rajeshchukka117@gmail.com

మునక్కాడ ఎండు చేపలు ఇలా వండితే.. ఒక్క ముక్క కూడా వదలకుండా లాగించేస్తారు

మునక్కాడ ఎండు చేపలు ఇలా వండితే.. ఒక్క ముక్క కూడా వదలకుండా లాగించేస్తారు

కావాల్సిన పదార్ధాలు : 150 గ్రాముల ఎండు చేపలు, ములక్కాయ ముక్కలు, రెండు ఉల్లిపాయలు, రెండు టమాటాలు, చింత పండు రసం, 4 పచ్చిమిర్చి, రెండు టేబుల్ స్పూన్స్ కారం, రుచికి తగినంత ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, తాలింపు గింజలు తీసుకోవాలి.   ముందుగా ఎండు చేపలను తీసుకుని పసుపుతో బాగా కడిగి వేడి నీటిలో పావు గంట నానబెట్టి…

Read More
Food: అన్నం తిన్న తర్వాత.. ఆ అలవాటు ఉంటే.. మీరు డేంజర్‌లో పడ్డట్టే

Food: అన్నం తిన్న తర్వాత.. ఆ అలవాటు ఉంటే.. మీరు డేంజర్‌లో పడ్డట్టే

ఉదయం లేదా సాయంత్రం వేళ ఒక కప్పు వేడి టీ అలసటను దూరం చేసి మానసిక స్థితిని రిఫ్రెష్ చేస్తుంది. అయితే, రోజుకు అనేక కప్పుల టీ తాగే అలవాటు శరీర ఆరోగ్యాన్ని క్రమంగా బలహీనపరుస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా భోజనం చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొంతమందికి భోజనం తర్వాత టీ జీర్ణక్రియకు సహాయపడుతుందని, నీరసాన్ని తగ్గిస్తుందని నమ్మకం ఉన్నా, ఈ అలవాటు ఆరోగ్యానికి హానికరం….

Read More
Tollywood: దేనికైనా రాసిపెట్టి ఉండాలి.. చిరంజీవి అంత పెద్ద స్టార్ అవ్వాలిసినోడు.. చివరికి.!

Tollywood: దేనికైనా రాసిపెట్టి ఉండాలి.. చిరంజీవి అంత పెద్ద స్టార్ అవ్వాలిసినోడు.. చివరికి.!

సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు తమ సుదీర్ఘ సినీ ప్రస్థానాన్ని, మెగాస్టార్ చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో వివరించారు. చిరంజీవితో నారాయణరావు నటించిన తొలి చిత్రం కుక్క కాటుకి చెప్పు దెబ్బ. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన చట్టానికి కళ్ళు లేవు సినిమా అద్భుత విజయం సాధించింది. ఈ సినిమాను పూర్ణచంద్రరావు నిర్మించగా, హిందీలో అంధా కానూన్ పేరుతో రీమేక్ చేశారు. ఇందులో నారాయణరావు పోషించిన క్యారెక్టర్‌ను అమితాబ్ బచ్చన్ చేయగా, చిరంజీవి…

Read More
Vaibhav: ఈ టాలీవుడ్ హీరో గుర్తున్నాడా? ఇతని సోదరుడు కూడా తెలుగులో టాప్ యాక్టర్.. ఎవరో తెలుసా?

Vaibhav: ఈ టాలీవుడ్ హీరో గుర్తున్నాడా? ఇతని సోదరుడు కూడా తెలుగులో టాప్ యాక్టర్.. ఎవరో తెలుసా?

స్టార్ కోదండరామిరెడ్డి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు వైభవ్. తన తండ్రి దర్శకత్వంలోనే తెరకెక్కిన గొడవ అనే సినిమాతో పరిశ్రమకు పరిచయమయ్యాడు. 2007లో రిలీజైన ఈ సినిమా హీరోగా వైభవ్ కు మంచి గుర్తింపే తీసుకొచ్చింది. ఆ తర్వాత సరోజ, కాస్కో, గోవా, గ్లాంబ్లర్, యాక్షన్ త్రీడీ, బిర్యానీ, అనామిక, కట్టేరి, మన్మథ లీల, కస్టడీ.. ఇలా చాలా సినిమాల్లో హీరోగా, సెకెండ్ హీరోగా, సహాయక నటుడిగా మెప్పించాడు వైభవ్. అయితే ట్యాలెంట్ ఉన్న స్టార్…

Read More
తెలంగాణ స్టైల్లో  కోడిగుడ్డు పచ్చడి ఇలా చేస్తే.. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే

తెలంగాణ స్టైల్లో కోడిగుడ్డు పచ్చడి ఇలా చేస్తే.. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే

కావాల్సిన పదార్ధాలు : 5 ఉడికించిన గుడ్లు, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, రెండు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్స్ కారం, రుచికి తగినంత ఉప్పు, 4 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం, తాలింపు గింజలు, అర టీ పసుపు, కరివేపాకు, కొత్తిమీరను తీసుకోవాలి.   ముందుగా కోడి గుడ్లను ఉడికించి పెంకులు తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో ఆయిల్ వేసి కోడిగుడ్లను బాగా వేయించాలి. స్పూన్ తో…

Read More
Central Government: రైతుల కోసం కేంద్రం అదిరిపోయే స్కీమ్.. ప్రతీ నెలా అకౌంట్లోకి డబ్బులు.. అప్లై చేసుకుంటే చాలు..

Central Government: రైతుల కోసం కేంద్రం అదిరిపోయే స్కీమ్.. ప్రతీ నెలా అకౌంట్లోకి డబ్బులు.. అప్లై చేసుకుంటే చాలు..

రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. వివిధ పథకాల ద్వారా నేరుగా నగదు బదిలీ చేయడంతో పాటు ఎరువులు, వ్యవసాయ యంత్ర పరికరాలపై సబ్సిడీ అందిస్తున్నాయి. అలాగే తక్కువ వడ్డీకే బ్యాంకుల నుంచి రుణాలు అందించేలా ప్రయత్నం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా 5 ఎకరాల్లోపు పోలం ఉన్న రైతులకు ప్రతీ ఏడాది రూ.6 వేల సాయం అందిస్తోంది. హోలీ సందర్భంగా 22వ విడతకు సంబంధించి రూ.2…

Read More
TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ హెచ్చరిక.. సురక్షితంగా యాత్ర చేయాలంటే ఈ వీడియో చూడాల్సిందే

TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ హెచ్చరిక.. సురక్షితంగా యాత్ర చేయాలంటే ఈ వీడియో చూడాల్సిందే

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక సూచన చేసింది. దర్శన టికెట్లు, వసతి గదుల పేరుతో సోషల్ మీడియా, గూగుల్‌లో చెలరేగిపోతున్న నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కేరళకు చెందిన సి.కె.సురేష్ బాబు అనే భక్తుడు తిరుమలలో గదులు ఇప్పిస్తామన్న దళారుల మాటలు నమ్మి మోసపోయాడు. ఈ ఫిర్యాదుపై రంగంలోకి దిగిన టీటీడీ విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. టీటీడీ అధికారిక చిహ్నాలు, శ్రీవారి…

Read More
అనిల్‌ అంబానీ రూ. 3 వేల కోట్ల ఖరీదైన ఇల్లు జప్తు !!

అనిల్‌ అంబానీ రూ. 3 వేల కోట్ల ఖరీదైన ఇల్లు జప్తు !!

మనీలాండరింగ్‌ కేసులో అనిల్‌ అంబానీకి మరో షాక్ తగిలింది. ముంబయిలోని రూ.3,716 కోట్ల నివాసాన్ని ఈడీ అటాచ్ చేసింది. అనిల్ అంబానీ కి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ బ్యాంకు మోసం ఆరోపణల కేసు విచారణలో ఈ భవనాన్ని జప్తుచేయడానికి తాత్కాలిక ఉత్తర్వు జారీ అయింది. ముంబయిలోని పాలి హిల్ సమీపంలో అనిల్ అంబానీ నివాసం 17 అంతస్తులతో 66 మీటర్ల ఎత్తైన భవనం. ఈ కేసులో ఇది వరకే ఒకసారి ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆగస్టు…

Read More
నయన్ కంటే ఆ హీరోయిన్‌కే అగ్రతాంబూలం

నయన్ కంటే ఆ హీరోయిన్‌కే అగ్రతాంబూలం

యష్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న “టాక్సిక్” సినిమాపై ప్రేక్షకులలో ఆకాశమంత అంచనాలున్నాయి. అయితే, ఈ సినిమా కథాంశం కంటే ఇందులో నటీనటులు అందుకున్న పారితోషికాలపైనే ప్రస్తుతం ఇండస్ట్రీలో విస్తృత చర్చ జరుగుతోంది. రాకింగ్ స్టార్ యష్ ఈ చిత్రానికి బేసిక్ రెమ్యూనరేషన్ 50 కోట్లు తీసుకుంటుండగా, లాభాల్లో వాటా కలిపి ఆయన ఖాతాలోకి 150 నుంచి 200 కోట్ల రూపాయలు వెళ్తాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. “టాక్సిక్” సినిమాలో కియారా అద్వానీ, నయనతారతో సహా ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు….

Read More
తమిళ ఇండస్ట్రీపై దండయాత్ర చేస్తున్న తెలుగమ్మాయిలు

తమిళ ఇండస్ట్రీపై దండయాత్ర చేస్తున్న తెలుగమ్మాయిలు

ఒకప్పుడు మన తెలుగు సినిమాల్లో పక్క భాషల హీరోయిన్లదే హవా నడిచేది.. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది. మన టాలీవుడ్ బ్యూటీస్ అంతా వరుస ఆఫర్లతో కోలీవుడ్‌లో జెండా పాతేస్తున్నారు. అక్కడి ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. ఇలా టాలీవుడ్ టు కోలీవుడ్ ఫ్లైట్ ఎక్కేస్తున్న మన తెలుగమ్మాయిల జర్నీపై ఓ లుక్ వేద్దాం పదండి.. కోలీవుడ్‌లో ఎప్పుడో సెటిలైన తెలుగమ్మాయిల్లో అంజలి, ఐశ్వర్య రాజేష్, ‘బస్ స్టాప్’ ఫేమ్ ఆనంది పేర్లు ముందు వరుసలో…

Read More