Pension: భారతదేశంలోని ప్రస్తుత పరిస్థితి ప్రకారం, మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ రంగంలో పనిచేసినా, ఒక వ్యక్తి గరిష్టంగా 60 సంవత్సరాల వయస్సు వరకు మాత్రమే పని చేయగలరు. మరింత స్పష్టంగా చెప్పాలంటే ఒక వ్యక్తి గరిష్టంగా 60 సంవత్సరాల వయస్సు వరకు మాత్రమే పని చేసి ఆదాయం సంపాదించగలరు. 60 సంవత్సరాలు దాటిన వారు ప్రభుత్వ ఉద్యోగులైతే, వారికి పింఛను అందిస్తారు.