అయ్యో ఎంత పని చేశావక్కా.. జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మి.. యువతి ఏం చేసిందంటే?

అయ్యో ఎంత పని చేశావక్కా.. జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మి.. యువతి ఏం చేసిందంటే?

నువ్వు త్వరలోనే చనిపోతావ్ అని జోతిష్యుడు చెప్పిన మాటలు నిజమవుతాయేమో అని నమ్మిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృత్యువు ఆమెను చేరేలోపే ఆమె మృత్యువు ఓడికి చేరింది. చనిపోతాననే భయంతో ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో వెలుగు చూసింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి…

Read More
ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?

ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?

జీర్ణక్రియకు దివ్యౌషధం: నానబెట్టిన శనగపప్పులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని తినడం వల్ల మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఇది జీవక్రియను వేగవంతం చేసి, రోజంతా కడుపు తేలికగా ఉండేలా చూస్తుంది. ప్రోటీన్ శక్తి కేంద్రం: శనగలు ప్రోటీన్‌కు అద్భుతమైన మూలం. వ్యాయామం చేసేవారికి లేదా శారీరక శ్రమ ఎక్కువగా ఉండే వారికి ఇవి కండరాల బలానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి శరీరానికి నెమ్మదిగా, స్థిరంగా శక్తిని అందిస్తూ…

Read More
Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. నేటి నుంచి యాప్ బంద్.. టికెట్ల బుకింగ్ అన్నీ అందులోనే..

Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. నేటి నుంచి యాప్ బంద్.. టికెట్ల బుకింగ్ అన్నీ అందులోనే..

ప్రయాణికులకు రైల్వేశాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. మార్చి 1వ తేదీ నుంచి యూటీఎస్ బుకింగ్ యాప్ సేవలను భారతీయ రైల్వే నిలిపివేసింది. ఇప్పటివరకు ఈ యాప్ ద్వారా అన్‌రిజర్వుడ్, ఫ్లాట్‌ఫామ్ టికెట్లను ప్రయాణికులు ముందుగానే బుక్ చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉండేది. ఎన్నో ఏళ్ల నుంచి రైల్వే ప్రయాణికులు ఈ యాప్‌ను ఉపయోగిస్తుండగా.. ఇప్పుడు దీనిని రైల్వేశాఖ ఆపేసింది. మార్చి 1 నుంచి యూటీఎస్ యాప్‌ సేవలను బంద్ చేస్తున్నామని, ప్రయాణికులు ఇక నుంచి రైల్…

Read More
T20 World Cup 2026 : గల్ఫ్ దేశాల్లో క్షిపణుల మోత.. వరల్డ్ కప్ ప్లేయర్ల ఇంటి ప్రయాణంపై నీలినీడలు

T20 World Cup 2026 : గల్ఫ్ దేశాల్లో క్షిపణుల మోత.. వరల్డ్ కప్ ప్లేయర్ల ఇంటి ప్రయాణంపై నీలినీడలు

T20 World Cup 2026 : మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ఇప్పుడు క్రీడా ప్రపంచాన్ని కూడా తాకాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల వల్ల గల్ఫ్ దేశాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మిసైళ్లు, బాంబుల మోతతో విమాన ప్రయాణాలు అస్తవ్యస్తమయ్యాయి. దుబాయ్ వంటి కీలక విమానయాన కేంద్రాల గుండా ప్రయాణించాల్సిన విమానాలు రద్దు కావడంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో చిక్కుకుపోయారు. ఈ భీకర యుద్ధ ప్రభావం భారత్, శ్రీలంక వేదికలుగా జరుగుతున్న టీ20…

Read More
IND vs WI: బలమైన వెస్టిండీస్‌ను ఢీకొట్టే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. మార్పులేంటంటే?

IND vs WI: బలమైన వెస్టిండీస్‌ను ఢీకొట్టే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. మార్పులేంటంటే?

IND vs WI Probable Playing XI: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశలో భారత్ vs వెస్టిండీస్ (IND vs WI) మ్యాచ్ క్వార్టర్ ఫైనల్ తరహా హై-ప్రెషర్ పోరుగా మారింది. తుది ప్లేయింగ్ ఎలెవన్ టాస్ సమయంలోనే ఖరారు కానున్నప్పటికీ, ఈ కీలక మ్యాచ్ కోసం రెండు జట్లు తమ అత్యంత బలమైన కాంబినేషన్‌తో బరిలోకి దిగే అవకాశముంది. భారత్ బ్యాటింగ్ యూనిట్‌తోపాటు అనుభవజ్ఞులైన బౌలర్ల సమతుల్య మిశ్రమంపై ఆధారపడవచ్చు. మరోవైపు…

Read More
Vetlapalem Blast: ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?

