Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.1,750.. దరఖాస్తు చేసుకోండిలా..
ఏపీలోని అనాథ పిల్లలకు శుభవార్త. అనాథ పిల్లకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వ పథకమైన మిషన్ వాత్యల్స పథకాన్ని ఏపీ ప్రభుత్వ అమలు చేస్తోంది. ఈ పథకం కింద అనాథ పిల్లలు ప్రతీ నెలా ఆర్ధిక సహాయం పొందవచ్చు. నేషనల్ చిల్డ్రన్స్ ఫండ్ ద్వారా ఈ నగదు సాయం అందిస్తున్నారు. రూ.1250 నుంచి గరిష్టంగా రూ.1750 వరకు ప్రతీ నెలా సాయం పొందవచ్చు. అనాథలైన పిల్లలకు విద్య, సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం…