rajeshchukka117@gmail.com

Kantara 2: ‘కాంతార 2’  చూసేందుకు మూడు కండిషన్స్! మద్యం, మాంసాహారానికి దూరం! హీరో రిషబ్ శెట్టి ఏమన్నారంటే?

Kantara 2: ‘కాంతార 2’ చూసేందుకు మూడు కండిషన్స్! మద్యం, మాంసాహారానికి దూరం! హీరో రిషబ్ శెట్టి ఏమన్నారంటే?

విడుదలకు ముందే ‘కాంతార చాప్టర్ 1′ సంచలనం సృష్టిస్తోంది. చిత్ర బృందం ప్లాన్ ప్రకారం ప్రమోషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సోమవారం (సెప్టెంబర్ 22) రిలీజైన ట్రైలర్ కు ఊహించని స్పందన వచ్చింది. సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.’కాంతార చాప్టర్ 1’ ట్రైలర్ రిలీజ్ తరువాత, బెంగళూరులో విలేకరుల సమావేశం జరిగింది. హీరో, దర్శకుడు రిషభ్ శెట్టితో సహా చిత్ర బృందం ఈ కార్యక్రమానికి హాజరైంది. జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు హీరో రిషభ్ శెట్టి ఆసక్తికర…

Read More
భార్యను నరికి చంపి.. ఫేస్‌బుక్‌లో లైవ్‌ పెట్టాడు! ఒళ్ళు గగుర్పొడిచే ఘటన

భార్యను నరికి చంపి.. ఫేస్‌బుక్‌లో లైవ్‌ పెట్టాడు! ఒళ్ళు గగుర్పొడిచే ఘటన

కేరళలోని కొల్లంలో ఒక వ్యక్తి తన భార్యను నరికి చంపిన దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన సెప్టెంబర్ 22న పునలూర్ సమీపంలోని కూతనడిలో జరిగింది. భార్యను చంపిన తర్వాత నిందితుడు ఫేస్‌బుక్ లైవ్‌లో తాను హత్య చేసినట్లు ప్రకటించాడు. మరణించిన మహిళను ప్లాచేరిలోని కూతనడి నివాసి అయిన షాలిని (39)గా పోలీసులు గుర్తించారు. నిందితుడిని ఐజాక్ గా గుర్తించారు. తన భార్య షైలిన్ ను హత్య చేసిన తర్వాత ఐజాక్‌ పునలూరు పోలీస్ స్టేషన్…

Read More
Vaibhav Suryavanshi : సరికొత్త లుక్‌తో వైభవ సూర్యవంశీ.. బాగా బరువు తగ్గి భలే అందంగా ఉన్నాడే

Vaibhav Suryavanshi : సరికొత్త లుక్‌తో వైభవ సూర్యవంశీ.. బాగా బరువు తగ్గి భలే అందంగా ఉన్నాడే

Vaibhav Suryavanshi : యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం భారత్ అండర్-19 జట్టుతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. ఈ పర్యటన సెప్టెంబర్ 21న వన్డే సిరీస్‌తో ప్రారంభమైంది. ఇటీవల అతను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక పోస్ట్ చూసి, అతను బరువు తగ్గాడా అని అందరూ చర్చించుకుంటున్నారు. దీనిపై అసలు నిజాలు తన చిన్న నాటి కోచ్ మనీష్ ఓఝా బయటపెట్టారు. వైభవ్ సూర్యవంశీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ తర్వాత, అతను ఫిట్‌గా ఉన్నాడా అనే…

Read More
OG Movie: తండ్రి టీమిండియా క్రికెటర్, భర్తేమో ఆ స్టార్ హీరోకి బ్రదర్.. ‘ఓజీ’ శ్రియారెడ్డి బ్యాక్ గ్రౌండ్ ఇదే

OG Movie: తండ్రి టీమిండియా క్రికెటర్, భర్తేమో ఆ స్టార్ హీరోకి బ్రదర్.. ‘ఓజీ’ శ్రియారెడ్డి బ్యాక్ గ్రౌండ్ ఇదే

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు ఓజీ ఫీవర్ తో ఊగిపోతున్నాయి. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సుజిత్ తెరకెక్కించిన ఈ మూవీలో భారీ తారాగణమే ఉంది. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ ఓమీ గా విలన్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే  సీనియర్‌ నటి శ్రియా రెడ్డి, అర్జున్‌ దాస్‌, జగపతి…

Read More
Pakistani Cricketers : మైదానంలోనూ  ఉగ్ర సంకేతాలు.. పాక్ ఆటగాళ్లపై మండిపడుతున్న అభిమానులు

Pakistani Cricketers : మైదానంలోనూ ఉగ్ర సంకేతాలు.. పాక్ ఆటగాళ్లపై మండిపడుతున్న అభిమానులు

Pakistani Cricketers : ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కొన్ని సంఘటనలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఇది కేవలం క్రికెట్ ఆటలా కాకుండా, మతపరమైన ఉగ్రవాద భావాలను ప్రతిబింబించేలా ఉందని చాలా మంది విమర్శిస్తున్నారు. మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత బ్యాట్‌ను AK-47 గన్‌ను కాల్చినట్లు అనుకరించాడు. అలాగే, ఫాస్ట్ బౌలర్ హ్యారిస్ రవూఫ్ భారత అభిమానులు కోహ్లీ.. కోహ్లీ అని నినాదాలు చేస్తున్నప్పుడు,…

Read More
Navaratri: నవరాత్రిలో ఈ పరిహారాలు చేయండి.. ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు..

