rajeshchukka117@gmail.com

SSC Constable Jobs 2025: పదో తరగతి పాసైన వారికి అలర్ట్.. భారీగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌!

SSC Constable Jobs 2025: పదో తరగతి పాసైన వారికి అలర్ట్.. భారీగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌!

ఢిల్లీ పోలీస్‌ సర్వీస్‌లో కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్‌) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌ (ఎస్సెస్సీ) నియామక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 7,565 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పురుష, మహిళా అభ్యర్థులు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్‌ 22 నుంచి అన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభమైనాయి. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి.. పోస్టుల వివరాలు ఇలా.. కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల…

Read More
Telangana: హైదరాబాద్‌లోని సమస్యలపై దృష్టిపెట్టిన సీఎం.. వైద్యం, రోడ్డు రవాణా సహా పలు విషయాలపై సమీక్ష

Telangana: హైదరాబాద్‌లోని సమస్యలపై దృష్టిపెట్టిన సీఎం.. వైద్యం, రోడ్డు రవాణా సహా పలు విషయాలపై సమీక్ష

టీజీ… అంటే టెక్నాలజీ అనేలా ముందుకెళ్లాలన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. రైజింగ్‌ హైదరాబాద్‌ను గ్లోబల్‌ సిటీకి చిరునామాగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మానవ జీవన ప్రమాణాలకు కొలమానమైన విద్య, వైద్యం, రోడ్డు రవాణా, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే పారిశుద్ధ్యం సహా పలు కీలక అంశాలపై సమీక్ష చేసిన సీఎం… అన్ని విభాగాల ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్ పోలీసింగ్ విధానం సిటీలో గంటల కొద్దీ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ స్టడీ జరగాలని, ట్రాఫిక్…

Read More
Numerology:  ఈ తేదీల్లో పుట్టిన యువతులను పెళ్లి చేసుకుంటే.. లైఫ్ ని హ్యాపీగా గడిపేస్తారట

Numerology: ఈ తేదీల్లో పుట్టిన యువతులను పెళ్లి చేసుకుంటే.. లైఫ్ ని హ్యాపీగా గడిపేస్తారట

న్యూమరాలజీ ప్రకారం కొన్ని ప్రత్యేక తేదీల్లో జన్మించిన యువతులను పెళ్లి చేసుకోవడం వలన వైవాహిక జీవితం నిండునూరేళ్లు సుఖ సంతోషాలతో సాగుతుందని నమ్మకం. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే.. సంపదకు లోటు ఉందని విశ్వాసం. అందుకనే సంఖ్యా శాస్త్రం ప్రకారం ఈ మూల సంఖ్యలో పుట్టిన యువతులను పెళ్లి చేసుకున్న యువకుల జీవితం చాలా శుభప్రదమని నిపుణులు చెబుతున్నారు. కనుక ఈ మూల సంఖ్య ఉన్న యుతులను పెళ్లి చేసుకుంటే జీవితంలో సమస్యలు తొలగిపోతాయట….

Read More
Andhra: అమ్మబాబోయ్.. కొంచెం అయితే గిరినాగు కాటేసేది.. వీడియో చూస్తే ఒళ్లు ఝల్లుమనాల్సిందే..

Andhra: అమ్మబాబోయ్.. కొంచెం అయితే గిరినాగు కాటేసేది.. వీడియో చూస్తే ఒళ్లు ఝల్లుమనాల్సిందే..

అది చిన్నదైనా.. పెద్దదైనా పాము.. పామే.. సాధారణంగా మనం పాములను చూస్తేనే.. పరుగులు తీస్తాం.. ఇక కింగ్ కోబ్రా, పైథాన్ లాంటి పాములను చూస్తే ఇంకేముంది.. అమ్మబాబోయ్ అంటూ గుండె చేతిలో పట్టుకోవడమే.. గజగజ వణికిపోతూ ఆ ప్రాంతంలోనే అస్సలు ఉండము.. విష నాగుల భయం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే.. అవి కాటేస్తే ప్రాణాలకే ప్రమాదం.. సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాలకే ప్రమాదం.. అందుకే పాముల దగ్గరికి వెళ్లేందుకు ఎవరూ సహసం…

Read More
OTT Movie: తిహార్ జైలులో జరిగిన రియల్ స్టోరీ.. ఓటీటీలో ఐఎమ్‌డీబీ టాప్ రేటింగ్ సిరీస్.. తెలుగులోనూ చూడొచ్చు

OTT Movie: తిహార్ జైలులో జరిగిన రియల్ స్టోరీ.. ఓటీటీలో ఐఎమ్‌డీబీ టాప్ రేటింగ్ సిరీస్.. తెలుగులోనూ చూడొచ్చు

నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కే సినిమాలకు మంచి ఆదరణ ఉంటోంది. అటు థియేటర్లలోనూ, ఇటు ఓటీటీలోనూ వీటికి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. మరీ ముఖ్యంగా ఓటీటీ ఆడియెన్స్ ఈ రియల్ స్టోరీలను ఎగ బడి చూసేస్తున్నారు. ఆడియెన్స్ అభిరుచికి తగ్గట్టుగానే ఫిల్మ్ మేకర్లు, ఓటీటీ సంస్థలు బయోపిక్స్, రియల్ స్టోరీలంటూ ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్ లను రూపొందిస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సిరీస్ కూడా ఒక రియల్ స్టోరీనే. 1982లో దేశ రాజధాని ఢిల్లీని…

Read More
Psychology: మీరూ చేతులు వెనక్కి కట్టి నడుస్తారా? ఐతే మీ మనస్తత్వం ఇదే!

Psychology: మీరూ చేతులు వెనక్కి కట్టి నడుస్తారా? ఐతే మీ మనస్తత్వం ఇదే!

ఓ వ్యక్తి గురించి తెలుసుకోవడానికి పనిగట్టుకుని వారి గురించి అధ్యయనం చేయనక్కర్లేదు. వారి ముక్కు, పాదాలు, జుట్టు ఆకారంతో పాటు ధరించే దుస్తులు, నడిచే విధానం, కూర్చునో స్టైల్‌ వంటి ఎన్నో విషయాలు ఎన్నో సంగతులు చెప్పేస్తాయ్‌. దీనినే బాడీ ల్యాంగ్వేజ్‌ అంటారు. శరీర భాష మన రహస్య వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుంది. అదేవిధంగా మన మాట, మనం నడిచే విధానం, మన భంగిమ, మనం చేతులు ముడుచుకుని నిలబడే విధానం మొదలైనవి కూడా వ్యక్తిత్వాన్ని, ఆలోచనలను వెల్లడిస్తాయి….

Read More
Telangana: బస్టాండులో బస్సు కోసం మహిళ వెయిటింగ్.. ఇంతలో జరగాల్సింది జరిగిపోయింది.. కట్ చేస్తే

Telangana: బస్టాండులో బస్సు కోసం మహిళ వెయిటింగ్.. ఇంతలో జరగాల్సింది జరిగిపోయింది.. కట్ చేస్తే

నారాయణపేట జిల్లా మక్తల్ బస్టాండులో బస్సు ఎక్కుతుండగా ఓ మహిళా ప్రయాణీకురాలి హ్యాండ్ ‌బ్యాగ్‌లో వస్తువులు చోరీకి గురయ్యాయి. ఉట్కూర్ మండల కేంద్రానికి చెందిన మైమున బేగం(55)కు చెందిన 10 తులాల బంగారు ఆభరణాలు, రూ.50,000 నగదును దుండగులు అపహరించారు. నారాయణపేట బస్సు ఎక్కుతున్న క్రమంలో దుండగులు చోరికి పాల్పడ్డారు. పాత బంగారు ఆభరణాలు అమ్మి, కొత్తవి కొనుగోలు చేసేందుకు నారాయణపేటకు వెళ్తుండగా ఈ చోరి జరిగినట్టు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కాగా, సదరు…

Read More
Tirumala: నేడే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. మట్టికుండల్లో నవధాన్యాలు ఎందుకు నాటుతారో తెలుసా..

Tirumala: నేడే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. మట్టికుండల్లో నవధాన్యాలు ఎందుకు నాటుతారో తెలుసా..

తిరుమల శ్రీవారి భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్వామివారి సలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు రానేవచ్చేశాయి. సెప్టెంబర్ 24వ తేదీ నుంచి ప్రారంభంకానున్న ఈ బ్రహ్మోత్సవాలకు ఈ రోజు సాయంత్రం వేదం పండితులు అంకురార్పణ చేయనున్నారు. వైఖానస ఆగమ సాంప్రదాయం ప్రకారం ఈ రోజు రాత్రి 7గంటల నుంచి 8 గంటల మధ్యలో నిర్వహించే అంకురార్పణ ఘట్టంతో ఈ బ్రహ్మోత్సవాలకు బీజం పడనుంది. స్వామివారి ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి వైదిక…

Read More
ఏంట్రా ఇది.. ప్రేమ కోసం ఎంతకు తెగించావ్‌రా.. ఒకే ఒక్క ఫోన్ కాల్‌తో..

ఏంట్రా ఇది.. ప్రేమ కోసం ఎంతకు తెగించావ్‌రా.. ఒకే ఒక్క ఫోన్ కాల్‌తో..

సినిమాల్లో చూసే కొన్ని కథలు నిజ జీవితంలో కూడా జరుగుతుంటాయి. ముఖ్యంగా నేరాలను దాచిపెట్టడానికి నేరగాళ్లు చేసే పనులు విస్తుపోయేలా చేస్తాయి. యూపీలోని మొరాదాబాద్‌లో జరిగిన ఓ హత్య కేసులో కూడా ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. అమాయకులను ఇరికించడానికి హంతకులే చేసిన ఒక ఫోన్ కాల్ చివరికి వారిని ఎలా పట్టించిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. సెప్టెంబర్ 18న ఉత్తరప్రదేశ్‌ మొరాదాబాద్‌లోని పక్బాడా ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల పెయింటర్ యోగేష్ అగ్వాన్‌పూర్ బైపాస్‌లోని ఒక స్మశానవాటిక…

Read More
Patanjali: పతంజలి ఫౌండర్‌ ఆచార్య బాలకృష్ణకు అరుదైన గౌరవం! ప్రపంచంలోని టాప్‌ శాస్త్రవేత్తలో..

Patanjali: పతంజలి ఫౌండర్‌ ఆచార్య బాలకృష్ణకు అరుదైన గౌరవం! ప్రపంచంలోని టాప్‌ శాస్త్రవేత్తలో..

స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలోని పరిశోధనా బృందం, ఎల్సెవియర్ సహకారంతో ప్రచురించిన జాబితా ప్రకారం.. ఆచార్య బాలకృష్ణ మరోసారి ప్రపంచంలోని టాప్ 2 శాతం శాస్త్రవేత్తలలో స్థానం పొందారు. ఈ మైలురాయిని చేరుకోవడం ఆచార్య బాలకృష్ణకే కాదు, పతంజలి, ఆయుర్వేదం, మన మొత్తం దేశానికి కూడా ఎంతో గర్వకారణం. భారతదేశపు సుసంపన్నమైన పురాతన జ్ఞానాన్ని ఆధునిక శాస్త్రీయ పద్ధతులతో అందంగా మిళితం చేయడం ద్వారా, ఆచార్య బాలకృష్ణ దృఢ సంకల్పం, అభిరుచితో ఏదైనా సాధించవచ్చని నిరూపించారు. ఆయన పరిశోధన నిస్సందేహంగా…

Read More