారత్ సరికొత్త విధ్వంసం..యువరాజ్ సింగ్ రికార్డు సమం చేసిన ఇషాన్, హార్దిక్

Team India : వరల్డ్ కప్ చరిత్రలో భారత్ సరికొత్త విధ్వంసం..యువరాజ్ సింగ్ రికార్డు సమం చేసిన ఇషాన్, హార్దిక్

Team India : టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా చెన్నై వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు సిక్సర్ల సునామీ సృష్టించారు. సాధారణంగా మైదానంలో పరుగులు వస్తుంటాయి, కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం సిక్సర్లు వర్షంలా కురిశాయి. భారత ఆటగాళ్లు ఏకంగా 17 సిక్సర్లు బాది జింబాబ్వే బౌలర్లను కోలుకోలేని దెబ్బ తీశారు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో ఇన్ని సిక్సర్లు నమోదు కావడం ఇది రెండోసారి మాత్రమే. గతంలో 19…

Read More
Nara Lokesh-Janhvi Kapoor: నారా లోకేశ్‌పై ప్రశంసలు కురిపించిన హీరోయిన్ జాన్వీ కపూర్.. ఏం జరిగిందంటే?

Nara Lokesh-Janhvi Kapoor: నారా లోకేశ్‌పై ప్రశంసలు కురిపించిన హీరోయిన్ జాన్వీ కపూర్.. ఏం జరిగిందంటే?

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రశంసలు కురిపించింది. ఇటీవల ఆయన తీసుకున్న ఒక నిర్ణయం పై ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించిది. ఈమేరకు జాన్వీ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయంలోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి పునర్విక SMA టైప్-1 అనే అత్యంత అరుదైన , ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుతోంది. ఈ…

Read More
పాకిస్తాన్‌ – ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య యుద్ధ వాతావరణం.. సరిహద్దుకు ఇరువైపులా సైన్యం మధ్య భీకర పోరు

పాకిస్తాన్‌ – ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య యుద్ధ వాతావరణం.. సరిహద్దుకు ఇరువైపులా సైన్యం మధ్య భీకర పోరు

పాకిస్తాన్‌ – ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. తాలిబన్లు – పాకిస్తాన్ సైన్యం మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. పాకిస్తాన్‌పై ఆఫ్ఘన్ తాలిబాన్లు సైనిక ఆపరేషన్ చేపట్టారు. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో 8 పాకిస్తాన్‌ పోస్టులను స్వాధీనం చేసుకున్నట్లు తాలిబాన్లు ప్రకటించారు. ప్రస్తుతం.. పాక్‌-ఆఫ్ఘన్‌ బోర్డర్‌, డ్యూరాండ్‌ లైన్‌ దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. పాకిస్తాన్‌ సైనిక స్థావరాలే లక్ష్యంగా ఆఫ్ఘన్ తాలిబాన్లు విరుచుకుపడుతున్నారు. ఇటీవల పాక్‌ చేసిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాన్‌…

Read More
AP Gurukula Exam 2026 Postponed: ఏపీ గురుకుల ప్రవేశ పరీక్షలు వాయిదా.. కొత్త తేదీ చూశారా?

AP Gurukula Exam 2026 Postponed: ఏపీ గురుకుల ప్రవేశ పరీక్షలు వాయిదా.. కొత్త తేదీ చూశారా?

అమరావతి, ఫిబ్రవరి 27: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రన్స్‌ టెస్ట్‌ మార్చి 1 (ఆదివారం) జరగనుంది. ఈ మేరకు తాజాగా హాల్ టికెట్లను వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు తమ రిజిస్టర్‌ ఐడీ, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వీరితోపాటు ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాలకు, ఐఐటీ/ నీట్‌ ప్రవేశాలకు…

Read More
భారత క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత.. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి

భారత క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత.. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి

భారత క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూశారు. గ్రేటర్ నోయిడాలోని యథర్త్ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. రింకు సింగ్ తండ్రి ఖచంద్ర సింగ్ 4వ దశ కాలేయ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రి పాలయ్యారు. తన తండ్రి ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు తెలుసుకున్న రింకు సింగ్ అకస్మాత్తుగా టీమిండియాను విడిచిపెట్టి ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది. మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. Source link

Read More