Navaratri: నవరాత్రిలో ఈ పరిహారాలు చేయండి.. ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు..

నవరాత్రి సమయంలో భక్తులు అమ్మవారి తొమ్మిది రూపాలకు అంకితభావంతో పూజలు చేస్తారు. అంతేకాదు నవరాత్రి సమయంలో భక్తులు తొమ్మిది రోజుల పాటు ఉపవాసం ఉంటారు. ప్రస్తుతం శారదీయ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఈ ఉత్సవాలు 10 రోజుల పాటు కొనసాగనున్నాయి. దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి, నవరాత్రి సమయంలో మీ జీవితానికి ఆనందం, శ్రేయస్సు తీసుకురావడానికి.. జ్యోతిషశాస్త్రంలో వివరించిన కొన్ని సాధారణ నివారణలను ప్రయత్నించవచ్చు. శారదీయ నవరాత్రి సమయంలో సంపదను పొందడానికి ఏ పరిహారాలు ఫలవంతమో…

Read More
శ్రీశైలం దసరా మహోత్సవాలు.. శైలపుత్రి అలంకారంలో భ్రమరాంబికాదేవి

శ్రీశైలం దసరా మహోత్సవాలు.. శైలపుత్రి అలంకారంలో భ్రమరాంబికాదేవి

నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మొదటిరోజు భ్రమరాంబికాదేవి శైలపుత్రీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.  ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శైలపుత్రీ అలంకారంలో ఉన్న అమ్మవారికి పలురకాల పూలతో అలంకరించి బిల్వాదళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు వేదపండితులు వేదమంత్రాలతో మంగళవాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులిచ్చారు. శ్రీ భ్రమరాంబికాదేవి శైలపుత్రీ అలంకారంలో అలానే మల్లికార్జునస్వామి అమ్మవారు భృంగివాహనంపై ఆశీనులను…

Read More
Asia Cup 2025 : ఆసియా కప్ ఫైనల్‌లో భారత్‌తో బంగ్లాదేశ్.. కేవలం ఒక మ్యాచ్‌తో అదెలా ఎలా సాధ్యం?

Asia Cup 2025 : ఆసియా కప్ ఫైనల్‌లో భారత్‌తో బంగ్లాదేశ్.. కేవలం ఒక మ్యాచ్‌తో అదెలా ఎలా సాధ్యం?

Asia Cup 2025 : ఆసియా కప్ 2025 విజేత ఎవరో సెప్టెంబర్ 28న తేలిపోతుంది. అయితే ఏ రెండు జట్ల మధ్య ఫైనల్ జరుగుతుందో మాత్రం ఇంకా నిర్ణయం కాలేదు. గ్రూప్ స్టేజ్ పూర్తయిన తర్వాత జరిగే సూపర్-4 రౌండ్ మ్యాచ్‌ల తర్వాతే ఫైనల్ జట్లు ఖరారు అవుతాయి. కానీ, ఈ టోర్నమెంట్‌లో అత్యంత బలమైన జట్టుగా కనిపిస్తున్న భారత జట్టు ఫైనల్‌కు చేరుకోవడం దాదాపు ఖాయం. అయితే, టీమ్ ఇండియాను ఫైనల్‌లో ఎదుర్కొనేది ఎవరు…

Read More
నువ్వు మామూలోడు కాదు.. విమానంలో అక్కడ దాక్కుని ఇండియా వచ్చిన బాలుడు.. అవాక్కైన అధికారులు..

నువ్వు మామూలోడు కాదు.. విమానంలో అక్కడ దాక్కుని ఇండియా వచ్చిన బాలుడు.. అవాక్కైన అధికారులు..

ఓ వైపు విమాన ప్రమాదాలు భయపెడుతుంటే.. కొంతమంది చేసే పనుల వల్ల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి కొంతమంది విమానంలో రహస్యంగా ప్రయాణించడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే ఎన్నో ఘటనలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాజాగా ఓ బాలుడు చేసిన పనికి అధికారులతో పాటు అంతా అవాక్కయ్యారు. కాబూల్ నుండి బయలుదేరిన ఒక విమానం ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో దాక్కుని ఒక 13 ఏళ్ల ఆఫ్ఘన్ బాలుడు ఢిల్లీకి చేరుకున్నాడు. ఈ అసాధారణ సంఘటన…

Read More
Video: హ్యాండ్ షేక్ వివాదం.. టీమిండియా ఆటగాళ్ల ఘోర తప్పిదం.. పిలిచి మరీ క్లాస్ పీకిన గంభీర్..

Video: హ్యాండ్ షేక్ వివాదం.. టీమిండియా ఆటగాళ్ల ఘోర తప్పిదం.. పిలిచి మరీ క్లాస్ పీకిన గంభీర్..

Asia Cup 2025 IND vs PAK: భారత్, పాకిస్తాన్ మధ్య కరచాలన వివాదం కొనసాగుతోంది. సెప్టెంబర్ 14న జరిగిన మ్యాచ్ తర్వాత, టీం ఇండియా ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి నిరాకరించారు. భారత ఆటగాళ్ల ఈ చర్యపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా, టోర్నమెంట్ నుంచి వైదొలుగుతామని కూడా బెదిరించింది. అయితే, టీం ఇండియా ఆటగాళ్లు తమ వైఖరిని మార్చుకోలేదు. సెప్టెంబర్ 21న దుబాయ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన 2వ మ్యాచ్‌లో…

Read More