Vetlapalem Blast: ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?

బతుకు దెరువు కోసం పనికి వెళ్తే బాణా సంచా అమాయకులు సమిథలయ్యారు. తూర్పుగోదావరి జిల్లా వేట్లపాలెంలోని సూర్య శ్రీ ఫైర్‌ ఫ్యాక్టరీ ఎన్నో కుటుంబాల్లో చీకట్లను నింపింది. ప్రశాంతంగా ఉండే గోదావరి గుండెలపై బాంబుల మోత. ఏం జరిగిందో తెలుసుకునేలోపే సూర్యశ్రీ బాణా సంచా తయారీ కేంద్రంలో కార్మికుల జీవితాలు బుగ్గిపాలయ్యాయి. వేట్లపాలెం ఘటనలో మొత్తం 23 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సరిగ్గా మధ్యాహ్నం 2.30కు వేట్లపాలెంలో క్రాకర్‌ ఫ్యాక్టరీ పేలింది.. భారీ శబ్దాలతో…

Read More
T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ సమరం షురూ..మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ సమరం షురూ..మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?

న్యూజిలాండ్ కీలక ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నేను కూడా గాయం కారణంగా తప్పుకున్నాడు. ఎడమ స్నాయువు గాయం కారణంగా మిల్నే టీ20 ప్రపంచ కప్‌నకు దూరమయ్యాడు. అతని స్థానంలో కైల్ జామిసన్‌కు చోటు దక్కింది. T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన సూపర్-8 పోరాటాలు ముగియడంతో సెమీఫైనల్ బెర్తులు దాదాపు ఖరారయ్యాయి. ఇప్పటికే ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లు సెమీస్‌కు దూసుకెళ్లగా, తాజాగా న్యూజిలాండ్ కూడా…

Read More
Free Bus Scheme: పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమల్లోకి.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..

Free Bus Scheme: పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమల్లోకి.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..

దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చింది. మార్చి 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. దీనికి సంబంధించి ఫిబ్రవరి 28వ తేదీన ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 24వ తేదీన సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు ఆమోదముద్ర వేశారు. ఆ తర్వాత శనివారం ఉత్తర్వులు…

Read More
Tirumala: శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఆ రెండు రోజులు SED టోకెన్ల జారీ, VIP దర్శనాలు రద్దు!

Tirumala: శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఆ రెండు రోజులు SED టోకెన్ల జారీ, VIP దర్శనాలు రద్దు!

తిరుమల శ్రీవారి దర్శనంపై చంద్రగ్రహణం ఎఫెక్ట్ పడింది. చంద్ర గ్రహణం కారణంగా మార్చి 1, 2 వ తేదీల్లో SSD టోకెన్ల జారీని టిటిడి రద్దు చేసింది. టీటీడీ ఇప్పటికే ప్రకటించిన విధంగా మార్చి 3న చంద్ర గ్రహణం కారణంగా మార్చి 2, 3వ తేదీలలో శ్రీవారి దర్శనాలకు టైం స్లాటెడ్ టోకెన్లు జారీ చేయబడవని ప్రకటించింది. మార్చి 2, 3వ తేదీలకు సంబంధించిన ‌SSD టోకెన్లు ముందురోజు అంటే మార్చి 1, 2వ తేదీల్లో జారీ…

Read More
Ration Cards: రేషన్ కార్డులపై సీఎం రేవంత్ అదిరిపోయే శుభవార్త.. ఇక నుంచి ఎప్పుడైనా.. నిరంతర ప్రక్రియకు శ్రీకారం

Ration Cards: రేషన్ కార్డులపై సీఎం రేవంత్ అదిరిపోయే శుభవార్త.. ఇక నుంచి ఎప్పుడైనా.. నిరంతర ప్రక్రియకు శ్రీకారం

కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నవారికి సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్ తెలిపారు. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని ప్రకటించారు. అర్హులైన వారు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు సూచించిన ఆయన.. అర్హులైన వారికి ఎప్పటికప్పుడు అధికారులు కార్డులు జారీ చేస్తూనే ఉంటారని వెల్లడించారు. ఇందుకు ఎలాంటి గడువు లేదని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతీఒక్కరికీ రేషన్ కార్డులు ఇచ్చేలా తమ ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుందని, ఈ…

Read More